స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఫిబ్రవరి చివరివారంలో ఆలయ బ్రహ్మోత్సవాలు బాన్సువాడ నియోజకవర్గంలో 68 కల్యాణ మండపాలు బీర్కూర్ నవంబర్ 6 : తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ఉన్న కిరీటం మాదిరిగా తిమ్మాపూర్ క�
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్రావు బాధ్యతలు స్వీకరించినఐఎంఏ జిల్లా కార్యవర్గం ఖలీల్వాడి, నవంబర్ 6: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) బాధ్యులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు
ఓటరు ముసాయిదా జాబితా విడుదల ఉమ్మడి జిల్లాలో ఓటర్లు19,39,229 మంది నిజామాబాద్లో13,14,593 మంది.. కామారెడ్డిలో 6,24,636 మందికి ఓటుహక్కు పట్టణ ప్రాంతాల్లో ఓటరుగానమోదైన ట్రాన్స్జెండర్లు జనవరిలో వెల్లడికానున్న ఓటరు తుదిజా
మధ్యాహ్న భోజనం తిన్న తరువాత 21 మంది చిన్నారులకు వాంతులు, కడుపునొప్పి బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలింపు బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో ఘటన బీర్కూర్, నవంబర్ 6 : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంల�
పాడి రైతులకు సబ్సిడీ ద్వారా రుణాలు, దాణా పశువైద్య శిబిరాల నిర్వహణ పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు దినదినాభివృద్ధి సాధిస్తున్నవిజయ తెలంగాణ డెయిరీ సదాశివనగర్, నవంబర్ 6: పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తూ నాణ్యమ
నిజామాబాద్ రూరల్/ఇందల్వాయి/జక్రాన్పల్లి/కోటగిరి/ఎడపల్లి(శక్కర్నగర్), నవంబర్ 6 : పోడు భూములను పంట సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అధి
భీమ్గల్ : ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న నింబాచల లక్ష్మినరసింహ స్వామి (లింబాద్రి గుట్ట) ఉత్సవాలకు, జాతరకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఆలయ అర్చకుడు
వర్ని : చెరువులో చిక్కుకుని ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న ఒక జింకపిల్లను ఓ యువకుడు కాపాడిన వైనం బుధవారం వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వర్ని ఫారెస్ట్ బీట్ అధికారి హబీబ్ కథనం మేరక�
వర్ని : దళితులు, గిరిజనుల పట్ల ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం వర్ని మండల కేంద్రంలో దళిత సంఘాలు, గిరిజన నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అట్రాసిటి కేసును కించపరుస్తూ అరవింద�
మోపాల్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలోని కులాస్పూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న ఆరు ఇండ్లలో దొంగతనం జరిగింది. . సీఐ రవి, ఎస్సై సాయిరెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ..
ఆర్మూర్ : ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. బుధవారం �
అపూర్వ పథకానికి ఇక్కడే పునాది రాయి 2015లో మిషన్ కాకతీయ (చెరువుల పునరుద్ధరణ) పథకాన్ని సదాశివనగర్లో ప్రారంభించిన కేసీఆర్ స్వరాష్ట్రంలో చెరువులకు పూర్వ వైభవం కోటీ 24లక్షలతో సదాశివనగర్ పాత చెరువు పూడికతీత