Lok Sabha | పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు (Monsoon session) ప్రారంభమై 10 రోజులవుతున్నా లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగాయి. బీహార్ (Bihar) లో భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక స�
ECI | ఉపరాష్ట్రపతి ఎన్నికల (Vice president elections) కోసం ఎలక్టోరల్ కాలేజ్ (Electoral college) ప్రిపరేషన్ పూర్తయ్యిందని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తెలిపింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టింది.
Ashwini Vaishnav | ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రభుత్వం 1,400కిపైగా డిజిటల్ మీడియా యూఆర్ఎల్ (URL)లను బ్లాక్ చేసిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభకు తెలిపారు.
పటాన్చెరు - ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లుగా నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్ పేరిట ప్రకటన విడుదలైంది. నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్, నా�
PM Modi | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు సంబంధించి హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) లోక్సభ (Lok Sabha) లో చేసిన ప్రసంగంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు.
Farooq Abdullah | పహల్గాం (Pahalgam) లో దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల (Terrorists) ను భద్రతాబలగాలు (Security forces) మట్టుబెట్టాయని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం లోక్సభ (Lok Sabha) లో ప్రకటించడంపై నేషనల్ కాన్ఫ�
Parliament | పార్లమెంట్ (Parliament) ఉభయ సభలు మంగళవారం ఉదయం తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ (Lok Sabha), రాజ్యసభ (Rajya Sabha) ప్రారంభమయ్యాయి.
పహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్'పై సోమవారం లోక్సభలో వాడీవేడి చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. ‘ఆపరేషన్ సిందూర్'లో ఎన్ని భారతీయ యుద్ధ విమానాలు కూలిపోయాయ�
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్పై ఇవాళ లోక్సభలో చర్చ జరుగుతున్నది. రాత్రి 12 గంటల వరకు చర్చ కొనసాగనున్నది. రేపు మధ్యాహ్నం అమిత్ షాతో ఆ చర్చ పునర్ ప్రారంభం అవుతుంది. మంగళవారం రాత్రి ఏడు గంటలక
Operation Tandoor: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజలు ఆపరేషన్ తందూర్ కోరుకున్నారని, ఆపరేషన్ సిందూర్ కాదు అని ఎంపీ రామశంకర్ రాజ్భర్ అన్నారు. లోక్సభలో చర్చ సమయంలో మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర�
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ముగియలేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) స్పష్టం చేశారు.
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్సభ (Lok Sabha)లో చర్చ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చర్చ సందర్భంగా సభలో మాట్లాడే ఎంపీల జాబితా తాజాగా విడుదలైంది.
Lok Sabha | పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్సభ (Lok Sabha) మరోసారి వాయిదా పడింది. ఇవాళ దిగువ సభ వాయిదా పడటం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.