Lok Sabha : పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్లుకు లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత (Health Security Se National Security)కు సంబంధించిన కీలక బిల్లు 2025 ముజువాణీ ఓటుతో పాసైంది.
Karthigai Deepam: తమిళనాడులో మత విద్వేషాలను బీజేపీ రెచ్చగొడుతున్నదని డీఎంకే నేత టీఆర్ బాలు ఆరోపించారు. ఆ ఆరోపణలను కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ కొట్టిపారేశారు. ఆరాధించే హక్కును తమిళనాడు సర్కారు నొక్కి�
Nitin Gadkari | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించిన కారు 130 కిలోమీటర్ల వేగంతో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణించింది. వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప�
Nitin Gadkari | టోల్ వసూలు వ్యవస్థపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ (toll collection system) ఏడాదిలోపు కనుమరుగవుతుందని వెల్లడించారు.
Jyotiraditya Scindia: సంచార్ సాథీ సేఫ్టీ యాప్తో స్నూపింగ్ జరగదు అని, స్నూపింగ్ చేయలేరని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. లోక్సభలో ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
Parliament | జాతీయ గీతం వందే మాతరం 150వ వార్షికోత్సవం, ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావే�
Kiren Rijiju | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)’ పై లోక్సభ (Lok Sabha) లో చర్చించేందుకు అధికార పక్షం అంగీకరించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ (Parliament) వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజుజు (Kiren Rijiju) మీడియాకు వెల్లడించారు
Rajya Sabha | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ కు వ్యతిరేకంగా పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.
Winter Session | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ (Parliament) ఉభయసభలు దద్ధరిల్లాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వోద్యోగులు 8వ వేతన సంఘం గురించి తీవ్రంగా చర్చిస్తున్న సమయంలో, బేసిక్ పేలో డీఏ, డీఆర్లను విలీనం చేసే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు లిఖితపూర్�
ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం తన దేశంలో పోరాడుతున్న వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కడంతో తమ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అందుకు అర్హుడేనని కాంగ్ర�
ప్రధాని, కేంద్రమంత్రులు, ఎంపీలపై వెల్లువెత్తే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి వారిని లోక్పాల్, లోకాయుక్త చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. 2013 డిసెంబర్ 17న రాజ్యసభలో, డిసెంబర్ 18న లోక్సభలో ఈ బిల్లు పాసైం�