ఉద్యోగులకు నష్టం లేకుండా విభజన నూతన జిల్లాలు, కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే.. కేటాయింపులపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ఇకపై 95శాతం ఉద్యోగులకు స్థానిక రిజర్వేషన్ వర్తింపు ఉద్యోగాల భర్తీకి లైన్ క�
గ్రూప్-1 శాస్త్రవేత్తగా అల్గోట్ దేవేందర్ ఆర్మూర్, డిసెంబర్ 6: నిజామాబాద్ జిల్లా యువకుడు ప్రతిష్ఠాత్మకమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. బాల్కొండ మండలంలోని వన్నెల్
స్పీకర్ పోచారం | గత మూడు వారాల క్రితం కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్ లో ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా కోలుకున్నారు. కాగా, సోమవారం భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరా�
గగ్గుపల్లిలో ‘నమస్తే నవనాథపురం’ ఆర్మూర్, డిసెంబర్ 5: ఆర్మూర్ మండలంలోని గగ్గుపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్�
భక్తుల కొంగుబంగారం శివయ్య ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు నిజామాబాద్ రూరల్, డిసెంబర్ 5 : మండలంలోని మల్లారం గ్రామశివారులో ఉన్న లింగేశ్వరగుట్ట ఆశ్రమ వార్షికోత్సవాల�
కమ్మర్పల్లిలో కొనసాగుతున్న శిక్షణా కేంద్రం మొదటి బ్యాచ్శిక్షణ పూర్తి రెండో బ్యాచ్కు సన్నాహాలు టైలరింగ్లో శిక్షణకు యోచన మహిళలకు మహాదావకాశం.. మగ్గం వర్క్పై శిక్షణ కమ్మర్పల్లి, డిసెంబర్ 5: మగ్గం వర�
కష్టం తప్ప నష్టం లేదు పశువులు, చేతికష్టం మీదే ఆధారం అన్ని పంటలనూ వేసేవాళ్లం.. ఆనందంగా కలిసి పని చేసేటోళ్లం పలువురు పెద్దల మనోగతం ఎనకటి కాలంల ఎవుసమంటేనే ఏడాదంతా రకరకాల పంటలతో నేలతల్లి పులకించేది. వానకాలంల�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 5 : యాసంగి సీజన్లో ఇతర పంటలసాగు లాభదాయకమని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ అన్నారు. యాసంగి సాగుపై జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు రైతులకు ఆదివారం విస్తృతంగా అవగాహ�
రైతులు సహకరించాలి ! మీ భూములకు సాగునీరు అందించేందుకు కొనసాగుతున్న పనులు పైప్లైన్ వేసేందుకు ఆటంకాలు సృష్టించొద్దని విన్నపం ప్యాకేజీ -20, 21 పనులపై రాష్ట్ర మంత్రి వేముల సమీక్ష సారంగాపూర్, మెంట్రాజ్పల్లి
2.64 లక్షల ఎకరాలకు 23.832 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదం వానకాలం వడ్ల కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నిజామాబాద్ ప్రథమం యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టీకరణ జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో మం�
రూ.5 లక్షలతో వంట సామగ్రి, కుర్చీలు, ఇతర సామగ్రి అందజేత మంత్రి చేతుల మీదుగా త్వరలో కల్యాణ మండపం ప్రారంభం వేల్పూర్లో నానమ్మ-తాతయ్య జ్ఞాపకార్థం వివిధ సేవా కార్యక్రమాలు వేల్పూర్, డిసెంబర్ 4 : నిజామాబాద్ జిల
గుండు, బండి.. దద్దమ్మలు తెలంగాణ వడ్లు కొనాలని కేంద్రాన్ని ఎందుకు అడగరు? రైతుల ప్రయోజనాలు పట్టని బీజేపీ ఎంపీలు మోదీకి అదానీ, అంబానీల పైనే ఎక్కువ ప్రేమ ధాన్యం కొనుగోళ్లలోకేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి వేము�
వందశాతం వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి కొత్త వేరియంట్ల పుట్టుకతో ప్రభుత్వం జాగ్రత్తలు అర్హత కలిగిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు జోరుగా సాగుతున్న కరోనా టీకాల పంపిణీ గ్రామాల్లో అవగాహన రాహిత్
వాతావరణ మార్పులతో పెరిగిన చలి తీవ్రత18 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలుజిల్లావ్యాప్తంగా కమ్ముకుంటున్న పొగమంచు ఖలీల్వాడి, డిసెంబర్ 4: నిజామాబాద్ జిల్లాలో రెండు, మూడు రోజులుగా చలి తీవ్రత పెరిగింద�