ప్రజలను కంటికి రెప్పలా రక్షించుకోవడమే ధ్యేయం కేసీఆర్ ఆశీస్సులతో కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగా.. ప్రజా ప్రతినిధులందరినీ కలుపుకొని కలిసికట్టుగా పనిచేస్తా.. టీఆర్ఎస్కు ఉద్యమ కాలం నుంచి నిజామాబాద్ �
ఏర్గట్ల, జనవరి 27 : వసుంధర విజ్ఞాన వికాస మండలి పెద్దపల్లి వారు నిర్వహించిన ‘కరోనా కాలంలో చదువు’ అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీల్లో నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తడ్పాకల్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థ�
నిజామాబాద్ సిటీ, జనవరి 27 : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రతిరోజూ భారీగా పసుపు పంటను రైతులు తీసుకువస్తున్నారు. ఇందులో పసుపు(ఫింగర్), పసుపు(బ్లాబ్) క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గురువారం వెయ్య�
8 తులాల బంగారు నగలు, 27 తులాల వెండి స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ నాగరాజు నిజామాబాద్ క్రైం, జనవరి 27 : పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ని
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జక్రాన్పల్లి, జనవరి 27 : రైతులను, ప్రజలను మోసం చేసిన వారికి ఎదురుదెబ్బ తప్పదని, ఈ విషయాన్ని బీజేపీ నాయకులు తెలుసుకోవాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజ
రైతుల ముసుగులో రాజకీయం చేస్తుందెవరు.. ప్రజలారా మీరే గమనించండి ఆధారాలతో కూడిన ప్రకటన విడుదల చేసిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పల్లపు వెంకటేశ్ ఆర్మూర్, జనవరి 27: ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి గ్రామం�
MLC Kavitha | జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే , పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
కరోనా కంటే వేగంగా విస్తరణ ఐదు రోజుల్లో తగ్గుతున్న వైరస్ ప్రభావం డెల్టా వైరస్తో పోలిస్తే మరణాలు లేవు దవాఖానల్లో క్యూలు లేవు.. రూ.లక్షల్లో ఖర్చు లేదు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యనిపుణులు ఖలీల్వా�
ఆంగ్ల మాధ్యమ బోధనతో మారిన ప్రాథమిక పాఠశాల రూపురేఖలు ప్రైవేటును తలదన్నేలా బోధిస్తున్న ఉపాధ్యాయులు బీర్కూర్ ప్రభుత్వ పాఠశాలలో పెరిగిన చేరికలు పీఆర్టీయూ దత్తతతో మెరుగైన బడి బీర్కూర్ జనవరి 25: తమ పిల్లలు
క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి విద్యార్థులు, యువకులతో సర్వే నిర్వహించాలి రెండు రోజుల్లో వివరాలను అందించాలి దళితబంధు అమలుపై సమీక్షలో కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ, జనవర�
పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి ఎల్లారెడ్డి, జనవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం, మౌలిక సదుపాయాలు కల్పించడాన్ని ఉపాధ్యా య సంఘాలు స్వా�
ప్రొసీడింగ్ కాపీలను అందజేసిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వేల్పూర్, జనవరి 22: నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆలయాలకు మంజూరైన నిధుల ప్రొసీడింగ్ కాపీలను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆయన స్వగృహంలో ఆలయ �