Nirmala Sitharaman : అయోధ్యలో ఈనెల 22న రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టా
కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్ను కర్ణాటక నుంచి లోక్సభకు పోటీ చేయించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. ప్రస్తుతం వీరిద్దరు రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
Lok Sabha polls: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీపడే అవకాశాలు ఉన్నాయి. కర్నాటక నుంచి ఆ ఇద్దరూ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్త
Parliament session | ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్ను ( interim budget) ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ (Pralhad Joshi) శుక్రవారం ప్రకటించారు.
GDP | 2027-28 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకుపైగా జీడీపీతో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయు
Nirmala Sitharaman | వర్షాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శుక్రవారం తెలిపారు.
Loan apps | లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకునేవారు తిరిగి ఆ రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా వెలుగుచూశాయి. దాంతో ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగి
ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి చోటు దక్కించుకున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక ‘ఫోర్బ్స్' తాజాగా విడుదల చేసిన 2023 జాబితాలో నలుగు
Nirmala Sitharaman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ (Forbes) విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితా (Worlds Most Powerful Women List)లో చోటు సాధించారు
డిజిటల్ చెల్లింపుల్లో జరుగుతున్న మోసాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మోసాలను అరికట్టడానికి బ్యాంకుల ఉన్నతాధికారులు, రిజర్వుబ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించ
Nirmala Sitharaman | రాష్ర్టాలకు నిధులు కావాలంటే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పినం. తెలంగాణ మీటర్లు పెట్టలేదు. కానీ ఆ పాయింట్ ఆఫ్ బారోయింగ్స్ కూడా నాకు ఇచ్చేసెయ్ అంటే ఎలా? మీరు మీటర్లే ఫిక్స్ చేయనప్పు�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలోని ముఖ్యమైన ఆరు స్థానాలపై బీజేపీ కన్నేసింది. ఇప్పటి నుంచే అక్కడ అభ్యర్థుల వేటలో పడింది. కేరళలో స్థానిక నేతల కన్నా ఇతర ప్రాంతాలకు చెందిన జాతీయ నేతలను బరిలోకి దింపాలన్న యోచన