Union Budget 2025 | తాగునీరు, పారిశుద్ధ్య శాఖకు 2025-26 కేంద్ర బడ్జెట్లో రూ.74,226 కోట్లు కేటాయించారు. గ్రామీణ గృహాలకు తాగు నీటి కనెక్షన్లు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న జల్ జీవన్ మిషన్ (జేజేఎం)కు ఇందులో ఎక్కువ నిధులు
Union Budget 2025 | కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025) విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు. ఇందులో విదేశీ దేశాలకు ఆర్థిక సహాయం కింద రూ.5,483 కోట్లు అందజేయనున్నారు. పొరుగు దేశమైన భూటాన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచిం�
Budget 2025 | కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ కేటాయింపులు దక్కాయి. అత్యధికంగా పోలవరం ప్రాజెక్టు కోసం రూ.5936 కోట్లను కేటాయించింది. గత ఏడాది వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన దానితో పోలిస్తే ఇది 400 కోట్లు అధికం.
Amit Shah | 2025-26కు సంబంధించిన బడ్జెట్ను కేంద్రం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బడ్జెట్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు.
Budget 2025 | నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై కేంద్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు స్పందించారు. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ను పూర్తిగా అవగాహన చేసుకుని రాష్ట్రానికి మరిన్ని నిధుల కోసం టీడీపీ, �
Union Budget 2025 | దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో క్యాన్సర్పై ప్రత్యేకంగా దృష్టిసారించింది. రాబోయే మూడేళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రులలో డే కేర్ క్యాన్�
Ravi Kishan | 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ను (Union Budget)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటుడు, గోరఖ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచ�
Union Budget 2025 | కస్టమ్స్ చట్టంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. అలాగే ఏడు రకాల సుంకాలను తగ్గించింది. ఇందులో భాగంగా 36 రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించింది. దీంతో క్యాన్సర్ మందులు, సర్జికల్ పరికర�
బడ్జెట్ ముందు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు (Stock Markets).. ఆర్థిక మంత్రి తన ప్రసంగాన్ని పూర్తిచేసేలోగా నష్టాల్లోకి జారుకున్నాయి. కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప
Kisan Credit Card | బడ్జెట్లో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచింది. ప్రస్తుతం రూ.3లక్షలుగా ఉన్న ఈ పరిమితిని.. రూ.5లక్షల వరకు పెంచుతున్నట్లు బడ్జెట్ ప్రసంగ
చెప్పులు, తోలు పరిశ్రమకు మద్ధతు ఇవ్వడానికి కేంద్రీకృత ఉత్పత్తుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharama) అన్నారు. తద్వారా పాదరక్షలు, తోలు పరిశ్రమలో ఉత్పాదకత, నా�