నూతన ‘ఆదాయ పన్ను-2025’ బిల్లు విషయంలో మోదీ సర్కారు తాత్కాలికంగా వెనకడుగు వేసింది. శ్రీ బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ చేసిన పలు సిఫారసులను చేర్చి కొత్త వెర్షన్ బిల్లును ఈ నెల 11న పార్లమెంట్లో
Income Tax Bill 2025 | ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. సెలెక్ట్ కమిటీ సిఫార్సులతో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు కొత్త వెర్షన్ను సోమవారం పార్లమెంటులో �
Abhishek Banerjee | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీని లోక్సభలో పార్టీ నేతగా నియమించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న సీనియర్ నేత సుదీప్ బందో�
GST Evasion | 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఐదు సంవత్సరాల్లో దాదాపు రూ.7.08లక్షల కోట్ల పన్ను ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ అధికారులు గుర్తించారు. ఇందులో దాదాపు రూ.1.79లక్షల కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) మోసాలు ఉన�
ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ 9న నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 7న విడుదల చేస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 21 వరకు నామినేషన్లు
F-35 Fighter Jets | ఐదో తరం (Fifth-generation) ఎఫ్-35 యుద్ధ విమానాల (F-35 fighter jets) కొనుగోలు కోసం అమెరికా (USA) తో ఎలాంటి అధికారిక చర్చలు జరుపలేదని కేంద్ర ప్రభుత్వం (Union Govt) లోక్సభ (Lok Sabha) కు స్పష్టంచేసింది.
Lok Sabha | పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు (Monsoon session) ప్రారంభమై 10 రోజులవుతున్నా లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. బీహార్ (Bihar) లో భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక స�
ECI | ఉపరాష్ట్రపతి ఎన్నికల (Vice president elections) కోసం ఎలక్టోరల్ కాలేజ్ (Electoral college) ప్రిపరేషన్ పూర్తయ్యిందని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది.
Ashwini Vaishnav | ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రభుత్వం 1,400కిపైగా డిజిటల్ మీడియా యూఆర్ఎల్ (URL)లను బ్లాక్ చేసిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభకు తెలిపారు.
పటాన్చెరు - ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లుగా నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేరిట ప్రకటన విడుదలైంది. నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, నా�
PM Modi | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు సంబంధించి హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) లోక్సభ (Lok Sabha) లో చేసిన ప్రసంగంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు.
Farooq Abdullah | పహల్గాం (Pahalgam) లో దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల (Terrorists) ను భద్రతాబలగాలు (Security forces) మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం లోక్సభ (Lok Sabha) లో ప్రకటించడంపై నేషనల్ కాన్ఫ�
Parliament | పార్లమెంట్ (Parliament) ఉభయ సభలు మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) ప్రారంభమయ్యాయి.