కేంద్రంలో 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రభుత్వ రంగసంస్థల అమ్మకాలపై కన్నేసింది. ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల్లో ఉన్నాయన్న సాకు చెప్పి తెగనమ్మడమే పనిగా పెట్టుకున్నది.
ఈ సారి కేంద్ర బడ్జెట్లో ముఖ్య రంగాలకు ప్రభుత్వం భారీగా కోత పెట్టింది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఎస్), మధ్యాహ్న భోజనం, సబ్సిడీలు, పీఎం కిసాన్ పథకాలకు నిధుల కేటాయింపులు భారీగా �
దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చితక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీంను ప్రారంభించబోతున్నది. వచ్చే ఏప్రిల్ 1న రూ.9 వేల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీంను ప్రవేశపెట్టబోతున్
గంభీరంగా సాగుతున్న బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే ఆమె ఒక పదం విషయంలో కాస్త తొట్రుపాటు పడ్డారు. అదే సభలో నవ్వులు పూయించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ బడ్జెట్లా కాకుండా కొన్ని రాష్ర్టాల బడ్జెట్గా ఉన్నది. తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు అసలే లేవు. ‘సబ్ కా సాథ్..
తొమ్మిదేండ్లుగా ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం మరోమారు అదే పంథాను ఎంచుకుంది. మోదీ సర్కారు బుధవారం ప్రవేశ పెట్టిన చివరి, పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రజలను తీవ్ర నిరాశ పర్చింది.
సికిల్ సెల్ ఎనీమియా అంటే ఎర్ర రక్త కణాల పరిమాణం మారుతూ ఉండే ఓ రక్త సంబంధ వ్యాధి. ఎర్ర రక్త కణాలు గుండ్రటి షేప్ నుంచి కొడవలి ఆకారంలో తయారై రక్త నాళాల్లో పూడికలకు దారితీస్తాయి.
వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి మరిన్ని స్పీడ్ రైళ్లను ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించినట్లు తెలిపారు. 35 హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లను కూడా తయారు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వెల్�
Home Ministry: ఇవాళ కేంద్ర బడ్జెట్ను మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. హోంశాఖకు 1.96 లక్షల కోట్లు కేటాయించారు. ఎక్కువ శాతం నిధుల్ని సీఆర్పీఎఫ్కు ఖర్చు చేయనున్నారు.