లఖ్పతి దీదీల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మన దేశంలో 83 లక్షల స్వయం సహాయక బృందాలు ఉన్నాయని, వీటిలోని దాదాపు 9 కో�
అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద దేశంలోని 1.89 కోట్ల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ చక్కెర పథకాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. ఈ పథకాన్ని 2026, మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ
స్వయంప్రతిపత్తి సంస్థ యూజీసీ సహా ఐఐటీ, ఐఐఎంలకు నిధులలో కేంద్రం గణనీయంగా కోత విధించింది. యూజీసీకి 60 శాతం కోత విధించారు. మేనేజ్మెంట్ విద్యను అందించే ఐఐఎంలకు సైతం వరుసగా రెండో ఏడాది కూడా నిధులను గణనీయంగా �
Budget 2024 : పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవివిరిచాయి. ధరల పోటు, ద్రవ్య లోటు మినహా బడ్జెట్లో ఏమీ లేదని వి�
Nirmala Sitharaman | వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)కి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభలో గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ చీరకట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Budget 2024 | కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించారు. బడ్జెట్లో ఇతర రంగాల�
Union Budget 2024 | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కేంద్ర బడ్జెట్పై స్పందించారు. మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. అలాగే దేశంలో పేదలు, మహిళలు, యువత, రైతులు ఉన్నా
Lakshadweep | లక్షద్వీప్తో పాటు భారత్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్లో కేంద్రమంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర
Union Budget 2024-25 | చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ.. తన మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని మాత్రం చాలా తక్కవు సమయంలోనే ముగించారు (shortest budget speeches).
Union Budget 2024 | భారత్ నుంచి అత్యధిక గ్రాంట్లు, రుణాలు పొందిన అగ్ర దేశంగా ఈసారి భూటాన్ నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో గురువారం మధ్యంతర బడ్జెట్ ( Union Budget 2024) ప్రవేశపెట్టారు. పలు దేశా�
Budget 2024 | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి �
Union Budget 2024 | మధ్యంతర బడ్జెట్ (Union Budget 2024)పై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పెదవి విరిచారు. ఇది నిరుపయోగ బడ్జెట్ అని, ప్రజల కోసం కాదని విమర్శించారు.
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ను
ప్రకటించారు. ఈ బడ్జెట్లో మహిళలు, యువత, రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో
పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రకటించారు.
Union Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ను (Union Budget 2024) కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆర్థిక లోటు అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆ పార్టీ నేతలు మండ�