Jairam Ramesh: రిజర్వేషన్ వ్యవస్థను అంతం చేయడమే బీజేపీ రియల్ టార్గెట్ అని కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ అన్నారు. దీని కోసమే లోక్సభలో మూడో వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇక ఆ క్రమ
పార్లమెంటులో ఎన్డీఏ కూటమికి మూడింట రెండొంతుల మెజారిటీ సమకూర్చుకోవడానికి అప్రజాస్వామిక రాజకీయ క్రీడ వేగంగా నడుస్తున్నది. లోక్సభలో బీజేపీకి సొంత మెజారిటీ లేకపోవడంతో జేడీయూ, తెలుగుదేశం వంటి భాగస్వామ్య
Abhishek Banerjee : శుక్రవారం అభిషేక్ బెనర్జీ.. స్పీకర్ను కలిశారు. తిరుగుబాటు చేసిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆయన స్పీకర్ను కోరారు. ఎంపీల విలీనాన్ని ఆయన వ్యతిరేకించారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహ�
Operation Tiger | మహారాష్ట్ర (Maharastra) రాజకీయాల్లో శివసేన (Shiv Sena) వ్యవస్థాపక దినోత్సవానికి ఒకరోజు ముందే ఊహించని రాజకీయ భూకంపం సంభవించింది. మాజీ ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలో ‘ఆపరేషన్ టైగర్ (Operation Tiger)’ విజయవంతం అయ
తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం ముదురుతున్నది. అసలైన టీఎంసీ ఎవరిదన్న దానిపై పోరు తీవ్రమైంది. తమకే మెజారిటీ ఉన్నందున, అసలైన టీఎంసీ తమదేనని మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు చెబుతున్నార
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లోక్సభపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆమె చూపు పార్లమెంట్వైపు పడినట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఆమె లో�
Shashi Tharoor: దిగువ సభ సంఖ్యను 850కి పెంచడం ఓ జోక్ అవుతుందని ఎంపీ శశిథరూర్ అన్నారు. చైనా పీపుల్స్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్కు ఇది దేశీ వర్షన్ అవుతుందని ఆయన విమర్శించారు. కాలిఫోర్నియాలో జరుగుతున్�
Congress : తమిళనాడులో తాజా అసెంబ్లీ ఎన్నికలు కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తున్నాయి. 22 ఏళ్లుగా కలిసున్న డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు విడిపోయాయి. ఇకపై కాంగ్రెస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని డీఎంకే ప్రకటించ�
కేంద్ర ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి పరాజయం పాలైంది. మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోక్సభలో ఓ
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ దుస్సాహసానికి పాల్పడింది. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో దేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చేందుకు యత్నించి, పరాభవం ఎదుర్కొన్నది.
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లేదా కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కోసం వేచి చూడకుండా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ డీఎంకే రాజ్యసభలో శనివారం ఒక ప్రై�
Lok Sabha : లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో పార్లమెంట్లో ఆమోదం పొందిన పాత బిల్లును అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Dimple Yadav | బీజేపీ పాలకులు విచ్ఛిన్నకారులని, వాళ్లు ఎప్పుడూ సమాజంలో విభేదాలు సృష్టించి తమ అధికారాన్ని కాపాడుకుంటారని సమాజ్వాది పార్టీ ఎంపీ (Samajwadi Party MP) డింపుల్ యాదవ్ (Dimple Yadav) విమర్శించారు. లోక్సభలో 131వ రాజ్యాంగ స