తీవ్ర నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించే అధికారాలను గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కట్టబెడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బు
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్తో ప్రజలు భారీగా నష్టపోతున్నారు. ప్రతీయేటా 45 కోట్ల మంది భారతీయులు సుమారు రూ.20 వేల కోట్ల మేర నష్టపోవచ్చునని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్�
Lok Sabha | ప్రధాన మంత్రి (Prime Minister) గానీ, ముఖ్యమంత్రులు (Chief Ministers) గానీ, మంత్రులు (Ministers) గానీ తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయ్యి వరుసగా 30 రోజులపాటు జైల్లో నిర్బంధంలో ఉంటే అట్టి వారిని పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే �
Monsoon Session | లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ పునర్యవ్వస్థీకరణ సవరణ బిల్లు, యూటీల సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట�
Constitution Amendment Bill: ఒకవేళ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు ఎవరైనా ఏదైనా కేసులో అరెస్టు అయితే, వాళ్లు 30 రోజుల పాటు జైలు జీవితం అనుభవిస్తే, అప్పుడు వాళ్లు పదవులు కోల్పోయే అవకాశ�
ఆన్లైన్ బెట్టింగ్ నిరోధించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆన్లైన్ బెట్టింగ్ను నేరంగా పరిగణించేలా ఓ బిల్లును తీసుకువస్తున్నది. ఆన్లైన్లో గేమింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా జరిగే మోసాలను నియంత్
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు తీవ్ర నేరారోపణలతో అరెస్టయినట్లతే, వారిని పదవి నుంచి తొలగించేలా కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నది. ఈ బి�
Lok Sabha : జమ్ము కశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. వర్షాకాల సమావేశాల్లో(Monsoon Session)నే ఈ అంశాన్ని తేల్చాలనుకుంటున్న ప్రధాని మోడీ అందుకు రంగం సిద్దం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక చేసిన అప్పులు, ఆస్తుల లెక్కలపై పార్లమెంట్ ఇచ్చిన జవాబుతో తెలంగాణ సమాజానికి మా గొప్ప మేలు జరిగింది. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని చూసి ఆ ప్రశ్న అడిగిన ఎంపీతోప�
TMC | ఓటరు జాబితాలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంటన�
జాతీయ క్రీడా బిల్లు (ఎన్ఎస్బీ)కు పార్లమెంట్ ఆమోదం లభించింది. సోమవారం లోక్సభ ఈ బిల్లుకు మద్దతు తెలపగా మంగళవారం రాజ్యసభ కూడా ఆమోదించింది. ఎన్ఎస్బీతో పాటు జాతీయ డోపింగ్ నిరోధక బిల్లుకూ రాజ్యసభ జై కొ�
ఇంట్లో పెద్ద యెత్తున నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ మొదలైన క్రమంలో అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్న�
దేశ క్రీడా చరిత్రలో కొత్త శకానికి నాంది పడింది! క్రీడా సంఘాల్లో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అవినీతికి ఆస్కారం లేని విధంగా సంస్కరణలకు బీజం పడింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వాలన్న ఏకైక లక్ష
Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను బిల్లుకు ఇవాళ లోక్సభలో క్లియరెన్స్ దక్కింది. ఆ బిల్లును మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. ప్రాపర్టీ ఓనర్లకు కొత్త ట్యాక్స్ స్లాబ్లను అమలుపరచనున్నారు.