Union Budget 2024-25 Highlights | సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ సర్కార్ చివరి బడ్జెట్ను ఇవాళ ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ( 2024-25) కి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన నిర్మలమ్మ ప్రసంగం.. దాదాపు గంటపాటు సాదింది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రశపెట్టడం నిర్మలా సీతారామన్కు ఇది ఆరోసారి. మరి ఈ బడ్జెట్ ముఖ్యాంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Also Read..
Nirmala Sitharaman: 2047 నాటికి వికసిత్ భారత్: మంత్రి నిర్మలా సీతారామన్
Budget 2024 | మధ్య తరగతి ప్రజలకు కొత్తగా గృహనిర్మాణ విధానం : నిర్మలా సీతారామన్
Budget 2024-25 | పంటలకు దశల వారీగా కనీస మద్దతు ధర.. నిర్మలా సీతారామన్..!