V Kamakoti : పేపర్ లీకేజీల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీలో గోమూత్ర నిపుణుడు ఉన్నారంటూ ప్రొఫెసర్ కామకోటిని ఉద్దేశిస్తూ ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం లోక్సభలో ఈ ఘటన జరి�
Akhilesh Yadav : నీట్ పేపర్ లీకేజీ అంశంలో ప్రధాన మంత్రి మోదీని కాపాడటానికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించారు అని ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై, కొత్తగా ప్రవేశపెడుతున్న యాంటీ పేపర�
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం గత ఐదేండ్లలో కేవలం రూ.450 కోట్లే విడుదల చేసింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత
ప్రతిపక్షాల తీవ్ర ఆందోళనలు, నినాదాల మధ్య సోమవారం లోక్సభ స్తంభించింది. పబ్లిక్, పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లుపై చర్చ జరగకుండా
దాదాపు 576 మంది వ్యక్తులు 2025-26 మదింపు సంవత్సరానికి సంబంధించి తమ ఆదాయపు పన్ను రిటర్న్లలో రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థూల ఆదాయాన్ని ప్రకటించారని, ఇది గత ఐదేండ్లలో నాలుగు రెట్ల పెరుగుదల అని సోమవారం ప్రభు
Lok Sabha: పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై మంగళవారం లోక్సభలో చర్చించనున్నారు. ఆ బిల్లుపై చర్చకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు తెలిసింది. చర్చకు ఫ్లోర్ లీడర్లు సుముఖత వ్యక్తం చేసినట్లు పార్
Public Examinations Amendment Bill: పబ్లిక్ ఎగ్జామ్స్ లీకేజీ నిరోధక సవరణ బిల్లును ఇవాళ కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. నీట్తో పాటు పలు పేపర్ల లీకేజీ అంశంలో కేంద్రం పటిష్టమైన చట్టాన్ని �
Lok Sabha : నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కొత్త బిల్లును కేంద్రం రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ బిల్లు సోమవారం పార్లమెంట్ ముందుకు రానుంది.
Parliament: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఇవాళ విపక్షాలు పార్లమెంట్లో ఆందోళన చేపట్టాయి. నీట్ పేపర్ లీకేజీ ఘటన నేపథ్యంలో విపక్షాలు ఈ డిమాండ్ చేస్తున్న విషయం తె
నీట్ పేపర్ లీక్పై నిరసనలు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ విపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో పార్లమెంట్ ఉభయ సభలు గురువారం వరుసగా నాలుగవ రోజు కూడా స్తంభించిపోయాయి. ఎటువంటి కార్య�
TMC MP Kalyan Banerjee | మహిళా ఎంపీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ఆయనను వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్సభ నుంచి స�
Akhilesh Yadav | నీట్ పేపర్ లీక్, యువత నిరసనల అణచివేతపై తాను మాట్లాడేందుకు అనుమతించకపోవడంపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ అంశంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ