2024-25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,958.63 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇది గత ఏడాదితో పోల్చితే 12.96 శాతం ఎక్కువ అని వెల్లడించారు. 2023-24లో కేంద్రం రూ.80,517.62 కోట్లు కేటాయించ
దివ్యాంగులకు గతంలో కన్నా ఈసారి స్పల్పంగా బడ్జెట్ పెంచారు. వికలాంగుల సాధికారిత విభా గం (డీఈపీడబ్ల్యూడీ)కు ఈ బడ్జెట్లో 1,225.27 కోట్లను కేటాయించారు. గతంలో కేటాయించిన 1,225.01 కోట్ల కన్నా అతి స్వల్పంగా 0.02 శాతం మాత్ర�
కొత్త బడ్జెట్లో కేంద్రం భారతీయ రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించింది. రైల్వే అనే పదాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 83 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి మాత్రమే పలకడం గమనార్హం.
కేంద్ర బడ్జెట్లో హోంశాఖకు రూ.2,19,643 కోట్లు కేటాయించారు. ఇందులో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ లాంటి కేంద్ర పోలీస్ బలగాలకు దాదాపు రూ.1,43,276 కోట్లు ఇవ్వనున్నారు.
స్టార్టప్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో స్టార్టప్లో పెట్టుబడులు పెట్టేవారిపై విధించిన ఏంజిల్ ట్యాక్స్ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు బడ్జెట్లో ప్
Budget | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా విభజన చట్టం మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అప్పుగా ఇచ్చారా..? లేదంటే గ్రాంట్ ఇచ్చారా? అన్న �
Union Budget 2024 : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ బాగా నిరుత్సాహపరిచిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు.
Union Budget for Sports : కేంద్ర వార్షిక బడ్జెట్లో క్రీడలకు అగ్రతాంబూలం దక్కింది. గ్రామీణ స్థాయిలో క్రీడల అభివృద్ధికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) భారీ మొత్తాన్ని కేటాయించారు. గత బడ్జెట్ కేటాయి
UnionBudget 2024 : నిర్మలమ్మ బడ్జెట్పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ బడ్జెట్ దశాదిశా లేదని, కేవలం బిహార్, ఏపీలకు కొంత సాయం మినహా దేశ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విరుచుకుపడ్డాయి.