Uday Scheme | రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల బిగింపునకు రంగం సిద్ధమైందా? విద్యుత్తు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడిందా? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిస్తున్న
బంగారం.. తరాలు మారినా వన్నె తగ్గని సంపద. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా పుత్తడిపై అందరికీ అంత మక్కువ. అయితే ఒకప్పటితో పోల్చితే నేడు పసిడిని చూసే వైఖరి మారింది.
Finance Minister | కర్ణాటక హక్కులను తాము ఎప్పుడూ ఉల్లంఘించలేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని విమర్శించారు. పదేళ్లలో రాష్�
Nirmala Sitharaman : కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి, యువత సహా అన్ని వర్గాల వారికీ మేలు చేసే చర్యలు ప్రకటించామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మధ్యతరగతి, యువత, ఎంఎస్ఎంఈలు ఇలా అన్ని వర్గాల వార�
Nirmala Sitharaman : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
Nirmala Sitharaman | 2024 బడ్జెట్పై విపక్షాల ఆరోపణలకు విత్త మంత్రి నిర్మలమ్మ ధీటుగా బదులిచ్చారు. బడ్జెట్లో ఏ రాష్ట్రాన్నీ విస్మరించలేదని (No state ignored) స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమ�
లోక్సభ ఎన్నికల వేళ నిరుద్యోగ అంశం కీలక పాత్ర పోషించడంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు బడ్జెట్లో రూటు మార్చింది. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
‘తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్రం హక్కులు పరిరక్షించాలన్నా.. ఢిల్లీ మెడలు వంచి నిధులు తేవాలన్నా, నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలన్నా.. సింగరేణి ప్రైవేటుపరం కావొద్దన్నా.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎ�
కొత్త బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, సాగు ఉత్పాదకత పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యాలతో నిధుల కేటాయింపులు చేసినట్టు ఆర్థిక మ�
ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో మధ్యతరగతి, వేతన జీవుల ఆకాంక్షల్ని మోదీ సర్కారు పట్టించుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను మంగళవారం లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రహదారులకు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ను ప్రకటించినప్పటికీ దీనివల్ల ప్రయోజనం ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ.