Rajya Sabha | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ కు వ్యతిరేకంగా పార్లమెంట్ (Parliament) ఉభయసభల్లో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.
Winter Session | ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ (Parliament) ఉభయసభలు దద్ధరిల్లాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వోద్యోగులు 8వ వేతన సంఘం గురించి తీవ్రంగా చర్చిస్తున్న సమయంలో, బేసిక్ పేలో డీఏ, డీఆర్లను విలీనం చేసే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు లిఖితపూర్�
ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం తన దేశంలో పోరాడుతున్న వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడోకు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్కడంతో తమ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అందుకు అర్హుడేనని కాంగ్ర�
ప్రధాని, కేంద్రమంత్రులు, ఎంపీలపై వెల్లువెత్తే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడానికి వారిని లోక్పాల్, లోకాయుక్త చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. 2013 డిసెంబర్ 17న రాజ్యసభలో, డిసెంబర్ 18న లోక్సభలో ఈ బిల్లు పాసైం�
ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు, 2025కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభ బుధవారమే ఆమోదం తెలుపగా, గురువారం రాజ్యసభలో ఎటువంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.
దేశంలోని ముఖ్యమంత్రులలో 42 శాతం మంది తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నట్లు ఎన్నికల కమిషన్కు వారు సమర్పించిన అఫిడవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర�
Lok Sabha : లోక్సభ ఇవాళ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ 21వ రోజు. అయితే ఎక్కువ శాతం ఈ సెషన్లో నిరసనలతోనే సభ గడిచింది. బీహార్ ఓట్ల సవరణ అంశంపైనే సమావేశాలు సాగాయి.
అరెస్టయి వరుసగా 30 రోజులపాటు కస్టడీలో ఉన్న పక్షంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన వివాదాస్పద బిల్లులతోసహా మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం వి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(130వ సవరణ) బిల్లు, 2025 ప్రకారం ఐదేళ్లు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు సంబంధించిన కేసులలో అరెస్టయి వరుసగా 30 రోజులకు మించి కస్టడీల
డబ్బుతో ఆడే ఆన్లైన్ గేమ్స్పై నిషేధం విధించడానికి ఉద్దేశించిన బిల్లును లోక్సభ బుధవారం ఆమోదించింది. ఇటువంటి యాప్ల ద్వారా జరుగుతున్న మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలను కట్టడి చేయడంతోపాటు వీటికి బానిసలవ�
తీవ్ర నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించే అధికారాలను గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కట్టబెడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బు