ఆర్టీసీ అభివృద్ధికి చర్యలు చైర్మన్, ఎండీ ప్రత్యేక దృష్టి ఖాళీ స్థలాల్లో షాపింగ్ కాంప్లెక్స్, మండపాల నిర్మాణానికి ప్రతిపాదన ఉమ్మడి జిల్లాలో స్థలాల పరిశీలన కసరత్తులో యంత్రాంగం ఆర్టీసీ అంటేనే నష్టాల బ
నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో చోరీలు ఎనిమిది బైక్లు, రెండు ఆటోలు స్వాధీనం ముగ్గురు నిందితులకు రిమాండ్ నిజామాబాద్ క్రైం, జనవరి 17: కొన్ని నెలలుగా నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వాహనాల దొంగతనానికి �
ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 398 మందికి కరోనా పాజిటివ్ నిజామాబాద్లో 318.. కామారెడ్డిలో 80 కేసులు నమోదు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు ఖలీల్వాడి/ విద్యానగర్, జనవరి 17: కొవిడ్ మహమ్మారి రోజురోజకూ విజృంభిస్తోం�
కరోనా వ్యాక్సినేషన్కు ఏడాది పూర్తి ఉమ్మడి జిల్లాలో జోరుగా పంపిణీ 15 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ నిజామాబాద్లో 19 లక్షల 56 వేల మందికి.. కామారెడ్డిలో 11 లక్షల 57 వేల మందికి టీకా ఉమ్మడి జిల్లాలో రెండు టీక�
పండ్ల తోటల పెంపకంపై విస్తృతంగా అవగాహన 40 శాతం రాయితీ అందిస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఇప్పటికే 5,301 ఎకరాల్లో సాగు ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు ఆర్మూర్, జనవరి 17 : కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు వడ�
నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, కుల సంఘాల బాధ్యులక�
నిజామాబాద్సిటీ, జనవరి 17 : హరితహారం, దళితబంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో
టీఆర్ఎస్ నాయకులు, రైతులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం మాక్లూర్, జనవరి 17 : కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్ఎస్ నాయకులు, రైతులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మాక�
Crime news | జిల్లా కలెక్టరేట్లో ప్రజా వాణి సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించేందుకు వచ్చిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి యత్నించడం కలకలం రేపింది.
ఇందూరు, జనవరి 16: చేతి మణికట్టు వద్ద గాయంతో బాధపడుతున్న అంతర్జాతీ య ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్యను పలువురు పరామర్శించారు. భా రతదేశ ఫుట్బాల్ జట్టుకు ఎంపికైన సౌమ్య కేరళ క్యాం పులో ఉండగా చేతి మణ�
లింగంపేట, జనవరి 16 : మండలంలోని పర్మళ్ల గ్రామంలో పర్మళ్ల గ్రామ యూత్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి కబడ్డీ పోటీలను ఆదివారం నిర్వహించారు. ఫైనల్లో నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం, రాంపల్లి జట్లు తలపడ్డాయి. రాం
లింగంపేట, జనవరి 16: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇతర పంటల స
మొదటిసారి ఎర్రజొన్న సాగు పెట్టుబడి.. నీటి వినియోగమూ తక్కువే.. ఆసక్తి చూపుతున్న రైతులు ఎల్లారెడ్డి, జనవరి 16: పుష్కలంగా సాగు నీరు అందుబాటులో ఉండే పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో మార్పు మొదలైంది. వానకాలంత�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 16 : జిల్లావ్యాప్తంగా సంక్రాంతి, కనుమ వేడుకలను ప్రజలు శని, ఆదివారాల్లో సంప్రదాయబద్ధంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. వాకిళ్లలో మహిళలు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులను