వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు ప్రకటించారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సాదాసీదాగా ఉంది. బడ్జెట్ ప్రసంగం సైతం చప్పగా ఉందని పలువురు పెదవివిరుస్తుండగా మిల్లెట్స్ ఆరోగ్యానిక�
Nirmala Sitharaman: పొల్యూటింగ్ బదులుగా పొలిటికల్ అని అనేశారు మంత్రి నిర్మల. దీంతో సభలో నవ్వులు పూశాయి. బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ నిర్మల ఇంగ్లీష్ పదాన్ని తప్పుగా పలికారు.
ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ రూపకల్పనలో ఏడు కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.
Income Tax: ఏడు లక్షలు సంపాదించినా ఇక ట్యాక్స్ ఉండదు. పన్ను పరిమితిని పెంచుతూ ఇవాళ మంత్రి నిర్మల ప్రకటన చేశారు.6 లక్షల నుంచి 9 లక్షల వరకు పన్నును 10 శాతానికి పెంచారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా తొలుత ఆమె ప్రసంగిస్తూ.. అమృత కాలంలో ఇది తొలి బడ్జెట్ అని తెలిపారు.
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Eklavya Model Residential Schools: ఏకలవ్య స్కూళ్లకు టీచర్లు, సపోర్ట్ స్టాఫ్ను రిక్రూట్ చేయనున్నారు. సుమారు 38 వేల మందిని రానున్న మూడేళ్లలో రిక్రూట్ చేస్తారు. ఈ విషయాన్ని మంత్రి నిర్మల లోక్సభలో తెలిపారు.
Indian economy : ఆర్ధిక వ్యవస్థ సరైన ట్రాక్లో వెళ్తోందని మంత్రి నిర్మల తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజల తలసరి ఆదాయం రెండింతలు అయినట్లు చెప్పారు.
బడ్జెట్ వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్ కలిగిన ఎరుపు రంగు చీరను ధరించారు. ఎరుపు రంగు చీరలో బడ్జెట్ ట్యాబ్తో తన టీంతో కలిసి పార�
Nirmala Sitharaman: వరుసగా అయిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మల. గతంలో ఈ రికార్డును నెలకొల్పిన వారిలో మన్మోహన్, చిదంబరం, మొరార్జీ దేశాయ్, జైట్లీ, యశ్వంత్ ఉన్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ (పీఎం కిసాన్) పథకం ద్వారా 2022-23 ఏప్రిల్-జూలై విడతలో 11.3 కోట్ల మంది రైతులు లబ్ధిపొందినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి డిజిటల్ పద్దును పార్లమెంట్కు సమర్పించనున్నారు.