KTR | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఏడాది పూర్తి చేసుకుంటున్న రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ఇండియా టుడే టీవీకి గురువారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2027�
951-52లో దేశ జనాభా 36 కోట్లు కాగా, అప్పుడు లోక్సభ సీట్లు 489. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన 1971లో దేశ జనాభా 54 కోట్లు. అప్పుడు సీట్ల సంఖ్యను 545కు పెంచారు. 1976లో కుటుంబ నియంత్రణ కార్యక్రమం జోరుగా సాగుతున్న�
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఆమోదం (Waqf Amendment Bill) పొందింది. రాజ్యసభలో గురువారం అర్ధరాత్రి దాటేవరకు వాడీవేడీ చర్చ జరిగింది. దాదాపు 14 గంటలకుపైగా సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం తెల్లవారుజామున బిల్ల
లోక్సభలో ఒక కొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు 202 మంది ఎంపీలు గురువారం ఐదు గంటలకు పైగా జీరో అవర్లో ప్రసంగించి రికార్డు సృష్టించారు. అంతకు ముందు 2019 జూలై 18న పొడిగించిన జీరో అవర్లో 161 మంది ఎంపీలు ప్రసంగించారన�
వక్ఫ్ సవరణల బిల్లు ఆగమేఘాల మీద లోక్సభ ఆమోదం పొందడం బీజేపీ సర్కారు ప్రాధాన్యాలకు అద్దం పడుతున్నది. సొంతంగా బలం లేకపోయినా మిత్రపక్షాల మద్దతుతో నెట్టుకురావచ్చన్న ధీమా అడుగడుగునా కనిపించింది.
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు 12 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం తెల్లవారుజామున లోక్సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు మైనారిటీలకు ప్రయోజనకరమని అధికార ఎన్డీఏ బలంగా వాదించగా ప్రతిపక్షాలు దీన్ని ము�
వక్ఫ్ (సవరణ) బిల్లుపై బుధవారం లోక్సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బిల్లును రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించిన విపక్షాలు ముస్లింలను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించగా, అ�
Waqf Bill | వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లు (Waqf Bill) లోక్సభ (Lok Sabha) ముందుకు వచ్చింది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rjiju) సభలో ప్రవేశపెట్టారు.
వివాదాస్పద వక్ఫ్(సవరణ) బిల్లుపై బుధవారం లోక్సభలో చర్చ జరగనున్నది. ఈ బిల్లును ఎట్టి పరిస్థితిలో ఇదే సమావేశంలో ఆమోదించాలని అధికార పక్షం భావిస్తుండగా రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును సమైక్యంగా వ్యతిరేకిం
Rahul Gandhi | లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్గాంధీ (Rahul Gandhi) వచ్చే నెల 7న బీహార్ (Bihar) లో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన పట్నాలో జరగనున్న ‘సంవ�
పర్యాటకులుగా, విద్యార్థులుగా, చికిత్స కోసం రోగులుగా, వ్యాపారులుగా వచ్చే వారిందరికీ స్వాగతం పలకడానికి భారత్ సిద్ధమేనని, అయితే ఎవరైతే బెదిరింపులకు పాల్పడతారో అటువంటి వారి పట్ల మాత్రం తమ ప్రభుత్వం కఠినం�