e-cigarette: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ.. పార్లమెంట్ సభా పరిసరాల్లోనే ఈ-సిగరేట్ తాగినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. లోక్సభలో ఆయన ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా ముందు ఫిర్య�
Nitin Gadkari: ఇథనాల్ కలిసిన పెట్రోల్.. రైతులకు లాభదాయకంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దీని వల్ల సుమారు 1.40 లక్షల కోట్ల విదేశీ మారకం ఆదా అయినట్లు ఆయన తెలిపారు. లోక్సభలో మాట్లాడ
అవినీతి పద్ధతుల ద్వారా ఇకపై ఎన్నికల్లో గెలవలేనందున కాంగ్రెస్ ‘సర్' వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలో, ఓట్ల చోరీయో కారణం క�
ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు ఎదురవుతున్న దృష్ట్యా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఎన్నికల్లో మళ్లీ బ్యాలట్ పేపర్ ప్రవేశపెట్టాలని మంగళవారం లోక్సభలో విపక్ష సభ్యులు గట్టిగ
Population census | దేశంలో జనాభా (Population) లెక్కల సేకరణ స్వరూపం ఈసారి పూర్తిగా మారపోనుంది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా పేపర్ వాడకుండా డిజిటల్ విధానం (Digital approach) లో జనాభా వివరాలను సేకరించబోతున్నారు. ఈ విషయాన్ని ఇవాళ లోక్సభ (L
Rahul Gandhi | కేంద్ర ప్రభుత్వం (Union govt) పై కాంగ్రెస్ అగ్రనేత (Congress leader) రాహుల్గాంధీ (Rahul Gandhi) లోక్సభ (Lok Sabha) లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే బీజేపీ సర్కారు ఎన్నికల కమిషన్ను వాడుకుంటో�
Priyanka Gandhi | దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు అవుతున్నదని, ఇప్పుడు వందేమాతరం (Vande Mataram) పై చర్చ దేనికని కాంగ్రెస్ పార్టీ (Congress party) అగ్ర నాయకురాలు, వాయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) ప్రశ్నించారు.
Gaurav Gogoi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) తీవ్ర విమర్శలు చేసింది. లోక్సభ (Lok Sabha) లో వందేమాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలను.. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష ఉప �
Sports Authority of India: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వెయ్యి పోస్టులు ఖాళీ ఉన్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. లోక్సభలో ప్రకటన చేస్తూ.. శాయ్లో మొత్తం 1191 పోస్టులు ఖాళీ ఉన్నాయని, కొన�
PM Modi: వందేమాతర మంత్రం స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో యావత్ దేశ ప్రజలకు శక్తిని, ప్రేరణను ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. వందేమాతరంకు 50 ఏళ్లు నిండిన సమయంలో దేశం బ్రిటీషు పాలనలో ఉందని, ఇక వంద�
ఉద్యోగుల పని సమయం దాటిన తర్వాత విధి నిర్వహణకు సంబంధించిన ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్కు హాజరు కాకుండా నిరోధించే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును శుక్రవారం లోక్సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టార�
Lok Sabha : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లుకు లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత (Health Security Se National Security)కు సంబంధించిన కీలక బిల్లు 2025 ముజువాణీ ఓటుతో పాసైంది.
Karthigai Deepam: తమిళనాడులో మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతున్నదని డీఎంకే నేత టీఆర్ బాలు ఆరోపించారు. ఆ ఆరోపణలను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కొట్టిపారేశారు. ఆరాధించే హక్కును తమిళనాడు సర్కారు నొక్కి�