Two MPs don't take salary | సాధారణంగా తమ జీతాలు, ప్రోత్సాహకాలను పెంచుకునే విషయంలో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు కలిసి ముందుకు వస్తారు. అయితే నయా పైసా జీతం కూడా తీసుకోని సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుత లోక్సభలో ఇద్
Lok Sabha : ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి, చర్చకు, ఓటింగ్కు పట్టుబట్టాల్సిన ప్రతిపక్షం రూట్ మార్చింది. ఉదయం సభ ప్రారంభం కాగానే గల్ఫ్ యుద్ధం, చమురు ధరలు, భారతీయుల తరలింపు వంటి అంశాల్ని లేవనెత్
Lok Sabha : వచ్చే వారం లోక్సభలో స్పీకర్పై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఈ తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చే�
Airlines regulations : విమానంలో ప్రయాణించేవారికి కేంద్రం కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై విమానంలో లౌడ్ మ్యూజిక్ ప్లే చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Rahul Gandhi | విపక్ష నేత రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై లోక్సభలో ఒక ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం వెల్లడించారు.
Hardeep Puri : ఎప్స్టీన్ ఫైల్స్ అంశంలో తన పేరు రావడం, వాటిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు.
లోక్సభ స్పీకర్ పదవి నుంచి ఓం బిర్లాను తొలగించడానికి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రతిపక్షాలు మంగళవారం నోటీసును సమర్పించాయి. సభను నిర్వహించడంలో స్పీకర్ ఓం బిర్లా పూర్తి ప�
Rahul Gandhi: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన ఓ బుక్లోని కొన్ని అంశాలు రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఆ బుక్ను పబ్లిష్ చేయలేదని పెంగ్విన్ సంస్థ చెబ�
పార్లమెంట్లో వేయాల్సిన ప్రశ్నలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రధాని మోదీ సారథ్యంలో నడిచే సహాయ నిధుల వివరాలను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. ప్రభుత్వ తీరుపై ఆగ్�
Lok Sabha | లోక్సభ (Lok Sabha) లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. రాజ్యసభ (Rajya Sabha) లో గురువారం ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ చేసిన విమర్శలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. లోక్సభలో తమ నాయకుడికి మాట్లాడే అవకాశం ఎందు
Speaker Om Birla | కాంగ్రెస్ ఎంపీలు కుట్రతోనే ప్రధాని మోదీ సీటును చుట్టుముట్టారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు. అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని ప్రధానికి సలహా ఇచ్చానని చెప్పారు. దీంతో ప్రసంగాన్న�