Budget 2026 | కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు (Budget 2026) సిద్ధమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం అయితే భారత్కు నష్టం. ఎందుకంటే మన దేశంలో ఎగుమతుల కంటే దిగుమతుల మొత్తం ఎక్కువ. అయితే ఈ విషయాన్ని విస్మరించిన మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి విలువ క్షీ�
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఇవాళ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. సెంట్రల్ ఎక్సైజ్ , హెల్త్ సెక్యూర్టీ, నేషనల్ సెక్యూర్టీ సెస్, మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు�
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు భేటీ అయ్యాయి. ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు బుధవారం పీఎస్బీ చీఫ్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎ�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
GST 2.0 | దీపావళి కానుక అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 20 నుంచి అమలులోకి రాగా ఇప్పటికీ వాటి సంపూర్ణ ఫలితాలు ప్రజలకు దక్కడం లేదు.
Unclaimed Asset | ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఉన్న నగదు బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద రూ.1.84లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సదరు మొత్తం అర్హులకు అందేలా అధికారులు చూడాలన్నారు.
Nirmala Sitharaman | ప్రపంచ ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఇలాంటి తరుణంలో బయటి నుంచి ఆకస్మికంగా తగిలే షాక్లను తట్టుకోవడంతో భారత్ సామర్థ్యం బలంగా ఉం
Nirmala Sitharaman | దేశవ్యాప్తంగా మొత్తం 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీ (GST) పై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ (GST council) నిర్ణయాలు ఈ నెల 22 నుం�
Tirumala | తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. అన్నప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులను పలకరించారు.
Nirmala Sitharaman | తిరుమల లోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు.
విమాన చార్జీలు భారీగా పెరగనున్నాయి. టికెట్ ధరపై ఒక్కసారిగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం 50 శాతం పెరగబోతున్నది మరి. ఈ నెల 22 నుంచి ఎకానమీ మినహా మిగతా తరగతుల విమాన టికెట్లపై జీఎస్టీ 18 శాతం పడబోతున్నది.