Economic Survey 2022-23 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఆర్థికసర్వేను ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపద�
కేంద్ర ఆర్థికమంత్రి అందజేసిన సమాచారం ప్రకారం.. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం నిరర్థక ఆస్తులు రూ.66.5 లక్షల కోట్లు. వీటిలోంచి రూ.14.5 లక్షల కోట్లను రద్దు చేశారు.
తెలంగాణను అవమానించటాన్ని మోదీ హయాంలో బీజేపీ ఒక విధానంగా పెట్టుకున్నది. ఎన్నో త్యాగాలతో, ఎంతో పోరాటంతో తెలంగాణను సాధించుకుంటే..రాష్ట్ర ఆవిర్భావాన్నే అవమానించేలా ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అంటూ ప
Minister Harish Rao | ఆంధ్రప్రదేశ్కు బలయించిన సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్ఎస్) రూ.495 కోట్లు తిరిగి ఇప్పించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 2014-15లో సీఎస్ఎస్ కింద తెలంగాణకు హక్కుగా
కొత్త పద్దులో ఆరోగ్య సంరక్షణ, వైద్య రంగాలను చిన్నచూపు చూడవద్దని దేశంలోని మెజారిటీ ప్రజలు కోరుతున్నారు. కరోనా నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్పై గతంతో పోల్చితే ఈసారి భిన్నమైన అంచనాలే నెలకొన్నాయి మరి
ధరల మంట, పన్ను పోట్ల నుంచి ఉపశమనం కోసం మధ్యతరగతి ప్రజలు కేంద్ర బడ్జెట్ 2023వైపు ఆశగా చూస్తుండగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను వచ్చే కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిర్మాణ రంగంపై విధిస్తున్న జీఎస్టీ రేట్లను తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయి) తెలంగాణ ప్రతినిధులు కో�
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 75 వందేభారత్ ట్రైన్స్ను ప్రవేశపెడతామని మోదీ ప్రభుత్వం ఘనంగా చాటగా ఇప్పుడు కేవలం ఏడు రైళ్లు మాత్రమే పట్టాలెక్కాయి.
ప్రపంచ ప్రధాన కరెన్సీల్లో రూపాయి బలంగా ఉందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు నెలల క్రితం చేసిన వాదనల్ని ఫారిన్ కరెన్సీ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్ పూర్తిగా తోసిపుచ్చింది.
ఫార్మసీ వరల్డ్గా భారత్ గుర్తింపుపొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తక్కువ ధరకే ప్రపంచ ప్రమాణాలకు లోబడి ఔషధాలు ఇక్కడ తయారవుతున్నాయన్నారు.
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు అక్షరాల రూ.10,09,511 కోట్ల మొండి రుణ బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించారు.
పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి హిందీ బాగా లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అవహేళన చేసేలా మాట్లాడటం ఆమె అహంకారానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా�
బీజేపీ భాష విధానం దేశంలో మరోసారి అసమానతలకు, అవమానాలకు, హేళనకు తావిస్తుందనడానికి తాజా పార్లమెంట్ సన్నివేశమే చక్కని ఉదాహరణ. హిందీ రాకుంటే, హిందీ సరిగ్గా మాట్లాడకుంటే పనికిరాని వారిలా చిత్రీకరించడం, అవమా�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నోరుజారారు. నిండు పార్లమెంటు సాక్షిగా తెలంగాణవాళ్ల భాషను అవమానించారు. తెలంగాణ నుంచి వచ్చే సభ్యులు ‘కమ్జోర్ (బలహీనమైన,