Nirmala Sitharaman | 2022, మార్చితో ముగిసిన గత ఐదేండ్లలో రైటాఫ్ చేసిన రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు 14 శాతం మాత్రమే రికవరీ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయకుం డా మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఉల్టా బురద జల్లుతూనే ఉన్నది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్ఎస్) కింద మెడికల్ కాలేజీల మంజూరు కోసం తెలంగాణ ఎల
CM KCR | దేశంలో పెట్టుబడుల రాకను అడ్డుకొంటున్న ఆ అదృశ్య శక్తి మరేదో కాదు.. అధికార బీజేపీ ప్రభుత్వమే. అంటే సర్కారు అసమర్థ, అనాలోచిత,ముందుచూపులేని విధానాలే.. పెట్టుబడులు రాకపోవడానికి కారణం. ఇది ఎవరో అన్న మాట కాదు..
Banks | దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకర్లను వారి బాండ్ పోర్ట్ఫోలియోల వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. శనివారం ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ�
Demonetisation | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో రూ.500, రూ.2000 నోట్ల చెలామణి మూడు రెట్లు పెరిగింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత దేశంలో రూ.500, రూ.2000 నోట్ల చెలామణి మూడు రెట్లు పెరిగింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థి
Nirmala Sitharaman | | కనిపించిన ప్రతీదాన్నీ ప్రభుత్వమేమీ అమ్మబోదని.. నాలుగు వ్యూహాత్మక రంగాల్లో సర్కారీ సంస్థలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు.
Harish Rao | రాష్ర్టానికి మెడికల్ కాలేజీల మంజూరు విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆమె రాష్ర్టానికి వచ
తెలంగాణలో జిల్లాలు ఆప్షన్ 1. 21, ఆప్షన్ 2. 23, ఆప్షన్ 3. 33. ఇది తెలంగాణలో జరుగుతున్న ఉద్యోగాల రిక్రూట్మెంట్లో అడిగిన ప్రశ్న అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వచ్చిన డౌట
అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టడం.. అడ్డగోలుగా మాట్లాడి విషయాన్ని దారి మళ్లించడంలో తనకు తానే సాటి అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నిరూపించుకొన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై, కేంద్ర ప్రభు�
అత్యంత కీలకమైన డాటా ఎంబసీలను ఒకేచోట ఏర్పాటు చేయడం అనేక సమస్యలకు దారితీస్తుంది. గుజరాత్ గిఫ్ట్ సిటీ భూకంప జోన్లో ఉన్నది. దేశ సరిహద్దున ఉన్న రాష్ట్రంలో డాటా ఎంబసీలను ఏర్పాటు చేయడం అత్యంత రిస్.
Minister KTR | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం లేఖ రాశారు. అంతర్జాతీయ డేటా రాయాబార కార్యాలయాల ఏర్పాటు విషయంలో కేంద్ర మంత్రికి లేఖ రాశార
బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు తమ పరిధి లోపే అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ, ఎల్ఐసీలు తమ పరిధిలోపే రుణాలు మంజూరు చేశాయని, వాట�