లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఢిల్లీని తమిళనాడు ఓడించింది: తమిళనాడు పోరాడింది, తమిళనాడు గెలిచింది అని శుక్రవారం స్టాలిన్ ప్రకటించారు.
మహిళలకు 2029 పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై విరుచుకుప
రాజకీయ పార్టీలతో చర్చించకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు అడుగులు వేసి చతికిల పడింది. 2011 జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చ�
Women's Reservation Bill | కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయింది. 298 మంది సభ్యులు అనుకూలంగా, 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు.
తల్లిలాంటి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో బీజేపీ ఎంపీ అవమానిస్తే, తెలంగాణకు చెందిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కిక్కురుమనలేదు. కనీసం ఖండించేందుకు నోరెత్తలేదు.
ఎన్నో ఏండ్ల ఎదురుచూపుల అనంతరం పార్లమెంట్ గడప తొక్కిన మహిళా బిల్లుకు ఆమోదంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టేందుకే ఓటింగ్ను కోరిన సభ్యులు ఇక దానిని ఆమోదించేందుకు
Harish Rao | తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పార్లమెంట్ వేదికగా నాలు
PM Modi: మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దు అని ప్రధాని మోదీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ పార్టీకి అనుకూలం కాదు అన్నారు. ఇవాళ లోక్సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల�
PM Modi | కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఇవాళ లోక్సభ (Lok Sabha) లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టింది. నియోజకవర్గాల పునర్విభజనకు లింకు పెడుతూ మహిళా రిజర్వేషన్పై సవరణ బిల్లును కూడా సభ ముందుకు తెచ్చింది. అయిత
Lok Sabha: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్కు చెందిన బిల్లులను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లులపై విపక్షాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా డీలిమిటేషన�
దేశంలో 2029 నాటికి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయడానికి, అలాగే లోక్సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచడానికి ఉద్దేశించిన మూడు బిల్లులను ప్రభుత్వం గురువారం లోక్సభలో లిస్టింగ్ చేసింది.
అత్యంత కీలకమైన మూడు రోజుల సమావేశంగా విస్తరించుకున్న ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో 2023 సెప్టెంబర్లో ఎంతో ఆర్భాటంగా ఆమోదం పొందిన చారిత్రాత్మక నారీ శక్తి వందన్ అధినియమ్ శాసనపరమైన తీవ్రమైన ఒత్తిడికి కే�