తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు కేంద్రం కొత్త బడ్జెట్లో ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో 100 నగరాల లోపల లేద�
NPS Vatsalya | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. అదే ఎన్పీఎస్ వాత్సల్య (NPS Vatsalya). ఇది పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఈ దీర్ఘకాలిక పొదుపు పథకాన్ని తీసుకు�
PM Modi | ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు భరోసా ఇచ్చే బడ్జెట్ అని కొనియాడారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారని మంత్రి కిరణ్
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూముల విలువ సవరణపై ఇప్పటికే క్షేత్రస్థాయి అధ్యయనం పూర్తయిందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి.
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్పై కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే శాఖలవారీగా పద్దులను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తమది ప్రజా ప్రభుత్వమని పదేపదే గొప్పలు చెబుతున్న రాష్ట్ర సర్కారు పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు మాత్రం అరకొర నిధులు కేటాయించింది. ప్రజాపాలన ద్వారా ఇండ్ల కోసం 82 లక్షల దరఖాస్తులు వస్తే వాటిలో నాలుగు లక�
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ బడ్జెట్లో రైతులను పక్కనపెట్టింది. తొలి బడ్జెట్లోనే రైతులపై తమకున్న ప్రేమ ఏపాటిదో చెప్పకనే చెప్పింది.
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా తిరోగమన బడ్జెట్ అని.. ఆరు గ్యారంటీలను అకెక్కించే బడ్జెట్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో మీడియ�
ప్రభుత్వం అందించే కొన్ని సబ్సిడీలు పెరగకపోగా, కాస్త తగ్గడం తమకు ఊరటనిచ్చిందని, దీంతో ద్రవ్యలోటును పరిమితం చేయగలుగుతామని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ చెప్పారు. ముఖ్యంగా ఆహార, ఎరువుల సబ్సి�
Budget | కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి పలు సబ్సిడీ కేటాయింపుల్లో భారీగా కోతలు విధించింది. గత ఏడాదితో పోలిస్తే ఆహారం, ఎరువుల సబ్సిడీని 8 శాతం �
Budget 2024 | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రజాకర్షక పథకాలు లేవు.. పన్ను విధానంలో మార్పు లేదు. అలాగని.. సామాన్యులకు ఎటువంటి రాయితీలూ లేవు. త్వరలో లోక్సభ ఎన్నికలను ఎదుర్కోబోతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గురువారం ల