ఈసారి బడ్జెట్లో పన్ను నిర్మాణాల సరళతరంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని భారతీయ క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీ కోరుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను శనివారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శా�
Budget 2025 | పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై పలు రంగాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇందు
Parliament Session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్ సమావేశాలు రెండు విడుతల్లో �
ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాలు ఈసారి బడ్జెట్పై భారీ అంచనాల్నే పెట్టుకున్నాయి. సగటు మనిషి సైతం ఖరీదెక్కిన వైద్య చికిత్సల నుంచి ఉపశమనాన్ని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాబోయే బడ్జెట్లో ఔషధాలపై పన్నులను తగ్గి�
Chandrababu | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్తో ఢిల్లీలో భేటీ అయ్యారు.రానున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కెటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
పసుపుబోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. క్వింటా పసుపునకు రూ.15 వేల కనీస మద్దతు ధర ప్రకటించాలని, పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�
Nirmala Sitharaman: రూ.22,280 కోట్ల విలువైన ప్రాపర్టీలను బ్యాంకులు సీజ్ చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంట్లో విజయ్ మాల్యాకు చెందిన 14,131.6 కోట్లు ఆస్తి ఉన్నట్లు తెలిపారు. ఇక నీరవ్ మోదీ కేసులో
Mallikarjun Kharge | రాజ్యాంగంపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై.. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ�
Constitution Debate | భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో రాజ్య
ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మహిళల 21వ వార్షిక జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. అందులో తమ తమ రంగాల్లో విశేష ప్రతిభను చూపిన ముగ్గురు భారతీయ మహిళలకు స్థానం లభించింది.
జీఎస్టీ రేట్లను హేతుబద్ది కరించడంతో పాటు కొత్తగా పలు ఉత్పత్తులపై 35 శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని దేశీయ రిటైలర్ అసోసియేషన్..కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్కు సూచించింది.
రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు తగ్గేందుకు వీలుందన్న సంకేతాలి చ్చారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్గా పదవీ విరమణ చేస్తున్న శక్తికాంత దాస్.