రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే పుస్తకంలోని చైనా అంశాన్ని ప్రస్తావిం�
Lok Sabha : లోక్సభలో ఇవాళ 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి చైర్పై విసిరేసిన ఘటనలో ఈ చర్య తీసుకున్నారు. చైర్లో దిలీప్ సైకియా ఉన్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు తమకు మైక్ ఇవ్వ�
Budget 2026 | ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ లోక్సభ (Lok Sabha) లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రభావంతో కొన్ని రకాల వస్తువులు, ఔషధాల ధరలు తగ్గి అందుబాటులోకి రానున్నాయి. విదేశీ టూరిజం కూడా �
Union Budget | కేంద్ర ఆర్థికమంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) లోక్సభ (Lok Sabha) లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏకంగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో మూడు కొత్త విద్యా సంస్�
Speaker Om Birla: పార్లమెంట్లో ఓ ఎంపీ ఇటీవల ఈ-సిగరేట్ తాగారు. ఆ అంశంపై లోక్సభ స్పీకర్ స్పందించారు. ఈ-సిగరేట్ తాగిన వారికి శిక్ష తప్పదని ఓం బిర్లా అన్నారు. రూల్స్ ప్రకారం సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉంద�
విపక్ష ఎంపీల 12 గంటల నిరసనల మధ్య గురువారం అర్ధరాత్రి వీబీ-జీ రామ్ జీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. తర్వాత శుక్రవారం కూడా ఈ బిల్లు విషయమై విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో ఉభయ సభలు ప్రారంభమైన కాసేపటికే వా�
అణు ఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించేందుకు ఉద్దేశించిన శాంతి బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్�
G RAM G Bill | మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో రెండు దశాబ్దాల క్రితం రూపొందిన గ్రామీణ ఉపాధి కల్పనా పథకాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుతో రెండు దశాబ్దాల క్రితం రూపొందిన గ్రామీణ ఉపాధి కల్పనా పథకాన్ని రద్దు చేసి మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నది.
SHANTI Bill | అణు రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి ముందడుగుపడింది. దీనికి అనుమతించే ‘శాంతి’ బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. 2047 నాటికి దేశం 100 గిగా వాట్ల అణుశక్తి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో ఈ బిల్లు స�
ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించడానికి 13 మంది సభ్యుల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి(జేపీసీ) నివేదిస్తూ లోక్సభ మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
Lok Sabha | గత 15 సంవత్సరాల్లో వామపక్ష తీవ్రవాదానికి (LWE) సంబంధించిన హింసాత్మక సంఘనటలు తగ్గుముఖం 89శాతం వరకు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2010లో గరిష్టంగా 1,936 ఘటనలు నమోదవగా.. 2025 నాటికి 222కు చేరాయని కేంద్�
Indigo Crisis | ఇటీవల ఇండిగో సంక్షోభం సమయంలో విమాన చార్జీలు విపరీతంగా పెరిగాయి. దాంతో కేంద్రం ప్రభుత్వం రంగంలోకి దిగి టికెట్ల ధరలపై పరిమితిని విధించింది. తాజాగా విమాన చార్జీల నియంత్రణపై కేంద్రం కీలక ప్రకటన చేసిం�