ఉన్నది అర ఎకరమైనా సొంతంగా సాగు చేసుకుంటున్న.. పెట్టుబడి కోసం రంది లేకుంట వోయింది గింత జేస్తున్న కేసీఆర్ సార్ సల్లంగుండాలె నాళేశ్వర్ రైతు బాగాజి పోశెట్టి పెట్టుబడి కోసం..కొడుకులకు పైసల్ అడుగుతలె.. ఈ రై
ఇద్దరు మిత్రులు అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత కారును వేగంగా ఢీకొన్న బైక్.. అక్కడికక్కడే మృతి వేల్పూర్ మండలం లక్కోర శివారులో ఘటన వేల్పూర్, జనవరి 6: తమ స్నే హితులను కలుసుకోవాలని వెళ్తున్న ఇద్ద�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 6 : జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పంటల సాగుకోసం పెట్టుబడి సహాయాన్ని అందజేయడాన్ని హర్షిస్తూ రైతులు సంబురాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రప�
ఉభయ జిల్లాల్లో 19.43 లక్షలమంది ఓటర్లు నిజామాబాద్ జిల్లాలో 13.15లక్షలు, కామారెడ్డిలో 6.28 లక్షలమంది.. రెండు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో 52శాతం మహిళలే..థర్డ్ జెండర్ ఓటర్లు 83 మంది ఉమ్మడి జిల్లాలో 13వేల మందికి కొత్తగ�
నిజామాబాద్ జిల్లాలో ఒక్కరోజే 18 కేసులు నమోదు ఖలీల్వాడి, జనవరి 5 : నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 7 కేసులు నమోదు కాగా బుధవారం ఒక్కసారిగా ఆ సంఖ్య 18కి చేరింది. వైద్య�
పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు కర్షకుల క్షీరాభిషేకం రంగవల్లులతో రైతుబాంధవుడికి జేజేలు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు రైతుబంధు వారోత్సవాలు ఉమ్మడి జిల్లాలో పండుగలా కొనసాగుతున్నాయి. రైతువేదికలు
నమోదు చేసిన ఐదో టౌన్ పోలీసులు హైదరాబాద్లోని మాదన్నపేట్ స్టేషన్కు బదిలీ అదనపు డీసీపీతో విచారణ నిజామాబాద్ క్రైం,జనవరి 5 : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో క
ప్రభుత్వ దవాఖానల్లో ఖాళీల భర్తీకి చర్యలు వైద్యవిధాన పరిషత్లోకి మోర్తాడ్, బాల్కొండ వైద్యశాలలు: మంత్రి ప్రశాంత్రెడ్డి రాష్ట్రంలోని పేదవారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృ
Oxygen beds | మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. మంత్రి, తన స్నేహితులతో కలిసి సుమారు కోటిన్నర రూపాయలతో ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు.
మరోసారి విస్తరిస్తున్న కొవిడ్ మహమ్మారి స్వీయ జాగ్రత్తలే అత్యంత మేలు అప్రమత్తంగా లేకపోతే మరోమారు తిప్పలు తప్పవు వ్యాక్సినేషన్లో వేగం పెంచిన ప్రభుత్వం మాస్కులు, భౌతిక దూరం పాటించకపోతే పెను ప్రమాదమే న�
మంత్రి వేముల పిలుపు మేరకు పలు దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు, రిసెప్షన్ కౌంటర్ల ఏర్పాటు.. నేడు ప్రారంభించనున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సకల సౌకర్యాల కల్పనకు కృషిచేస్తున్న మంత్రి సతీమణి, మిత్రబృందం కమ�
దీక్షల పేరుతో మరో నాటకం జిల్లాలోనూ అలజడికి కుట్రలు ప్రజలను రెచ్చగొట్టడమే ప్రణాళిక కేంద్ర ఆదేశాలు గల్లీ బీజేపీ బేఖాతరు కొవిడ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహారం నిజామాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ ప్ర�