లోక్సభ స్పీకర్ పదవి నుంచి ఓం బిర్లాను తొలగించడానికి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతూ ప్రతిపక్షాలు మంగళవారం నోటీసును సమర్పించాయి. సభను నిర్వహించడంలో స్పీకర్ ఓం బిర్లా పూర్తి ప�
Rahul Gandhi: మాజీ ఆర్మీ చీఫ్ నరవణే రాసిన ఓ బుక్లోని కొన్ని అంశాలు రాహుల్ గాంధీ లోక్సభలో లేవనెత్తడం తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఆ బుక్ను పబ్లిష్ చేయలేదని పెంగ్విన్ సంస్థ చెబ�
పార్లమెంట్లో వేయాల్సిన ప్రశ్నలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రధాని మోదీ సారథ్యంలో నడిచే సహాయ నిధుల వివరాలను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించింది. ప్రభుత్వ తీరుపై ఆగ్�
Lok Sabha | లోక్సభ (Lok Sabha) లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. రాజ్యసభ (Rajya Sabha) లో గురువారం ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ చేసిన విమర్శలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. లోక్సభలో తమ నాయకుడికి మాట్లాడే అవకాశం ఎందు
Speaker Om Birla | కాంగ్రెస్ ఎంపీలు కుట్రతోనే ప్రధాని మోదీ సీటును చుట్టుముట్టారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆరోపించారు. అందుకే ఆయన భద్రత దృష్ట్యా సభకు రావద్దని ప్రధానికి సలహా ఇచ్చానని చెప్పారు. దీంతో ప్రసంగాన్న�
విపక్ష మహిళా ఎంపీలు బుధవారం లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీతోసహా అధికార పక్ష ఎంపీల సీట్లను అడ్డుగా నిలుచోవడంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్�
PM Modi : లోక్సభలో ప్రతిపక్షాలు బుధవారం భారీ నిరసన చేపట్టాయి. స్పీకర్ పోడియంతోపాటు ప్రధాని మోదీ కూర్చునే సీటు వద్దకు పలువురు ఎంపీలు వచ్చి ఆందోళన చేశారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే పుస్తకంలోని చైనా అంశాన్ని ప్రస్తావిం�
Lok Sabha : లోక్సభలో ఇవాళ 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి చైర్పై విసిరేసిన ఘటనలో ఈ చర్య తీసుకున్నారు. చైర్లో దిలీప్ సైకియా ఉన్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు తమకు మైక్ ఇవ్వ�
Budget 2026 | ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ లోక్సభ (Lok Sabha) లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రభావంతో కొన్ని రకాల వస్తువులు, ఔషధాల ధరలు తగ్గి అందుబాటులోకి రానున్నాయి. విదేశీ టూరిజం కూడా �