కేంద్రప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపింది. రీజినల్ రింగ్రోడ్డు-ట్రిపుల్ఆర్ దక్షిణ భాగాన్ని వికసిత్ భారత్లో చేపడతామని గతంలో హామీ ఇచ్చిన కేంద్రం బడ్జెట్లో కనీసం ప్రస్తావించలేదు.
కేంద్ర రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన ప్రాజెక్టుల అంశం ప్రస్తావనకు రాలేదు. రైల్వే బడ్జెట్లో తెలంగాణలో కొత్తగా ఎన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి? కొనసాగుతున్న ప్రాజెక్టులకు కేటాయించ�
సూక్ష్మ, చిన్న-మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా కేంద్ర సర్కార్ వీటి రుణ పరిమితిని రెట్టింపు చేసింది. ఎంఎస్ఎంఈల టర్నోవర్ను కూడా రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు సవర
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఈసారీ కేంద్రం చిన్నచూపు చూసింది. 9,754 కోట్ల లోటు బడ్జెట్తో నడుస్తున్న ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్కు ఈ బడ్జెట్లోనూ కేటాయింపులు పెంచలేదు. గత బడ్జెట్లోలాగే 2025-26 �
దేశంలో అణు విద్యుత్తు సామర్థ్యం పెంచే దిశగా కేంద్రప్రభుత్వం కీలక అడుగులు వేసింది. తాజా బడ్జెట్ 2025-26లో న్యూక్లియర్ మిషన్కు రూ.20 వేల కోట్లు కేటాయించింది. ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగ�
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. ఈసారి విద్యారంగానికి రూ.1.28 లక్షల కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024-25 సవరించిన బడ్జెట్ అంచనాలు 1.14 లక
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు వెలువడ్డాయి. దేశంలో వృద్ధికి వ్యవసాయమే మొదటి చోదకశక్తి అని పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధా
కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖకు రూ. 3,794.30 కోట్లను కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం (రూ. 3,442.32 కోట్లు)తో పోలిస్తే తాజా బడ్జెట్లో పెరిగింది రూ. 351.98 కోట్లు.
కేంద్ర ప్రభుత్వం రానున్న మూడేండ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా దవాఖానల్లో డేకేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. వీటిలో 200 సెంటర్లను వచ్చే ఆర్థిక సంవత్సంరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మం�
ఉమ్మడి జిల్లాకు కేంద్రం మరోసారి మొండిచేయి చూపినట్టే కనిపిస్తున్నది. బడ్జెట్లో ఈ సారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరుణ చూపలేదని తెలుస్తున్నది. శనివారం రాత్రి వరకు అందిన వివరాల ప్రకారం చూస్�
Union Budget 2025 | కేంద్ర మంత్రులు, క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రధాన మంత్రి కార్యాలయం ఖర్చులు, ఆతిథ్యం, వినోదాల కోసం కేంద్ర బడ్జెట్లో రూ.1,024.30 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్లో కేటాయించిన రూ.1,021.83 కోట్ల కంటే ఇది కొంచెం ఎ�
Union Budget 2025 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు స్వల్ప ఊరట ఇచ్చారు. ఆదాయ వడ్డీపై పన్ను మినహాయింపు (టీడీఎస్) పరిమితిని రెట్టింప�
Union Budget 2025 | దేశంలోని జైళ్ల ఆధునీకరణ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల బడ్జెట్ కేటాయింపును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రస్తుతం మాదిరిగానే రూ.300 కోట్లు కేటాయించారు
Indian Railway | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించారు. సాధారణ బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఒక్కసారి కూడా భారత రైల్వేల గురించి ప్రస్తావించలేదు. అయితే, 2026 ఆర్థిక సంవత్సరానికి �