కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మండలి సమావేశం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చింది. రైల్వే ప్లాట్ఫాం టికెట్లకు జీఎస్టీ మినహాయింపునిస్తూ కౌన్సి�
ఐఐటీ మండి ఆధ్వర్యంలోని ఒక స్టార్టప్ అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ ఆధారిత యోగా మ్యాట్ను కేంద్ర మంత్రులు ఎస్ జయశంకర్, అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్లకు కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తరపు
లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎన్డీయే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో జూలై 22న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించ
GST Council Meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) ఈ నెలలో నిర్వహించనున్నారు.
Loksabha Elections 2024 : బీజేపీ క్రోనీ క్యాపిటలిజంలో మునిగితేలుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.
Loksabha Elections 2024 : తూర్పు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్డీయే నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Loksabha Elections 2024 : దేశంలో పెరుగుతున్న నిరుద్యోగంపై విధాన నిర్ణేతల నుంచి మేథావుల వరకూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం నిరుద్యోగ సమస్యపై భిన్నంగా స్పందించార�
బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామని వెల్ల
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ భేటీ అయ్యారు. వచ్చే నెల తొలివారంలో తన పరపతి సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ ప్రాధాన్యతను సంతరించుకు�
Nirmala Sitaraman | ఎన్నికల విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈడీ దాడులకు ఉపక్రమించగానే తమను తాము రక్షించుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశ
Loksabha Elections | త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ పోటీ చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఏ నియోజకవర్గం