Mallikarjuna Kharge | నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) పై కాంగ్రెస్ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) లేఖ రాశారు. ప్రస్తుత లోక్సభ స్థానాల సంఖ్య 543 మరో 25 ఏళ్లపాటు ఇలాగే ఉండాల�
Supreme Court : పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ లోక్సభ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి అనర్హత పిటిషన్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణలో భాగంగా కోర్టు నోటీసు
భారత రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసే కీలకమైన ‘జమిలి ఎన్నికల’ విధానంపై మరోమారు చర్చ మొదలైంది. 2029 లోక్సభ ఎన్నికలతో పాటే తమ సర్కారు అధికారంలో ఉన్న 22 రాష్ర్టాలు, యూటీల శాసన సభ ఎన్నికలను కలిపి నిర్వహిం�
తెలంగాణలో 3,93,845 మహిళా స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) ఉన్నాయని లోక్సభలో కేంద్రం వెల్లడించింది. మిగతా రాష్ర్టాలతో పోల్చితే దేశంలో తెలంగాణ 8వ స్థానంలో ఉన్నదని తెలిపింది.
ఇటీవల ముగిసిన లోక్సభ వర్షాకాల సమావేశాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నేతృత్వంలోని యువజన నిరసనలకు సంబంధించిన మూడు సెట్ల ప్రశ్నలను నిలిపివేశారని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆదివారం తెలిపా�
యూపీలోని డోమరియాగంజ్ బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ లోక్సభలో ఓ అరుదైన రికార్డు సృష్టించారు. స్పీకర్ చైర్లో ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలను రెండుసార్లు లోక్సభ రికార్డుల నుంచి తొలగించడంతో ఇలా జరిగిన మొదటి ప�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు, పన్నుల వసూళ్లు, సమాఖ్య వ్యవస్థకు సంబంధించి మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. రాష్ర్టాల అధికారాలపై కేంద్రం పెత్తనం మరోసారి చర్చకు దారితీసింది.
వినియోగదారులను మోసం చేశాయన్న ఆరోపణలతో మోసపూరిత రుణ యాప్లతో సహా మొత్తం 3,718 మొబైల్ యాప్లను కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం లోక్సభకు తెలిపారు.
పార్లమెంట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యుల పరస్పర నినాదాలు, ఆందోళనల మధ్యే ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’(ఎఫ్సీఆర్ఏ) సవరణ బిల్లున�
FCRA Bill: వివాదాస్పద ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ బిల్లును పాస్ చేస్తూ లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జేపీసీ కమిటీలో 21 మంది లో
Amit Shah: నీట్ పరీక్ష లీకేజీ.. సీజేపీ నిరసన.. ఈ అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం 3 గంటల వరకు చ
Keralam | కేరళ రాష్ట్రం (Kerala State) పేరును 'కేరళం (Keralam)' గా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లుకు లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. మంగళవారం విపక్ష సభ్యుల నినాదాలు, నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమ
Loan Write Offs | గృహ, వాహన రుణాలు తీసుకొని ఒక్క నెల ఈఎంఐ కట్టలేకపోతే ముక్కుపిండి వసూలు చేసే ప్రభుత్వరంగ బ్యాంకులు..కార్పొరేట్లకు మాత్రం వంగి వంగి సలాంకొడుతున్నాయి. సామాన్యుల విషయంలో ఇబ్బందులు పెట్టే బ్యాంకులు.. సం