ముంచుకొస్తున్న మూడో ముప్పు మొక్కుబడిగానే మాస్కులు.. కనిపించని భౌతికదూరం ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల కలకలం అప్రమత్తమైన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులు నిజామాబాద్ ప్రభుత్వ దవా�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 7: జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మండల కేంద్రాల తోపాటు వివిధ గ్రామాల్లోని కళాశాలలు, పాఠశాలల్లో చదువు తున్న టీనేజర్లకు వైద్యసిబ్బంది శు�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 7 : రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని ఎనిమిది విడుతలుగా విజయవం తంగా అమలు అవుతుండడంపై రైతుబంధు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రజాప�
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జడ్జీల నివాస సముదాయ ప్రాంగణంలోకి ప్రవేశించి చోరీకి యత్నించిన ఇద్దరు చిల్లర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్�
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ దోమకొండలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం దోమకొండ, జనవరి 6 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని చింతమా�
ఫోన్లు స్విచ్చాఫ్ చేసి గాయబ్ అయిన ఎంపీ బీజేపీ శ్రేణులకు సైతం దూరంగా ‘ధర్మపురి’ ఎక్కడున్నావంటూ ప్రశ్నలు సంధిస్తున్న ప్రజలు సోషల్ మీడియాలో జోరుగా హ్యాష్టాగ్ ఉద్యమం అర్వింద్ తీరుపై మండిపడుతున్న ఇ�
ఉన్నది అర ఎకరమైనా సొంతంగా సాగు చేసుకుంటున్న.. పెట్టుబడి కోసం రంది లేకుంట వోయింది గింత జేస్తున్న కేసీఆర్ సార్ సల్లంగుండాలె నాళేశ్వర్ రైతు బాగాజి పోశెట్టి పెట్టుబడి కోసం..కొడుకులకు పైసల్ అడుగుతలె.. ఈ రై
ఇద్దరు మిత్రులు అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత కారును వేగంగా ఢీకొన్న బైక్.. అక్కడికక్కడే మృతి వేల్పూర్ మండలం లక్కోర శివారులో ఘటన వేల్పూర్, జనవరి 6: తమ స్నే హితులను కలుసుకోవాలని వెళ్తున్న ఇద్ద�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 6 : జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పంటల సాగుకోసం పెట్టుబడి సహాయాన్ని అందజేయడాన్ని హర్షిస్తూ రైతులు సంబురాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రప�
ఉభయ జిల్లాల్లో 19.43 లక్షలమంది ఓటర్లు నిజామాబాద్ జిల్లాలో 13.15లక్షలు, కామారెడ్డిలో 6.28 లక్షలమంది.. రెండు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో 52శాతం మహిళలే..థర్డ్ జెండర్ ఓటర్లు 83 మంది ఉమ్మడి జిల్లాలో 13వేల మందికి కొత్తగ�
నిజామాబాద్ జిల్లాలో ఒక్కరోజే 18 కేసులు నమోదు ఖలీల్వాడి, జనవరి 5 : నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 7 కేసులు నమోదు కాగా బుధవారం ఒక్కసారిగా ఆ సంఖ్య 18కి చేరింది. వైద్య�
పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు కర్షకుల క్షీరాభిషేకం రంగవల్లులతో రైతుబాంధవుడికి జేజేలు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు రైతుబంధు వారోత్సవాలు ఉమ్మడి జిల్లాలో పండుగలా కొనసాగుతున్నాయి. రైతువేదికలు
నమోదు చేసిన ఐదో టౌన్ పోలీసులు హైదరాబాద్లోని మాదన్నపేట్ స్టేషన్కు బదిలీ అదనపు డీసీపీతో విచారణ నిజామాబాద్ క్రైం,జనవరి 5 : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో క