అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు-2025లో నిబంధనలను కఠినతరం చేసింది.
Naxal Violence: చత్తీస్ఘడ్లో నక్సల్ హింస 47 శాతం తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. 2010 నాటితో పోలిస్తే, 2024లో నక్సల్ హింస వల్ల పౌరులు, భద్రతా సిబ్బంది మృతుల సంఖ్య కూడా 64 శాతం తగ్గినట్లు ప్రభుత�
లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. భారత గడ్డపై చైనా సైన్యం తిష్ట వేసిందని పార్లమెంట్�
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం లోక్సభలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు వ్యక్తులు బహిరంగంగా అర్బన్ నక్సల్స్ భాష మాట్లాడుతున్నారంటూ రాహుల్ పేరును నేరుగా ప్ర
PM Modi | ‘వికసిత్ భారత్ (Vikasith Bharat)’ తమ లక్ష్యమని, పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని ప్రధాని మోదీ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభ (Lok Sabha) లో ఆయన మాట్లాడారు.
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India) కార్యక్రమం మంచి ఆలోచన అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
కేంద్ర బడ్జెట్లో లోక్సభకు రూ.903 కోట్లు, రాజ్యసభకు 413 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. లోక్సభకు కేటాయించిన నిధుల్లో 558.81 కోట్లను లోక్సభ సచివాలయానికి, 338.79 కోట్లు సభ్యుల కోసం ఇచ్చారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్కు (Union Budget) ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉ
Budget session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget session) ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ప్రసంగిస్తున్నారు.
One Nation-One Election | ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) రెండో సమావేశం ఈ నెల 31న జరుగనున్నది. ఈ మేరకు లోక్సభ అధికారిక వెబ్సైట్లో సమావ�
దశాబ్దం తర్వాత లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ గుర్తింపు పొందింది. ఎట్టకేలకు రాహుల్గాంధీ ప్రతిపక్ష నేత అయ్యా రు. గత రెండు పార్లమెంటు ఎన్నికల్లో వరుసగా 44, 52 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ పదేండ్లలో �