Nirmala Sitharaman | దేశవ్యాప్తంగా మొత్తం 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీ (GST) పై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి (Finance minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ (GST council) నిర్ణయాలు ఈ నెల 22 నుం�
Tirumala | తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. అన్నప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులను పలకరించారు.
Nirmala Sitharaman | తిరుమల లోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు.
విమాన చార్జీలు భారీగా పెరగనున్నాయి. టికెట్ ధరపై ఒక్కసారిగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం 50 శాతం పెరగబోతున్నది మరి. ఈ నెల 22 నుంచి ఎకానమీ మినహా మిగతా తరగతుల విమాన టికెట్లపై జీఎస్టీ 18 శాతం పడబోతున్నది.
GST Rates | జీఎస్టీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీఎస్టీలోని అత్యధిక పన్ను శ్లాబుల తొలగింపునకు ప్రతిపాదించింది. కొత్త పన్ను రేట్లు నవరాత్రికి ముందే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం.
Income Tax Bill: కొత్త ఆదాయ పన్ను బిల్లుకు ఇవాళ లోక్సభలో క్లియరెన్స్ దక్కింది. ఆ బిల్లును మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. ప్రాపర్టీ ఓనర్లకు కొత్త ట్యాక్స్ స్లాబ్లను అమలుపరచనున్నారు.
భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన దేశీయంగా రాజకీయ దుమారం లేపింది. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అగ్ర న
కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవడంతోపాటు దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో అధికారం చేలాయిస్తున్న బీజేపీ (BJP).. పార్టీని మరింతగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నది. మరోసారి ఢీల్లీ పీఠాన్ని దక్క�
క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు లేఖ రాశారు. దిగుమతి సుంకాలు తగ్గించడంతో వంట నూనెల ఉత్పత్తిలో స్�
ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హకులకు మరణశాసనం రాసింది రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని, అసలు 299 టీఎంసీల వాటా అనే రాచపుండును పుట్టించిందే ఆ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్రావు కుండబద్దల
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తోసిపుచ్చారు. రానున్న 2029 ఎన్నికలలో ఇది అమలు కాదని, 2034 ఎన్నికల తర్వాతే ఇది అమలులోకి వస్తుందని