జీఎస్టీ చట్టంలో తీసుకొచ్చిన సవరణలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 28 శాతం పన్ను విధింపు ఆదివారం(అక్టోబర్ 1) నుంచి అమల్లోకి వచ్చింది.
జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో లా కమిషన్ తన కసరత్తును ముమ్మరం చేసింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపొందిస్తున్నట్టు �
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై లోక్సభలోనే మతపరమైన దూషణలకు దిగిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీకి ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్లోని టోంక్ నియోజకవర్గ ఇంచార్జ్గా బిధూరిని నియమించింది.
మీడియాలో ప్రచారమవుతున్నట్టుగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తరువాత దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు గణనీయంగా తగ్గితే.. దక్షిణాన బలమైన ప్రజా ఉద్యమం మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ప�
లోక్సభ, రాష్ర్టాల శాసనసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందింది. మొత్తం 523 మంది సభ్యులకుగానూ 454 ఓట్లురాగా.. దశాబ్దాలుగా ఊరిస్తున్న మహిళా బి�
వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ సర్కారు హడావిడిగా ఆమోదించిందని రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు.
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ బీజేపీ ఎంపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్సభలో తనను మాటలతో చంపేశారని, సభ వెలుపల తనను మూకదాడిలో భౌతికంగా చంపే పరిస్థితిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
కొత్త పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ అభ్యంతరకర, మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీకి చెందిన ముస్లిం ఎంపీ కున్వర్ డానిష్ అలీనికి ఉద్దేశించి ‘ముస్లిం ఉగ్రవాది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశ�
బీజేపీ ఎంపీ ప్రవర్తన లోక్సభలోనే ఇలా అసభ్యంగా, దారుణంగా ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఉహించుకుంటేనే వణుకుపుడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్
సనాతన ధర్మానికి వారసులం అని చెప్పుకొనేవారు, పార్లమెంటు సాంప్రదాయాలను ఉల్లంఘించటం ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం నూతన భవనంలో పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంలో రాష్ట్రపతి ప్రసంగంతో మొదలైతే రాష�
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించిన ఉద్యోగులు 18 నెలల నుంచి జీతాలు లేకుండా బతుకుతున్నారు. ఇటీవల చంద్రుడిపై ప్రయోగాలకు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఉద్�
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు-2023 లోక్సభ (Lok Sabha)లో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లు మరికాసేపట్లో రాజ్యసభ (Rajya
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు-2023కు లోక్సభ ఆమోదం తెలిపింది. బుధవారం బిల్లుపై సభలో 8 గంటల పాటు సాగిన సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ నిర్వ�