Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో తొమ్మిదో సారి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ చరిత్రలో తొలిసారి బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెడుతున�
Economic Survey | కేంద్ర ఆర్థిక మంత్రి (Union Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) గురువారం పార్లమెంట్లో ఆర్థికసర్వే (Economic Survey) ను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) జీడీపీ వృద్ధిరేటు 6.8-7.2 గా అంచనా వేస్తూ.. గత ఏడాది కంటే �
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఈసారి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో స్టాండర్డ్�
ఈసారి బడ్జెట్లో కస్టమ్స్ సుంకాలను తగ్గించాలని ఇండస్ట్రీ డిమాండ్ చేస్తున్నది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను మోదీ సర్కార్ వచ్చే నెల బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే.
తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థికసాయంగా రూ.76,312 కోట్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు.
Bhatti vikramarka | రాష్ట్ర అవసరాలు, రాష్ట అంశాలపై సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్తానని... వాటి పై ప్రతిపాదనలు ఇస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న, ఆదివారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే ఆర్థిక సర్వేను జనవరి 29న సభలో ఉంచుతారు.
Union Budget 2026 | కొంగొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
Budget 2026 | కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు (Budget 2026) సిద్ధమవుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం అయితే భారత్కు నష్టం. ఎందుకంటే మన దేశంలో ఎగుమతుల కంటే దిగుమతుల మొత్తం ఎక్కువ. అయితే ఈ విషయాన్ని విస్మరించిన మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి విలువ క్షీ�
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఇవాళ పలు బిల్లులను ప్రవేశపెట్టారు. సెంట్రల్ ఎక్సైజ్ , హెల్త్ సెక్యూర్టీ, నేషనల్ సెక్యూర్టీ సెస్, మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు�
ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు భేటీ అయ్యాయి. ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు బుధవారం పీఎస్బీ చీఫ్లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎ�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
GST 2.0 | దీపావళి కానుక అంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 20 నుంచి అమలులోకి రాగా ఇప్పటికీ వాటి సంపూర్ణ ఫలితాలు ప్రజలకు దక్కడం లేదు.
Unclaimed Asset | ఎవరూ క్లెయిమ్ చేయకుండా ఉన్న నగదు బ్యాంకులు, నియంత్రణ సంస్థల వద్ద రూ.1.84లక్షల కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సదరు మొత్తం అర్హులకు అందేలా అధికారులు చూడాలన్నారు.