Economic Survey | పార్లమెంట్లో బడ్జెట్ సమర్పించడానికి ముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను (Economic Survey 2024-25) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.
Economic Survey | కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మరికాసేపట్లో ఉభయసభల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఈ ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయసభల్లో ఆర్�
మరికొద్ది గంటల్లో కేంద్ర బడ్జెట్ ఆవిష్కృతం కానున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను పార్లమెంట్లో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఎప్పట్లాగ
Budget 2025-26 | వచ్చే ఆర్థిక సంవత్సర (2025-26) బడ్జెట్లో పతనమవుతున్న ఆర్థిక వృద్ధిరేటు, అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ పతనం, వినియోగ డిమాండ్లో పెరుగుదల వంటి పలు సవాళ్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప�
Union Budget 2025 | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలో జనవరి 31న మొదలు కానున్నాయి. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని పార్లమెంట్కు సమర్పిస్తారు. బడ్జెట్పై అందరి దృష్టి నెలకొన్నది. చ�
Economic Survey | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికశాఖ మంత్రి �
ఈసారి బడ్జెట్లో పన్ను నిర్మాణాల సరళతరంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని భారతీయ క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీ కోరుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను శనివారం (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శా�
Budget 2025 | పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై పలు రంగాలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఇందు
Parliament Session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. తొలిరోజు శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. పార్లమెంట్ సమావేశాలు రెండు విడుతల్లో �
ఆరోగ్య సంరక్షణ, ఔషధ రంగాలు ఈసారి బడ్జెట్పై భారీ అంచనాల్నే పెట్టుకున్నాయి. సగటు మనిషి సైతం ఖరీదెక్కిన వైద్య చికిత్సల నుంచి ఉపశమనాన్ని ఆశిస్తున్నాడు. ఈ క్రమంలోనే రాబోయే బడ్జెట్లో ఔషధాలపై పన్నులను తగ్గి�
Chandrababu | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్తో ఢిల్లీలో భేటీ అయ్యారు.రానున్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కెటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
పసుపుబోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. క్వింటా పసుపునకు రూ.15 వేల కనీస మద్దతు ధర ప్రకటించాలని, పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�
Nirmala Sitharaman: రూ.22,280 కోట్ల విలువైన ప్రాపర్టీలను బ్యాంకులు సీజ్ చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంట్లో విజయ్ మాల్యాకు చెందిన 14,131.6 కోట్లు ఆస్తి ఉన్నట్లు తెలిపారు. ఇక నీరవ్ మోదీ కేసులో