అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు తగ్గిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలోనే డెంగీ జ్వరం భయపెడుతున్నది. డెంగీ అనగానే జనం జం�
వైన్ షాపులకు భారీగా దరఖాస్తులు సిండికేట్కు తెరలేపిన మద్యం వ్యాపారులు రిజర్వేషన్ వర్గాలతోనూ ఒప్పందాలు చేసుకున్న వైనం తెర వెనుక సహకరిస్తున్న ఆబ్కారీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కు.. ప్రభుత్వ ఆదాయా�
బాల్కొండ(ముప్కాల్)/నందిపేట్/ కోటగిరి, నవంబర్ 17: పశుపెంపకందారులు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పకుండా వేయించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భరత్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక�
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో ఆరు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మూడు చొప్పున.. 23వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు స్థానిక సంస్థల �
కూరగాయల సాగు.. లాభాలు బాగు తక్కువ పెట్టుబడి.. అధిక ఆదాయం ఏడాది పొడవునా ప్రయోజనాలు ప్రత్యామ్నాయ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు నిజామాబాద్ జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఏటా వేలాద
ఇందూరు, నవంబర్ 15: ప్రమాదానికి కారణ మయ్యాడని డబ్బుల కోసం వేధించడంతో భ యాందోళనకు గురైన ఓ ఇంటర్ విద్యార్థి.. కాలేజీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజామాబాద్లో చోటుచేసుకున్నది. వేల్పూర్ మం
Srsp | నీటిపారుదల శాఖ అధికారులతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఎస్సారెస్పీ అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ క్రమా�
Python | నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని ఘన్పూర్లో అక్తర్ అనే రైతు రెండు కొండ చిలువలను హతమార్చాడు. శనివారం ఆయన తన పొలంలో పనులు చేస్తుండగా కుక్కలు మొరుగుతుండటంతో అక్తర్ చుట్టుపక్కల పరిశీలించగా
బీజేపీ నాయకులకు అవగాహన లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరం ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్, నవంబర్ 11: రాష్ట్రంలో అత్యధికంగా సాగవుతున్న ధాన్యం కొ�
కేసీఆర్ పిలుపుతో అన్నదాత పోరుబాట అన్ని నియోజకవర్గాల్లో నేడు టీఆర్ఎస్ ధర్నాలు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఆందోళనకు సమాయత్తమైన గులాబీ సైన్యం ప్రత్యక్షంగా ప