విపక్ష ఎంపీల 12 గంటల నిరసనల మధ్య గురువారం అర్ధరాత్రి వీబీ-జీ రామ్ జీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. తర్వాత శుక్రవారం కూడా ఈ బిల్లు విషయమై విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వా�
అణు ఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్�
G RAM G Bill | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో రెండు దశాబ్దాల క్రితం రూపొందిన గ్రామీణ ఉపాధి కల్పనా పథకాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో రెండు దశాబ్దాల క్రితం రూపొందిన గ్రామీణ ఉపాధి కల్పనా పథకాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది.
SHANTI Bill | అణు రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి ముందడుగుపడింది. దీనికి అనుమతించే ‘శాంతి’ బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. 2047 నాటికి దేశం 100 గిగా వాట్ల అణుశక్తి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో ఈ బిల్లు స�
ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించడానికి 13 మంది సభ్యుల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి(జేపీసీ) నివేదిస్తూ లోక్సభ మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
Lok Sabha | గత 15 సంవత్సరాల్లో వామపక్ష తీవ్రవాదానికి (LWE) సంబంధించిన హింసాత్మక సంఘనటలు తగ్గుముఖం 89శాతం వరకు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2010లో గరిష్టంగా 1,936 ఘటనలు నమోదవగా.. 2025 నాటికి 222కు చేరాయని కేంద్�
Indigo Crisis | ఇటీవల ఇండిగో సంక్షోభం సమయంలో విమాన చార్జీలు విపరీతంగా పెరిగాయి. దాంతో కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగి టికెట్ల ధరలపై పరిమితిని విధించింది. తాజాగా విమాన చార్జీల నియంత్రణపై కేంద్రం కీలక ప్రకటన చేసిం�
Rahul Gandhi | లోక్సభ (Lok Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్గాంధీ (Rahul Gandhi) పై అధికార బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. రాహుల్గాంధీని ఒక అబద్ధాల దుకాణంగా అభివర్ణించింది.
e-cigarette: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ.. పార్లమెంట్ సభా పరిసరాల్లోనే ఈ-సిగరేట్ తాగినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్సభలో ఆయన ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా ముందు ఫిర్య�
Nitin Gadkari: ఇథనాల్ కలిసిన పెట్రోల్.. రైతులకు లాభదాయకంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని వల్ల సుమారు 1.40 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయినట్లు ఆయన తెలిపారు. లోక్సభలో మాట్లాడ
అవినీతి పద్ధతుల ద్వారా ఇకపై ఎన్నికల్లో గెలవలేనందున కాంగ్రెస్ ‘సర్' వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలో, ఓట్ల చోరీయో కారణం క�
ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు ఎదురవుతున్న దృష్ట్యా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఎన్నికల్లో మళ్లీ బ్యాలట్ పేపర్ ప్రవేశపెట్టాలని మంగళవారం లోక్సభలో విపక్ష సభ్యులు గట్టిగ
Population census | దేశంలో జనాభా (Population) లెక్కల సేకరణ స్వరూపం ఈసారి పూర్తిగా మారపోనుంది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా పేపర్ వాడకుండా డిజిటల్ విధానం (Digital approach) లో జనాభా వివరాలను సేకరించబోతున్నారు. ఈ విషయాన్ని ఇవాళ లోక్సభ (L
Rahul Gandhi | కేంద్ర ప్రభుత్వం (Union govt) పై కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్గాంధీ (Rahul Gandhi) లోక్సభ (Lok Sabha) లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే బీజేపీ సర్కారు ఎన్నికల కమిషన్ను వాడుకుంటో�