కూరగాయల సాగు.. లాభాలు బాగు తక్కువ పెట్టుబడి.. అధిక ఆదాయం ఏడాది పొడవునా ప్రయోజనాలు ప్రత్యామ్నాయ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు నిజామాబాద్ జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఏటా వేలాద
ఇందూరు, నవంబర్ 15: ప్రమాదానికి కారణ మయ్యాడని డబ్బుల కోసం వేధించడంతో భ యాందోళనకు గురైన ఓ ఇంటర్ విద్యార్థి.. కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్లో చోటుచేసుకున్నది. వేల్పూర్ మం
Srsp | నీటిపారుదల శాఖ అధికారులతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎస్సారెస్పీ అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమా�
Python | నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని ఘన్పూర్లో అక్తర్ అనే రైతు రెండు కొండ చిలువలను హతమార్చాడు. శనివారం ఆయన తన పొలంలో పనులు చేస్తుండగా కుక్కలు మొరుగుతుండటంతో అక్తర్ చుట్టుపక్కల పరిశీలించగా
బీజేపీ నాయకులకు అవగాహన లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరం ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్, నవంబర్ 11: రాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న ధాన్యం కొ�
కేసీఆర్ పిలుపుతో అన్నదాత పోరుబాట అన్ని నియోజకవర్గాల్లో నేడు టీఆర్ఎస్ ధర్నాలు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఆందోళనకు సమాయత్తమైన గులాబీ సైన్యం ప్రత్యక్షంగా ప
తీవ్రమైన ఆంక్షలతో కర్షకుల ఉసురుతీస్తున్న కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా ఆటంకాలు అన్నదాతల కష్టాలు తొలగించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లిస్తున్న ప్రభు�
ఉమ్మడి జిల్లాలో చెక్పోస్టులు ఏర్పాటుచేయాలి పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయాలి వచ్చేవారం నుంచి ఎన్నికల సిబ్బందికి శిక్షణ అధికారులతో సమీక్షలో రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ని�
పెద్ద సంఖ్యలో తరలిరావాలని టీఆర్ఎస్ నాయకుల పిలుపు ఆర్మూర్/ మాక్లూర్, నవంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలపై రైతులు కదం తొక్కనున్నారు. ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయ�
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బ్రహ్మకుమారీల భవన నిర్మాణానికి భూమిపూజ ధర్పల్లి, నవంబర్ 10 : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని, ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ల�
ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్లుగా రైతుల ముందడుగు కూరగాయలు, వాణిజ్య పంటల సాగుకు అంతటా సన్నద్ధత ఉమ్మడి జిల్లాలో వరి సాగుకు వెనుకడుగు వేస్తున్న కర్షకలోకం సన్న, చిన్నకారు రైతులకు ఆరుతడి పంటలతో అధిక ఆదాయం ప్రోత్�
భారీ బహిరంగ సభలు, ర్యాలీలకు అనుమతి నిరాకరణ ఉమ్మడి జిల్లాలో 824 మంది ఓటర్లు సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన ఇద్దరు ఎంపీటీసీలకు ఇక్కడే ఓటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి ఎన్నికల కోడ�
చేతికందిన కొడుకు మంచానికే పరిమితం రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వెన్నెముక.. స్పర్శ కోల్పోయి కదలలేని స్థితిలో యువకుడు ఆపన్నహస్తంకోసం మాతృమూర్తి ఎదురుచూపు చందూర్, నవంబర్ 10 : జ్వరమొచ్చినా.. కడుపు నొచ్చినా.. �