రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తెలంగాణలో మద్దతు ధరపై ‘మహారాష్ట్ర’ రైతుల కన్ను ఏదోలా ఇక్కడ ధాన్యం అమ్ముకోవచ్చనే ఆశ అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు పొడవునా అక్కడి ధాన్యం రాకుండా చెక్పోస్టులు సాలూ�
రుద్రూర్-బోధన్ రోడ్డు మరమ్మతులకు రూ.2.65 కోట్ల కేటాయింపు స్పీకర్ పోచారం చొరవతో సమస్యకు పరిష్కారం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ప్రయాణికులు రుద్రూర్, నవంబర్ 28 : మండల కేంద్రం నుంచి బోధన్కు ప్రయాణ�
సీపీ కార్తికేయ రెంజల్ పోలీసుస్టేషన్ తనిఖీ రెంజల్, నవంబర్ 26: యువత గంజాయికి బానిసలై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సీపీ కార్మికేయ అన్నారు. గంజాయిని పూర్తిగా నిషేధించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంల
హైదరాబాద్లో నిర్వహణ సభ్యులకు అందిన సమాచారం డిచ్పల్లి, నవంబర్ 26: తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం హైదరాబాద్లోని రూసా భవనంలో విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించ �
ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టేలా సైబర్ కాంగ్రెస్కు శ్రీకారం కామారెడ్డి జిల్లాలో 50 పాఠశాలలు ఎంపిక ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గుర్తింపు బ్యాడ్జీలను అందజేసిన అధికారులు కంప్యూట
కాలభైరవస్వామి ఆలయంలో లక్ష దీపార్చన భారీగా తరలివచ్చిన భక్తులు అలరించిన అన్నమయ్య కీర్తనలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు రామారెడి, నవంబర్ 26: సంతత ధారాభిషేకం, కార్తీకమాసం సందర్భంగా కాలభైరవుడి సన్నిధ�
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ధ్రువీకరణపత్రం అందుకున్న కవిత నిజామాబాద్ నగరంలో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉమ్మడి జిల్లా అభివృద్ధే తన ప్రధాన ఎజ
మంత్రి వేముల | జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో రూ.8.50 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేసిన రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చ�
ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ తిరస్కరణ స్థానిక సంస్థల్లో అధికార పార్టీకే స్పష్టమైన మెజార్టీ టీఆర్ఎస్తో పోరుకు సాహసించని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో భిక్కనూరు సిద్దరామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు 1,331 లీటర్ల పెరుగుతో అభిషేకం, లక్షపుష్పార్చన శివకేశవులు ఎక్కడ దేద్వీప్యమానంగా వెలుగొందుతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని పు�
వరి సాగుతో ఇక్కట్లు యాంత్రీకరణపై ఆధారపడిన రైతులు డీజిల్ ధరల పెరుగుదలతో భారంగా మారిన ట్రాక్టర్లు, హార్వెస్టర్ల అద్దె డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం వరి రైతులపై తీవ్రంగా పడుతున్నది. దుక్కి దున్నడం నుంచి ప�
ఆర్టీసీ చైర్మన్గా తనకు వచ్చే జీతం వద్దంటూ లేఖ నష్టాల్లో ఉన్న సంస్థ బాగుకోసమే నిర్ణయం శాసనసభ్యుడిగా వచ్చే గౌరవవేతనం చాలు: బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్ నిర్ణయంపై అభినందనల వెల్లువ ఆర్టీసీ చైర్మన్ బాజి
ధర్పల్లి, నవంబర్ 24 : మండలంలోని కోటాన్పల్లి గ్రామంలో ఈ నెల 22న జరిగిన ఉల్లెంగుల శ్రీనివాస్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. వారిని బుధవారం కోర్టుకు రిమాండ్ చేశామని నిజామాబాద్ ఏస�