ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్తో ప్రజలు భారీగా నష్టపోతున్నారు. ప్రతీయేటా 45 కోట్ల మంది భారతీయులు సుమారు రూ.20 వేల కోట్ల మేర నష్టపోవచ్చునని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్�
Lok Sabha | ప్రధాన మంత్రి (Prime Minister) గానీ, ముఖ్యమంత్రులు (Chief Ministers) గానీ, మంత్రులు (Ministers) గానీ తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయ్యి వరుసగా 30 రోజులపాటు జైల్లో నిర్బంధంలో ఉంటే అట్టి వారిని పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే �
Monsoon Session | లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ పునర్యవ్వస్థీకరణ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట�
Constitution Amendment Bill: ఒకవేళ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా ఏదైనా కేసులో అరెస్టు అయితే, వాళ్లు 30 రోజుల పాటు జైలు జీవితం అనుభవిస్తే, అప్పుడు వాళ్లు పదవులు కోల్పోయే అవకాశ�
ఆన్లైన్ బెట్టింగ్ నిరోధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణించేలా ఓ బిల్లును తీసుకువస్తున్నది. ఆన్లైన్లో గేమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా జరిగే మోసాలను నియంత్
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయినట్లతే, వారిని పదవి నుంచి తొలగించేలా కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ బి�
Lok Sabha : జమ్ము కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. వర్షాకాల సమావేశాల్లో(Monsoon Session)నే ఈ అంశాన్ని తేల్చాలనుకుంటున్న ప్రధాని మోడీ అందుకు రంగం సిద్దం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక చేసిన అప్పులు, ఆస్తుల లెక్కలపై పార్లమెంట్ ఇచ్చిన జవాబుతో తెలంగాణ సమాజానికి మా గొప్ప మేలు జరిగింది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని చూసి ఆ ప్రశ్న అడిగిన ఎంపీతోప�
TMC | ఓటరు జాబితాలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంటన�
జాతీయ క్రీడా బిల్లు (ఎన్ఎస్బీ)కు పార్లమెంట్ ఆమోదం లభించింది. సోమవారం లోక్సభ ఈ బిల్లుకు మద్దతు తెలపగా మంగళవారం రాజ్యసభ కూడా ఆమోదించింది. ఎన్ఎస్బీతో పాటు జాతీయ డోపింగ్ నిరోధక బిల్లుకూ రాజ్యసభ జై కొ�
ఇంట్లో పెద్ద యెత్తున నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ మొదలైన క్రమంలో అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్న�
దేశ క్రీడా చరిత్రలో కొత్త శకానికి నాంది పడింది! క్రీడా సంఘాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అవినీతికి ఆస్కారం లేని విధంగా సంస్కరణలకు బీజం పడింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వాలన్న ఏకైక లక్ష
Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను బిల్లుకు ఇవాళ లోక్సభలో క్లియరెన్స్ దక్కింది. ఆ బిల్లును మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. ప్రాపర్టీ ఓనర్లకు కొత్త ట్యాక్స్ స్లాబ్లను అమలుపరచనున్నారు.
Lok Sabha: రెండు క్రీడా బిల్లులకు లోక్సభ ఓకే చెప్పింది. జాతీయ క్రీడా గవర్నెన్స్ బిల్లు, జాతీయ యాంటీ డోపింగ్ సవరణ బిల్లులపై క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ మాట్లాడారు.