Minister Harish Rao | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘కేంద్రం నిధులు వినియోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందే’ అని మాట్లాడడంలో ఔచిత్యం లేదన్నారు. యూ�
తెలంగాణ అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి ట్విటర్ వేదికగా చురకలంటించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీ
అమిత్షా లానే వ్యవహరించిన కేంద్ర మంత్రి పేరుకే బీజేపీ దళిత కార్యకర్త ఇంట్లో అల్పాహారం బయటి నుంచి హాట్బాక్సుల్లో తెప్పించిన టిఫిన్స్ పింగాణీ ప్లేట్లలో ఆరగించిన నిర్మలా సీతారామన్ ఇదేం పద్ధతంటూ నెటి�
రూ.34,149 కోట్ల బకాయిల మాటేంటి? ఆర్థిక సంఘాల ఆదేశాలను అమలు చేయరా? నీతి ఆయోగ్ సూచనలు ఏమైనట్టు? ఉత్తుత్తి పర్యటనలతో ఉపయోగమేంటి? నిర్మలమ్మను ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగా�
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ 59 శాతం కార్డులకే మిగతా ఖర్చంతా భరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే కలెక్టర్ పట్ల అమర్యాద సరికాదు నిర్మల వ్యాఖ్యలపై మంత్రి గంగుల ఆగ్రహం హైదరాబాద్, సెప్టెంబర్2 (నమస్తే తెలంగా�
ఆమె ఒక విఫల ఆర్థిక మంత్రి స్థాయిని దిగజార్చుకొనేలా అబద్ధాలు రేషన్ దుకాణాల వద్ద ఫొటో పంచాయతీలా?: వేముల ఫైర్ ఖలీల్వాడి, సెప్టెంబర్ 2: నిర్మలా సీతారామన్ విఫలమైన ఆర్థికశాఖ మంత్రి అని రాష్ట్ర రోడ్లు, భవనా�
కేంద్రమంత్రి నిర్మల వ్యాఖ్యలు సిగ్గుచేటు: మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా కేంద్ర మంత్రులు అన్నీ తామే చేస్తున్నట్టు గొప్పలు చె�
నాడు మంత్రిగా విజ్ఞాపనలు ఇచ్చినా నిర్మల పట్టించుకోలేదు గొర్రెలు, చేప పిల్లల పథకాలతో కేంద్రానికి సంబంధం లేదు సభాపతిగా కాదు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తున్నా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స
రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఉందా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. హతవిధీ.. దేశ ఆర్థిక మంత్రికి కనిపిస్తున్న అతిపెద్ద సమస్య ఇదే! పాపం ఉపశమించుగాక.. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలోని నాల్గోన�
పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది కేవలం ప్రధాన మంత్రి మోదీ మాత్రమే కాదు.. కేంద్రం కన్నా ఎక్కువగా సీఎం కేసీఆర్ ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఏనాడూ తన ఫొటో రేషన్షాపుల్లో ఉండాలని ఆయన చెప్పలేదు.
‘ప్రపంచంలోనే గొప్ప ఎత్తిపోతల పథకంగా చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ నేతలు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారు. చట్టసభల్లో గొప్ప ప్రాజెక్టు అని కీర్తించిన వారే ఇప్పు డు రాజకీయ సభల్లో విఫల ప్రాజెక�