GST Council Meeting | వస్తు, సేవల పన్ను (GST)కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council Meeting) వచ్చే నెలలో జరగనుంది.
Nirmala Sitharaman | దేశీయ కంపెనీలు ఇకనుంచి విదేశీ స్టాక్ ఎక్సేంజీల్లో నేరుగా లిస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయ లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీల�
రుణాలను వసూలు చేసే క్రమంలో పరుషంగా వ్యవహరించరాదని, ఈ తరహా కేసులను సున్నితంగా, మానవత్వంతో డీల్ చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల�
‘దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉన్నది. అంతర్జాతీయ పరిణామాలు, వాతావరణ అనిశ్చిత పరిస్థితులతో వృద్ధిరేటు పడిపోవచ్చు. ద్రవ్యోల్బణం విజృంభించే అవకాశాలూ ఉన్నాయి’ అంటూ సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karntaka Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఇన్ఫోసిస్ (Infosys) వ్యవస్థాపకులు నారా�
Nirmala Sitharaman | ఆకాశాన్నంటుతున్న ఉల్లిధరల గురించి ప్రశ్నిస్తే.. తాను పెద్దగా ఉల్లిగడ్డలు తిననని.. పతనమైన ఆర్థిక వ్యవస్థ గురించి ప్రశ్నిస్తే.. కరోనా మహమ్మారి దేవుడి చర్య అని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని తప్
వంట గ్యాస్ ధర తగ్గించాలని తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పజయసీవరం గ్రామంలో స్ధానిక మహిళలు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్కు (Nirmala Sitharaman) విజ్ఞప్తి చేశారు.
వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గత నెలకుగాను రూ.1.60 లక్షల కోట్ల మేర వసూలయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైనదాంతో పోలిస్తే 13 శాతం అధికమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శ�
రువుల సబ్సిడీకి మంగళం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది ఎరువులపై ఇచ్చే సబ్సిడీ నిధుల్లో కేంద్రం 22.25 శాతం కోత విధించింది.
Nirmala Sitharaman | 2022, మార్చితో ముగిసిన గత ఐదేండ్లలో రైటాఫ్ చేసిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు 14 శాతం మాత్రమే రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయకుం డా మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఉల్టా బురద జల్లుతూనే ఉన్నది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) కింద మెడికల్ కాలేజీల మంజూరు కోసం తెలంగాణ ఎల
CM KCR | దేశంలో పెట్టుబడుల రాకను అడ్డుకొంటున్న ఆ అదృశ్య శక్తి మరేదో కాదు.. అధికార బీజేపీ ప్రభుత్వమే. అంటే సర్కారు అసమర్థ, అనాలోచిత,ముందుచూపులేని విధానాలే.. పెట్టుబడులు రాకపోవడానికి కారణం. ఇది ఎవరో అన్న మాట కాదు..