Nirmala Sitharaman : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ కౌన్సిల్ ఇంధన ధరల తగ్గింపుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
Nirmala Sitharaman | 2024 బడ్జెట్పై విపక్షాల ఆరోపణలకు విత్త మంత్రి నిర్మలమ్మ ధీటుగా బదులిచ్చారు. బడ్జెట్లో ఏ రాష్ట్రాన్నీ విస్మరించలేదని (No state ignored) స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమ�
లోక్సభ ఎన్నికల వేళ నిరుద్యోగ అంశం కీలక పాత్ర పోషించడంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు బడ్జెట్లో రూటు మార్చింది. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది.
‘తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్రం హక్కులు పరిరక్షించాలన్నా.. ఢిల్లీ మెడలు వంచి నిధులు తేవాలన్నా, నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలన్నా.. సింగరేణి ప్రైవేటుపరం కావొద్దన్నా.. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎ�
కొత్త బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, సాగు ఉత్పాదకత పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యాలతో నిధుల కేటాయింపులు చేసినట్టు ఆర్థిక మ�
ఆదాయ పన్ను (ఐటీ) విధానంలో మధ్యతరగతి, వేతన జీవుల ఆకాంక్షల్ని మోదీ సర్కారు పట్టించుకోలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను మంగళవారం లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రహదారులకు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ను ప్రకటించినప్పటికీ దీనివల్ల ప్రయోజనం ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ.
2024-25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,958.63 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇది గత ఏడాదితో పోల్చితే 12.96 శాతం ఎక్కువ అని వెల్లడించారు. 2023-24లో కేంద్రం రూ.80,517.62 కోట్లు కేటాయించ
దివ్యాంగులకు గతంలో కన్నా ఈసారి స్పల్పంగా బడ్జెట్ పెంచారు. వికలాంగుల సాధికారిత విభా గం (డీఈపీడబ్ల్యూడీ)కు ఈ బడ్జెట్లో 1,225.27 కోట్లను కేటాయించారు. గతంలో కేటాయించిన 1,225.01 కోట్ల కన్నా అతి స్వల్పంగా 0.02 శాతం మాత్ర�
కొత్త బడ్జెట్లో కేంద్రం భారతీయ రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించింది. రైల్వే అనే పదాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 83 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి మాత్రమే పలకడం గమనార్హం.