రైల్వేల ఆధునీకరణపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. నగరాలు, పట్టణాలకు మెట్రో, నమో రైళ్లను విస్తరించాలని నిర్ణయించింది. 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ బోగీ ప్రమాణాల స్థాయికి మార్చనున్నట్టు కేంద్ర ఆర్థ�
ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు రూ.5 లక్షల కవరేజీతో ఆయుష్మాన్ భారత్ను వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ‘సాక్షమ్ అంగన్వాడీ’ పథకం కింద ఆంగన్వాడీ క
ఆదాయ, వ్యయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చుకునేందుకు ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.14.13 లక్షల కోట్ల రుణాలు సమీకరించాలని ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాది�
దేశంలో పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి, వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. కోటి ఇండ్లకు సోలార్ విద్యుత్తు అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలోనే ప
కీలకమైన వ్యవసాయ శాఖకు మధ్యంతర బడ్జెట్లో రూ.1.27 లక్షల కోట్లు మాత్రమే కేటాయించారు. వ్యవసాయ రంగంలో పంట కోత అనంతరం జరిగే సేకరణ, నిల్వ, సమర్థ సరఫరా వ్యవస్థ, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి కార్యకలా�
PMAY | రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర సర్కారు కొత్త హౌసింగ్ స్కీంను ప్రకటించింది. బస్తీలు, అద్దె ఇంట్లో ఉండేవారికి సొంతింటి కలను నిజం చేసేందుకు
లఖ్పతి దీదీల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మన దేశంలో 83 లక్షల స్వయం సహాయక బృందాలు ఉన్నాయని, వీటిలోని దాదాపు 9 కో�
అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద దేశంలోని 1.89 కోట్ల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ చక్కెర పథకాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. ఈ పథకాన్ని 2026, మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ
మాల్దీవుల వివా దం వేళ.. ఆ దేశానికి కేటాయిస్తున్న ఆర్థిక సాయం లో కేంద్రం కోత విధించింది. ఈసారి బడ్జెట్లో రూ.600 కోట్లు మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్, మయన్మార్, లాటిన్ అమెరికా దే లకు కూడా
సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ర్టాలకు 50 ఏండ్ల పాటు వడ్డీ లేని రుణంగా రూ.75 వేల కోట్లు ఇవ్వనున్నట్టు సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. వికసిత్ను భారత్ను సాకారం చేసుకొనేందుకు రాష్ర్టాల్లో అభి�
స్వయంప్రతిపత్తి సంస్థ యూజీసీ సహా ఐఐటీ, ఐఐఎంలకు నిధులలో కేంద్రం గణనీయంగా కోత విధించింది. యూజీసీకి 60 శాతం కోత విధించారు. మేనేజ్మెంట్ విద్యను అందించే ఐఐఎంలకు సైతం వరుసగా రెండో ఏడాది కూడా నిధులను గణనీయంగా �
Budget 2024 : 2024-25 మధ్యంతర బడ్జెట్లో రైల్వేలకు అసాధారణ రీతిలో బడ్జెట్ కేటాయింపులున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గురువారం పేర్కొన్నారు.
Budget 2024 : పార్లమెంట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవివిరిచాయి. ధరల పోటు, ద్రవ్య లోటు మినహా బడ్జెట్లో ఏమీ లేదని వి�
Nirmala Sitharaman | వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)కి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్సభలో గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ చీరకట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.