ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటన నిజామాబాద్ జిల్లావాసుల్లో నూతనోత్సాహం తుదిమెరుగులు దిద్దుకుంటున్న భవనం బైపాస్ రోడ్డులో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వం నిజామాబాద్ నగరంలో ఐటీ టవర్ త్వరలో�
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కొవిడ్ ఉధృతి నేపథ్యంలో నిర్ణయం ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తే చర్యలు : విద్యాశాఖ అధికారులు ఇందూరు/ విద్యానగర్, జనవరి 16: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద�
రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఉమ్మడి జిల్లాలో రోజుకు వందకు పైగానే.. నిర్లక్ష్యం వీడాలంటున్న నిపుణులు మాస్కు, భౌతిక దూరం పాటించాలి : వైద్యాధికారులు కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో రో
ధర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు బాజిరెడ్డి జగన్ నిజామాబాద్ రూరల్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ, ద్వంద్వ వైఖరిని అవలంబించడమే పనిగా పెట్టుకున్నదని ధర్పల్లి జడ్పీటీసీ �
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించేవరకు పోరాడుతాం: జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ నిజాంసాగర్, జనవరి14: మోదీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని జుక్క�
రైతుల నడ్డివిరుస్తున్నదని మండిపాటు బీజేపీ సర్కారు తీరుపై పోరాటం తప్పదని హెచ్చరిక ధర్పల్లి/చందూర్/డిచ్పల్లి/జక్రాన్పల్లి/వర్ని/రుద్రూర్/ఖలీల్వాడి, (మోపాల్)/సిరికొండ, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వం ఎరువ�
రైతు వ్యతిరేక కేంద్రానికి తగిన బుద్ధి చెబుతాం.. బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వం.. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక వేల్పూర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గ�
ఇందూరు/నిజామాబాద్ రూరల్/డిచ్పల్లి/రుద్రూర్ (కోటగిరి)/ఖలీల్వాడి, (మోపాల్)/ఆర్మూర్/బోధన్, జనవరి 14 : జిల్లాలోని పలు ఆలయాల్లో గోదా రంగనాథుల కల్యాణోత్సవాన్ని శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. జిల్�
వైభవంగా గోదాదేవి కల్యాణం ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల్లో శుక్రవారం గోదాదేవి-శ్రీరంగనాథ స్వామి కల్యాణం కన్నుల పండువగా కొనసాగింది. కల్యాణతంతును వేదమంత్రాలు, మంగళవాయిద్�
కర్షకుల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వం ఎరువులపై ఇష్టానుసారంగా ధరల పెంపుదల పంటల సాగుకు రెట్టింపు కానున్న పెట్టుబడి ఖర్చు కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న కర్షక లోకం ఇప్పటికే ఇంధన ధరలతో కుదేలైన వ్య
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు ధర్పల్లి, డిచ్పల్లి, సిరికొండ మండలాల్లో నష్టపోయిన రైతులు ధర్పల్లి/డిచ్పల్లి/ సిరికొండ, జనవరి 14 : నిజామాబాద్ జిల్లాలో గురువారం రాత్ర�
ఎత్తిపోతలకు భారీగా నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుర్బిర్యాల్, ఫత్తేపూర్, చిట్టాపూర్లకు కేటాయింపు సీఎం కేసీఆర్, మంత్రి వేముల చిత్రపటాలకు రైతుల క్షీరాభిషేకం ఆర్మూర్, జనవరి 13 : ఆర్మూర్ ప్రాం�
నిజామాబాద్లో వడగండ్ల వాన ఈదురుగాలుల బీభత్సం ఖలీల్వాడి, జనవరి 13 : నిజామాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొట్టింది. సాయంత్రం 6 నుంచి అరగంట పా�
ఘనంగా వైకుంఠ ఏకాదశి కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్తర ద్వార దర్శనాలు వైకుంఠ ఏకాదశి సందర్శంగా వైష్ణవ ఆలయాలు ఉదయం నుంచే కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
నిజామాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో బృహత్ ప్రకృతివనాలు పూర్తి రుద్రూర్లో లభ్యం కాని ప్రభుత్వ స్థలం.. సేకరించే పనిలో అధికారులు మిగితా మండలాల్లో చురుగ్గా కొనసాగుతున్న పనులు మియావాకి తరహాలో భారీగా మొక్క�