ప్రధాని, కేంద్రమంత్రులు, ఎంపీలపై వెల్లువెత్తే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి వారిని లోక్పాల్, లోకాయుక్త చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. 2013 డిసెంబర్ 17న రాజ్యసభలో, డిసెంబర్ 18న లోక్సభలో ఈ బిల్లు పాసైం�
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు, 2025కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభ బుధవారమే ఆమోదం తెలుపగా, గురువారం రాజ్యసభలో ఎటువంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.
దేశంలోని ముఖ్యమంత్రులలో 42 శాతం మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు ఎన్నికల కమిషన్కు వారు సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర�
Lok Sabha : లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ 21వ రోజు. అయితే ఎక్కువ శాతం ఈ సెషన్లో నిరసనలతోనే సభ గడిచింది. బీహార్ ఓట్ల సవరణ అంశంపైనే సమావేశాలు సాగాయి.
అరెస్టయి వరుసగా 30 రోజులపాటు కస్టడీలో ఉన్న పక్షంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన వివాదాస్పద బిల్లులతోసహా మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం వి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(130వ సవరణ) బిల్లు, 2025 ప్రకారం ఐదేళ్లు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు సంబంధించిన కేసులలో అరెస్టయి వరుసగా 30 రోజులకు మించి కస్టడీల
డబ్బుతో ఆడే ఆన్లైన్ గేమ్స్పై నిషేధం విధించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. ఇటువంటి యాప్ల ద్వారా జరుగుతున్న మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలను కట్టడి చేయడంతోపాటు వీటికి బానిసలవ�
తీవ్ర నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించే అధికారాలను గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కట్టబెడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బు
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్తో ప్రజలు భారీగా నష్టపోతున్నారు. ప్రతీయేటా 45 కోట్ల మంది భారతీయులు సుమారు రూ.20 వేల కోట్ల మేర నష్టపోవచ్చునని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్�
Lok Sabha | ప్రధాన మంత్రి (Prime Minister) గానీ, ముఖ్యమంత్రులు (Chief Ministers) గానీ, మంత్రులు (Ministers) గానీ తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయ్యి వరుసగా 30 రోజులపాటు జైల్లో నిర్బంధంలో ఉంటే అట్టి వారిని పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే �
Monsoon Session | లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ పునర్యవ్వస్థీకరణ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట�
Constitution Amendment Bill: ఒకవేళ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా ఏదైనా కేసులో అరెస్టు అయితే, వాళ్లు 30 రోజుల పాటు జైలు జీవితం అనుభవిస్తే, అప్పుడు వాళ్లు పదవులు కోల్పోయే అవకాశ�
ఆన్లైన్ బెట్టింగ్ నిరోధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణించేలా ఓ బిల్లును తీసుకువస్తున్నది. ఆన్లైన్లో గేమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా జరిగే మోసాలను నియంత్
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయినట్లతే, వారిని పదవి నుంచి తొలగించేలా కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ బి�
Lok Sabha : జమ్ము కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. వర్షాకాల సమావేశాల్లో(Monsoon Session)నే ఈ అంశాన్ని తేల్చాలనుకుంటున్న ప్రధాని మోడీ అందుకు రంగం సిద్దం చేశారు.