కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవడంతోపాటు దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో అధికారం చేలాయిస్తున్న బీజేపీ (BJP).. పార్టీని మరింతగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నది. మరోసారి ఢీల్లీ పీఠాన్ని దక్క�
క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు లేఖ రాశారు. దిగుమతి సుంకాలు తగ్గించడంతో వంట నూనెల ఉత్పత్తిలో స్�
ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హకులకు మరణశాసనం రాసింది రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని, అసలు 299 టీఎంసీల వాటా అనే రాచపుండును పుట్టించిందే ఆ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్రావు కుండబద్దల
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తోసిపుచ్చారు. రానున్న 2029 ఎన్నికలలో ఇది అమలు కాదని, 2034 ఎన్నికల తర్వాతే ఇది అమలులోకి వస్తుందని
Kunal Kamra | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ని లక్ష్యంగా చేసుకుని స్టాండప్ కమెడియన్ (stand-up comedian) కునాల్ కమ్రా (Kunal Kamra) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Actor Vijay | తమిళనాడుకు చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్పై కేంద్రమంత్రి (Union Minister) నిర్మలాసీతారామన్ (Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలను ‘తమిళగ వెట్రి కళగం (TVK)’ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay) తీవ్రంగా ఖండించా�
ఇటీవలి బడ్జెట్లో వ్యక్తిగత ఆదాయ పన్ను కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా మార్చిన విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఈ నెల 1న పార్లమెంట్లో ప్రకటించిన పద్దులో ఏకంగా రూ.12
KTR | స్వాతంత్రం వచ్చిన నాటినుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై మాట్లాడే నైతిక హక్కే లేదని బీ�
ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుదారులు పాత ఐటీ చట్టం 1961లోని సెక్షన్లతో కొత్త ఐటీ బిల్లు 2025లోని క్లాజులను సరిపోల్చుకునే అవకాశాన్ని ఐటీ శాఖ కల్పించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల దాదాపు 65 ఏ�
Satyavathi Rathod | తెలుగు రాష్ట్రాల కోడలినంటూ చెప్పుకునే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలంగాణను అవమానించేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మండిపడ్డారు.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రెవెన్యూ మిగులుతో ఉండేది. పదేండ్లలో అప్పుల్లో మునిగిపోయింది’.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. అంతేకాదు, కేంద్రంలోని ఎన్�
కేంద్ర బడ్జెట్లో పసుపు బోర్డుకు పైసా కేటాయించకపోవడం దారుణమని రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం రాజ్యసభలో బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మ�
Vijay Mallya | విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కన్నా ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకున్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ.6,200 కోట్లు బా�
రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధానాన్ని సమీక్షించేందుకు ఇంకా కొన్ని రోజులే ఉందనగా రూపాయి దారుణంగా రికార్డు స్థాయిలో పతనమైంది. డాలరు విలువతో పోలిస్తే రూ. 87 దిగువకు జారిపోవడంతో ద్రవ్యోల్బణ భయాలు అలముకుంటున్న�
దేశీయ ఆటోరంగ దిగ్గజం, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్కు రూ.456.06 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు వచ్చింది. రాజస్థాన్లోని అల్వార్ సెంట్రల్ జీఎస్టీ అదనపు కమిషనర్ నుంచి ఈ తాఖీదులు అందాయి.