కాలభైరవస్వామి ఆలయంలో లక్ష దీపార్చన భారీగా తరలివచ్చిన భక్తులు అలరించిన అన్నమయ్య కీర్తనలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు రామారెడి, నవంబర్ 26: సంతత ధారాభిషేకం, కార్తీకమాసం సందర్భంగా కాలభైరవుడి సన్నిధ�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ధ్రువీకరణపత్రం అందుకున్న కవిత నిజామాబాద్ నగరంలో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉమ్మడి జిల్లా అభివృద్ధే తన ప్రధాన ఎజ
మంత్రి వేముల | జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో రూ.8.50 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చ�
ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరణ స్థానిక సంస్థల్లో అధికార పార్టీకే స్పష్టమైన మెజార్టీ టీఆర్ఎస్తో పోరుకు సాహసించని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో భిక్కనూరు సిద్దరామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 1,331 లీటర్ల పెరుగుతో అభిషేకం, లక్షపుష్పార్చన శివకేశవులు ఎక్కడ దేద్వీప్యమానంగా వెలుగొందుతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని పు�
వరి సాగుతో ఇక్కట్లు యాంత్రీకరణపై ఆధారపడిన రైతులు డీజిల్ ధరల పెరుగుదలతో భారంగా మారిన ట్రాక్టర్లు, హార్వెస్టర్ల అద్దె డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం వరి రైతులపై తీవ్రంగా పడుతున్నది. దుక్కి దున్నడం నుంచి ప�
ఆర్టీసీ చైర్మన్గా తనకు వచ్చే జీతం వద్దంటూ లేఖ నష్టాల్లో ఉన్న సంస్థ బాగుకోసమే నిర్ణయం శాసనసభ్యుడిగా వచ్చే గౌరవవేతనం చాలు: బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్ నిర్ణయంపై అభినందనల వెల్లువ ఆర్టీసీ చైర్మన్ బాజి
ధర్పల్లి, నవంబర్ 24 : మండలంలోని కోటాన్పల్లి గ్రామంలో ఈ నెల 22న జరిగిన ఉల్లెంగుల శ్రీనివాస్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. వారిని బుధవారం కోర్టుకు రిమాండ్ చేశామని నిజామాబాద్ ఏస�
ఎమ్మెల్సీగా కవిత | నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నివాసంలో సంబురాలు మిన్నంటాయి. ఎమ్మెల్యే మం�
కల్వకుంట్ల కవిత | నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 764క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50, మిషన్ భగీరథ తాగు నీటి అవసరాలకు 152 క్యూసెక్కులను వినియోగిస్తున్నారన్నా�
తీన్మార్ మల్లన్న | జిల్లాలోని బోధన్ కోర్టుకు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్ జిల్లాలో కల్లు వ్యాపారులను బెదిరించిన కేసులో తీన్మార్ మల్లన్నపై కేసులు న�