కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా సహా కర్ణాటక బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా శనివారం బెంగళూరులోని తిలక్నగర్ పోలీస్ స�
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో భాగంగా వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రారంభించారు. దీంతో పెన్షన్ అకౌంట్లో మదుపు చేయడం ద్వారా తమ పిల్లల భవిష్యత్తు కోస�
సెబీ చైర్పర్సన్ మాధబి పురి బచ్ దంపతుల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారి స్పందించారు. మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ తమను తాము రక్షించుకొంటూనే, తమపై వచ్చిన ఆరోపణలకు ధ
ఆహార పదార్థాలపై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) వసూలు చేస్తుండటం పట్ల తమిళనాడులో ఓ రెస్టారెంట్ యజమాని బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు.
జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేటు ఎత్తివేత/తగ్గింపు దిశగా అడుగులు పడ్డాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సోమవారం నిర్వహించిన 54వ
యూనిఫైడ్ పెన్షన్ స్కీం (యూపీఎస్) అనేది ఓ కొత్త పథకమని, చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు దీనిపట్ల సంతృప్తికరంగా ఉన్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో కా�
Nirmala Sitharaman : ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిట్ల సేకరణపై దృష్టి సారించాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు, సామర్ధ్యంపై కేంద్ర మంత్రి సోమవారం సమీక్షా సమావేశ
డిపాజిట్దారులను ఆకట్టుకునేలా బ్యాంకులు ఆకర్షణీయమైన డిపాజిట్ పథకాలు అందుబాటులోకి తీసుకురావలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులకు సూచించారు.
Nitin Gadkari | లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ( life and medical insurance plans) చెల్లించే జీఎస్టీ (GST)ని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కోరారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని, రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)
Nirmala Sitharaman : 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్పై సభలో మాట్లాడిన వారితో పాటు బడ్జెట్ పట్ల ఆసక్తి కనబరిచిన సభ్యులందరికీ కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు.