Lok Sabha: లోక్సభలో 8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ఆర్టికల్ 370 కింద తీర్మానం పాస్ చేశారు. మూజువాణి ఓటు ద్వారా ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తేశారు.
ఈనెల 11వ తేదీ బుధవారం మన ప్రజాస్వామ్య చరిత్రలో గుర్తుంచుకొనదగిన రోజులలో ఒకటిగా నిలుస్తుంది. ఆరోజు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్ గాంధీ, తమ హక్కులు కాపాడటం లేదంటూ స్
ఇరాన్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వంటగ్యాస్ సిలిండర్ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నవేళ.. కేంద్రం మాత్రం దేశంలో ఎలాంటి సంక్షోభం లేదని వెల�
Rahul Gandhi | ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై
లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ (Rahul Gandhi) మరోసారి విమర్శలు
గుప్పించారు. గురువారం లోక్సభ (Lok Sabha) లో మాట్లాడిన ఆయన.. ఇంధన భద్రత వి�
Rahul Gandhi : దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఇంకా పెరగకముందే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha : లోక్సభలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షాలు స్పీకర్ ఓంబిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం సాయంత్రం జరిగిన మూజువాణి ఓటింగ్తో అవిశ్వాసం వీగిపోయింది.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్సభలో చర్చ జరిగింది. ఓం బిర్లాను పెద్ద మనిషిగా కొనియాడుతూనే విపక్షంపై ఆయన తీసుకున్న కఠిన చర్యలను ప్రతిపక్ష సభ
Lok Sabha | లోక్సభ (Lok Sabha) లో స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతోంది. మంగళవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP) మహమ్మద్ జావెద్ (Mohammad Javed) ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
Two MPs don't take salary | సాధారణంగా తమ జీతాలు, ప్రోత్సాహకాలను పెంచుకునే విషయంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు కలిసి ముందుకు వస్తారు. అయితే నయా పైసా జీతం కూడా తీసుకోని సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుత లోక్సభలో ఇద్
Lok Sabha : ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చకు, ఓటింగ్కు పట్టుబట్టాల్సిన ప్రతిపక్షం రూట్ మార్చింది. ఉదయం సభ ప్రారంభం కాగానే గల్ఫ్ యుద్ధం, చమురు ధరలు, భారతీయుల తరలింపు వంటి అంశాల్ని లేవనెత్
Lok Sabha : వచ్చే వారం లోక్సభలో స్పీకర్పై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చే�
Airlines regulations : విమానంలో ప్రయాణించేవారికి కేంద్రం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై విమానంలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Rahul Gandhi | విపక్ష నేత రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై లోక్సభలో ఒక ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం వెల్లడించారు.