బీజేపీ ఆలోచన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమేనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. బీజేపీ పాలనలో అభివృద్ధి, సంస్కృతికి రెండింటికీ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మానవ కల్యాణం, ప్రపంచ హితం కోసం ఎప్పుడూ ముందుంటామని వెల్ల
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ భేటీ అయ్యారు. వచ్చే నెల తొలివారంలో తన పరపతి సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ ప్రాధాన్యతను సంతరించుకు�
Nirmala Sitaraman | ఎన్నికల విరాళాలకు, ఈడీ దాడులకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈడీ దాడులకు ఉపక్రమించగానే తమను తాము రక్షించుకోవడం కోసం కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశ
Loksabha Elections | త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ పోటీ చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఏ నియోజకవర్గం
Nirmala Sitharaman : రాబోయే తరానికి మెరుగైన భారత్ను అందించడమే నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ బాధ్యతని కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ముంబై లోకల్ ట్రైన్ (Mumbai Local Train )లో ప్రయాణించారు. ఈ సందర్భంగా రైల్లోని ప్రయాణికులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
యూపీఏ పదేండ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, అవినీతి పెచ్చరిల్లిపోయిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. దీర్ఘకాలిక ఆర్థిక పరిపుష్టికి యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం చర్యల�
లఖ్పతి దీదీల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మన దేశంలో 83 లక్షల స్వయం సహాయక బృందాలు ఉన్నాయని, వీటిలోని దాదాపు 9 కో�
అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద దేశంలోని 1.89 కోట్ల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ చక్కెర పథకాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. ఈ పథకాన్ని 2026, మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ
స్వయంప్రతిపత్తి సంస్థ యూజీసీ సహా ఐఐటీ, ఐఐఎంలకు నిధులలో కేంద్రం గణనీయంగా కోత విధించింది. యూజీసీకి 60 శాతం కోత విధించారు. మేనేజ్మెంట్ విద్యను అందించే ఐఐఎంలకు సైతం వరుసగా రెండో ఏడాది కూడా నిధులను గణనీయంగా �
Budget 2024 : పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవివిరిచాయి. ధరల పోటు, ద్రవ్య లోటు మినహా బడ్జెట్లో ఏమీ లేదని వి�
Nirmala Sitharaman | వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)కి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభలో గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ చీరకట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Budget 2024 | కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ను గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ను పార్లమెంట్కు సమర్పించారు. బడ్జెట్లో ఇతర రంగాల�
Union Budget 2024 | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కేంద్ర బడ్జెట్పై స్పందించారు. మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. అలాగే దేశంలో పేదలు, మహిళలు, యువత, రైతులు ఉన్నా