ప్రపంచంలో మరెక్కడా లేని పథకం రాష్ట్రంలో అమలు రైతులు అప్పులపాలు కావొద్దన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు ఉందా? : మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్లో ఘనంగా రైతుబంధు వార�
పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగింపు బీజేపీ నగర మాజీ ఉపాధ్యక్షుడు కరిపె గణేశ్ సస్పెన్షన్ ఖలీల్వాడి, జనవరి 12 : పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించి..నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన బీజేపీ నగర మాజీ �
కేవీకే వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి రుద్రూర్, జనవరి12 : రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని కేవీకే వా తావరణ విభాగం శాస్త్రవేత్త శ్రీలత తెలిపారు. గురువారం నుంచి మూడురోజుల పాటు ఉరుములు, మెర�
తెలంగాణ ఉద్యమంలో యువతది గొప్ప పాత్ర వివేకానంద విగ్రహావిష్కణలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కమ్మర్పల్లి, జనవరి 12: భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు, ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహనీయుడు స్వామి వివేకా
ఖలీల్వాడి, జనవరి 12: పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర రైతాంగానికి రూ.50వేల కోట్లు అందజేసిన సీఎం కేసీఆర్.. రైతు బాంధవుడని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నిజామాబాద్ నగర పరిధిలోని �
ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షం సిరికొండ మండలంలో వడగండ్ల వాన డిచ్పల్లి మండలంలో దెబ్బతిన్న ఉల్లి పంట డిచ్పల్లి/ ధర్పల్లి/ సిరికొండ/ కమ్మర్పల్లి, జనవరి 11: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం అకాల వర్షం క�
విజయవాడ నుంచి నగరానికి వచ్చిన పోలీసు ప్రత్యేక బృందం స్థానికుల నుంచి వివరాల సేకరణ అపార్ట్మెంట్ నుంచి సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం నిందితుల కోసం గాలింపు చర్యలు పరారీలో ఇద్దరు వడ్డీ వ్యాపారులు నిజామాబాద్
మిత్తి మీద మిత్తితో నరకం చూపించిన ఫైనాన్షియర్లు ప్రైవేటు వ్యక్తులతో ఇంటిపై దాడి, దుర్భాష అసలు దాటిన వడ్డీ చెల్లింపులతోనే తీవ్ర భారం సంచలనంగా మారిన పప్పుల సురేశ్ సెల్ఫీ వీడియోలు సూసైడ్కు ముందు నరకయాత�
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 5.48లక్షల మందికి లబ్ధి అప్పుల అవసరం లేకుండా రైతులకు భారీ ఊరట నాలుగేండ్లుగా సాగు ఖర్చులకు కలిసొచ్చిన కేసీఆర్ పెట్టుబడి సాయం నిజామాబాద్ జిల్లాలో 1992 కోట్లు, కామారెడ్డి జి
ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ర్యాలీలు సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం వర్ని/రుద్రూర్/మోస్రా(చందూర్), జనవరి 10 : రైతుబంధు సంబురాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పంటల సాగుకోసం పెట్టుబడి సహాయం చేతిక
రూ.11.71 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావుకు ముల్లంగి(బీ), బొంకన్పల్లి గ్రామాల రైతుల సన్మానంమాక్లూర్, జనవరి 10: మండలంలోని ముల్లంగి(బీ), బొంకన్పల్లి గ్రామాల పరిధిలోని �
బోధన్, జనవరి 10: బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, పాలకవర్గ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను హైదరాబాద్లో సోమవారం మర్యాదప�