కేంద్రం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి జిల్లాకు మళ్లీ రిక్తహస్తమే మిగిలింది. అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క అంశంపైనా స్పష్టతనివ్వలేదు. ఎక్కడా కనీస కేటాయింపులు లేవు. ట్రిపుల్ ఐటీ,
వచ్చే ఆర్థిక సంవత్సరం(2023-24) మరిన్ని అప్పులు చేయాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే డేటెడ్ సెక్యూరిటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.15.4 లక్షల కోట్ల రుణాల సమీకరణకు యోచిస్తున్నది.
పర్యావరణహిత, సేంద్రియ సాగుకు ప్రోత్సాహం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం ప్రణామ్' పథకానికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కీలక విషయాలు వ
ఎనిమిదిన్నరేండ్లుగా తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు ఈ బడ్జెట్లో. గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూమంత్రమే. విభజన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు �
మన దేశంలో వరుసగా ఐదు సార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరో మంత్రిగా రికార్డు సృష్టించారు. సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2023-24
మౌలిక రంగ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో రూ.10 లక్షల కోట్ల మూలధన వ్యయాలను ప్రతిపాదించారు. ఇది గత బడ్జెట్లో కేటాయించిన రూ.7.5 లక్షల కోట్ల కంటే 33 శాతం అధికం.
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరోసారి మొండిచెయ్యే చూపారు. జిల్లాకు సంబంధించిన కేంద్ర ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు, ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ డ
ఈ ఏడాది మేలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకకు కేంద్రం నిధుల వరద పారించింది. ఆ రాష్ట్రంలో చేపడుతున్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5300 కోట్ల భారీ సాయాన్ని అందించనున్నట్టు కేంద్ర బడ్జెట్లో వెల్లడించింద�
ఆదివాసీ కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకురాబోతున్నది. ఈ మిషన్ కోసం వచ్చే మూడేండ్లకు గానూ కేంద్రం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయనున్నది.
బ్యాంకింగ్ చట్టాల్లో మార్పులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను తగ్గించడంతోపాటు పెట్టుబడిదారులకు రక్షణ చర్యల్లో భాగంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంల
‘ద కింగ్ మస్ట్ కలెక్ట్ ట్యాక్సెస్ ఇన్ ఎకార్డెన్స్ విత్ ధర్మ (ధర్మం ప్రకారం.. రాజు తప్పనిసరిగా పన్నులు వసూలు చేయాలి)’.. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మహాభారతం శాంతిపర్వంలోని ఈ వ్యాఖ్యలను
హోంలోన్, మెడికల్ బిల్లులు, మ్యూచ్వల్ ఫండ్స్, ఎల్ఐసీ పాలసీలు, స్కూల్ ఫీజులు వంటి వాటితో పన్ను మినహాయింపు కోసం ఎదురు చూస్తున్నారా? మీ ఆశలు ఇక నెరవేరవు.