స్టార్టప్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. గతంలో స్టార్టప్లో పెట్టుబడులు పెట్టేవారిపై విధించిన ఏంజిల్ ట్యాక్స్ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు బడ్జెట్లో ప్
Budget | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా విభజన చట్టం మేరకు ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అప్పుగా ఇచ్చారా..? లేదంటే గ్రాంట్ ఇచ్చారా? అన్న �
Union Budget 2024 : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ బాగా నిరుత్సాహపరిచిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు.
Union Budget for Sports : కేంద్ర వార్షిక బడ్జెట్లో క్రీడలకు అగ్రతాంబూలం దక్కింది. గ్రామీణ స్థాయిలో క్రీడల అభివృద్ధికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) భారీ మొత్తాన్ని కేటాయించారు. గత బడ్జెట్ కేటాయి
UnionBudget 2024 : నిర్మలమ్మ బడ్జెట్పై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ బడ్జెట్ దశాదిశా లేదని, కేవలం బిహార్, ఏపీలకు కొంత సాయం మినహా దేశ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని విరుచుకుపడ్డాయి.
Nirmala Sitharaman | చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ.. ఈసారి తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని ముగించారు.
Union Budget 2024 : మోదీ ప్రభుత్వం మూడో టర్మ్లో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ దేశ తక్షణావసరాలను తీర్చడంతో పాటు దీర్ఘకాల వృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు బాటలు వేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ చీ�
Vinod Kumar | కేంద్రంలో నిర్మలా సీతారామన్(Nirmala sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ (Telangana) ఊసేలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తానని చెప్పారు.
union budget 2024: బడ్జెట్ తర్వాత ధరలు పెరిగిన, తగ్గిన వస్తువుల జాబితా ఇదీ. క్యాన్సర్ మందులు, మొబైల్ ఫోన్లు, బంగారం, వెండిపై ధరలు తగ్గాయి. ప్లాస్టిక్ వస్తువులపై ధరలు పెరిగాయి. కేంద్ర మంత్రి సీతారామన�
P.Chidambaram: 2024 కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఆర్థిక మంత్రి నిర్మల చదివినట్లు సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం ఆరోపించారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సియేటివ్ స్కీమ్ను కాపీ కొట్టారన్నారు. ఏంజిల్ ట్యాక్స్న
Income Tax | బడ్జెట్లో కొత్తపన్ను విధానంలో పన్ను శ్లాబ్లకు (new tax regime) కేంద్రం స్వల్ప మార్పులు చేసింది. రూ.3 లక్షల వరకూ వ్యక్తిగత ఆదాయం ఉన్న వారు ఎలాంటి ట్యాక్స్ (income tax) కట్టనక్కర్లేదని తెలిపింది.