రైతుల నడ్డివిరుస్తున్నదని మండిపాటు బీజేపీ సర్కారు తీరుపై పోరాటం తప్పదని హెచ్చరిక ధర్పల్లి/చందూర్/డిచ్పల్లి/జక్రాన్పల్లి/వర్ని/రుద్రూర్/ఖలీల్వాడి, (మోపాల్)/సిరికొండ, జనవరి 14 : కేంద్ర ప్రభుత్వం ఎరువ�
రైతు వ్యతిరేక కేంద్రానికి తగిన బుద్ధి చెబుతాం.. బీజేపీ నాయకులను గ్రామాల్లో తిరుగనివ్వం.. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక వేల్పూర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గ�
ఇందూరు/నిజామాబాద్ రూరల్/డిచ్పల్లి/రుద్రూర్ (కోటగిరి)/ఖలీల్వాడి, (మోపాల్)/ఆర్మూర్/బోధన్, జనవరి 14 : జిల్లాలోని పలు ఆలయాల్లో గోదా రంగనాథుల కల్యాణోత్సవాన్ని శుక్రవారం కన్నుల పండువగా నిర్వహించారు. జిల్�
వైభవంగా గోదాదేవి కల్యాణం ఆలయాలకు భారీగా తరలివచ్చిన భక్తులు ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాల్లో శుక్రవారం గోదాదేవి-శ్రీరంగనాథ స్వామి కల్యాణం కన్నుల పండువగా కొనసాగింది. కల్యాణతంతును వేదమంత్రాలు, మంగళవాయిద్�
కర్షకుల నడ్డి విరుస్తున్న మోదీ ప్రభుత్వం ఎరువులపై ఇష్టానుసారంగా ధరల పెంపుదల పంటల సాగుకు రెట్టింపు కానున్న పెట్టుబడి ఖర్చు కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న కర్షక లోకం ఇప్పటికే ఇంధన ధరలతో కుదేలైన వ్య
నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు ధర్పల్లి, డిచ్పల్లి, సిరికొండ మండలాల్లో నష్టపోయిన రైతులు ధర్పల్లి/డిచ్పల్లి/ సిరికొండ, జనవరి 14 : నిజామాబాద్ జిల్లాలో గురువారం రాత్ర�
ఎత్తిపోతలకు భారీగా నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సుర్బిర్యాల్, ఫత్తేపూర్, చిట్టాపూర్లకు కేటాయింపు సీఎం కేసీఆర్, మంత్రి వేముల చిత్రపటాలకు రైతుల క్షీరాభిషేకం ఆర్మూర్, జనవరి 13 : ఆర్మూర్ ప్రాం�
నిజామాబాద్లో వడగండ్ల వాన ఈదురుగాలుల బీభత్సం ఖలీల్వాడి, జనవరి 13 : నిజామాబాద్ నగరంలో గురువారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం దంచి కొట్టింది. సాయంత్రం 6 నుంచి అరగంట పా�
ఘనంగా వైకుంఠ ఏకాదశి కిటకిటలాడిన వైష్ణవ ఆలయాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్తర ద్వార దర్శనాలు వైకుంఠ ఏకాదశి సందర్శంగా వైష్ణవ ఆలయాలు ఉదయం నుంచే కిటకిటలాడాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
నిజామాబాద్ జిల్లాలోని 16 మండలాల్లో బృహత్ ప్రకృతివనాలు పూర్తి రుద్రూర్లో లభ్యం కాని ప్రభుత్వ స్థలం.. సేకరించే పనిలో అధికారులు మిగితా మండలాల్లో చురుగ్గా కొనసాగుతున్న పనులు మియావాకి తరహాలో భారీగా మొక్క�
మూతపడిన పిప్పిరేగడి తండా పాఠశాలలో మళ్లీ మోగనున్న బడిగంట కొన్నేండ్లుగా విద్యావలంటీర్తోనే నడిచిన ఐదు తరగతుల పాఠశాల ఆయన మానేయడంతో ఇటీవల మూతపడిన బడి ‘జీరో’ స్కూల్కు ఎట్టకేలకు టీచర్ కేటాయింపు సంతోషం వ్�
మూడు రోజల ముచ్చటైన పండుగ ముంగిళ్లలో కనువిందు చేయనున్న రంగవల్లులు నేడు భోగి పండుగతో సంబురాలు షురూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య మూడు రోజుల పాటు జరుపుకునే ముచ్చటైన పండుగ సంక్రాంతి. సంక్రా�
మండలంలో నాన్లోకల్ కింద 63 మంది బదిలీ, లోకల్ కింద 63 మంది రాక మారుమూల ప్రాంత పాఠశాలలకు ఉపాధ్యాయులు బాన్సువాడ రూరల్, జనవరి 13 : బాన్సువాడ పట్టణ కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం కాద్లాపూర్. ఇది పూర�
వెనుకబడిన ప్రాంతాల్లో చదువుకు ఊతం పాక్షికంగా నడిచిన స్కూళ్లు, వలంటీర్లతో నెట్టుకొచ్చిన పాఠశాలలకు తీరిన రంది తాజాగా టీచర్ల కేటాయింపుతో సమతుల్యత.. పేద, మధ్య తరగతి పిల్లల దరిచేరనున్న మెరుగైన విద్య జీరో స్క