ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులే కేటాయించింది. ఈ ఏడాది రూ.4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం ఏ మూలకూ సరిపోయేలా లేవు. రూ. 22.5వేల కోట్�
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులపై విపక్ష పార్టీల విమర్శల దాడి కొనసాగింది. బడ్జెట్పై చర్చలో భాగంగా గురువారం లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ 2024-25 బడ్�
ఎన్డీయే మిత్రపక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్కు మాత్రమే బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చారంటూ కేంద్రప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారాన్ని నిలుపుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఎన్డీఏ మిత్రపక్షాలను మచ్చిక చేసుకునే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరో�
టెలికం రంగంలో కీలకంగా భావించే నెట్వర్క్ ఎక్విప్మెంట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ)పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (బీసీడీ)ని కేంద్రం 15 శాతానికి పెంచింది.
కేంద్రం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జార్ఖండ్ రాష్ర్టాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం హేమంత్ సొరేన్ ఆరోపించారు. తమ రాష్ర్టానికి కేంద్రం రూ.1.36 లక్షల కోట్లు బకాయి పడిందని, వాటిని వెంటనే చ�
కీలకమైన రక్షణ రంగానికి బడ్జెట్లో నిధులు స్వల్పంగా పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5.94 లక్షల కోట్ల మేర కేటాయింపులు జరుగ్గా.. తాజా 2024-25 బడ్జెట్లో కొంత పెంచి రూ.6,21,940 కోట్లు కేటాయించారు.
కేంద్ర బడ్జెట్లో జనగణనకు కేవలం రూ.1,309.46 కోట్లను కేటాయించారు. 2021-22లో కేటాయించిన రూ.3,786 కోట్లతో పోల్చితే ఈ మొత్తం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా జనగణన ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
దివ్యాంగులకు గతంలో కన్నా ఈసారి స్పల్పంగా బడ్జెట్ పెంచారు. వికలాంగుల సాధికారిత విభా గం (డీఈపీడబ్ల్యూడీ)కు ఈ బడ్జెట్లో 1,225.27 కోట్లను కేటాయించారు. గతంలో కేటాయించిన 1,225.01 కోట్ల కన్నా అతి స్వల్పంగా 0.02 శాతం మాత్ర�
దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10 లక్షల వరకు రుణాలు అందించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీని కోసం ఏటా లక్ష మంది విద్యార్థులకు ఈ-వోచర్లు అందజేస్తామని వెల్లడించింది.
తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకిస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్కు దకిన నిధులను చూసైనా ఆలోచన చేయాలని బీఆర్ఎస్ వర్కింగ
గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు విశిష్ఠ గుర్తింపు నంబర్ లేదా ‘భూ-ఆధార్' నంబర్ కేటాయిస్తామని, పట్టణ ప్రాంతాల్లోని భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్థిక మంత�
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు కురిపించిన కేంద్రం తెలంగాణకు మాత్రం అన్ని రంగాల్లోనూ నిరాశనే మిగిల్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే ఎదురైంది. పలు ప్రాజెక్ట్లు, ఇనిస్టిట్యూషన్లపై ఆశలు పెట్టుకున్నా అడియాశలుగానే మిగిలిపోయాయి. పోచంపల్లికి ఐఐహెచ్టీ, మునుగోడు ఫ్లోరైడ్ రీసెర�
మాది దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రం. ప్రతి ఏటా రూ.2 లక్షల కోట్లు ఆదాయపు పన్ను కింద, 25 వేల కోట్లు సెంట్రల్ జీఎస్టీ కింద కడుతున్నాం. రూ.2.32 లక్షల కోట్లు కేంద్రానికి ఇస్తు న్న మేము బడ్జెట్లో కేవలం 0.4 శాతమైన 20