కొనసాగుతున్న రైతుబంధు వారోత్సవాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం పలు గ్రామాల్లో రైతన్నలకు సన్మానం బాన్సువాడ రూరల్, జనవరి 9: జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం పలు మం�
ఉమ్మడి జిల్లాలో 36 కేసులు జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యాధికారులు ఖలీల్వాడి/ విద్యానగర్/ బాన్సువాడ, జనవరి 9:బీర్కూర్ పోలీస్ స్టేషన్లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికా�
పలు గ్రామాల్లో ఎడ్లబండ్ల ప్రదర్శన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు పిట్లం/ఎల్లారెడ్డి/గాంధారి/నాగిరెడ్డిపేట్/తాడ్వాయి/బిచ్కుంద, జనవరి 9: జిల్�
అసోం ముఖ్యమంత్రి ఆరోపణలపై మండిపాటు గణాంకాలతో బీజేపీ తీరును ఎండగట్టిన ఎమ్మెల్సీ కేంద్ర సర్కారు తీరుపై కల్వకుంట్ల కవిత వరుస ట్వీట్లు మోదీ చెప్పిన 18 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అంటూ ప్రశ్న మా పథకాలు కాపీకొట్టి �
30 శాతం వేతనాల పెంపు పారిశుద్ధ్య కార్మికులకు సముచిత గౌరవం పబ్లిక్ హెల్త్, శానిటేషన్, ఆశ కార్యకర్తల హర్షం ప్రజారోగ్య రక్షణ విధుల్లో కీలక బాధ్యతలు కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న సీఎం కేసీఆర్ నిజామాబా
ఎంపీ అర్వింద్కు టీఆర్ఎస్ నేతల సవాల్ నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం పారదర్శంగా సాగుతున్న ఉద్యోగుల విభజనను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు కుట్రలకు తెరలేపారు. పైగా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రజలను భయభ�
దీక్షల పేరుతో మరో నాటకం నిజామాబాద్ జిల్లాలోనూ అలజడికి కుట్ర కేంద్ర ఆదేశాలు గల్లీ బీజేపీ బేఖాతరు కొవిడ్ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్న వైనం అర్వింద్నుఅరెస్టు చేయండి సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ�
తొలిరోజు ఉమ్మడి జిల్లాలో 4,057 మందికి వ్యాక్సిన్ ఖలీల్వాడి/ విద్యానగర్, జనవరి 3 : టీనేజర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. నిజామాబాద్ నగరంలోని మాలపల్లి పీహెచ్సీలో జిల్లావైద్యా
మంత్రి వేముల పిలుపు మేరకు పలు దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు, రిసెప్షన్ కౌంటర్ల ఏర్పాటు.. నేడు ప్రారంభించనున్న మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సకల సౌకర్యాల కల్పనకు కృషిచేస్తున్న మంత్రి సతీమణి, మిత్రబృందం కమ�
రైతుబంధుపై కర్షకుల హర్షాతిరేకం రైతుల బ్యాంక్ అకౌంట్లలో పెట్టుబడి సాయం జమ ఎరువులు, విత్తనాల ఖర్చుకు నగదు వినియోగం ఉమ్మడి జిల్లా అంతటా అన్నదాతల ఆనందహేల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు సాగుపై ఆ
మరోసారి విస్తరిస్తున్న కొవిడ్ మహమ్మారి స్వీయ జాగ్రత్తలే అత్యంత మేలు అప్రమత్తంగా లేకపోతే మరోమారు తిప్పలు తప్పవు వ్యాక్సినేషన్లో వేగం పెంచిన ప్రభుత్వం మాస్కులు, భౌతిక దూరం పాటించకపోతే పెను ప్రమాదమే న�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 3 : జిల్లా వ్యాప్తంగా15 నుంచి 18ఏండ్లలోపు టీనేజర్లకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు వైద్యారోగ్య సిబ్బంది టీకా �
ప్రజాప్రతినిధులు, నాయకులకు స్పీకర్ పోచారం సూచన బాన్సువాడ, బుడ్మి గ్రామ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ బాన్సువాడ, జనవరి 7 : కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్స