తనకు ధరల్ని పెంచడమే తప్ప దించడం చేతకాదు..ద్రవ్యోల్బణంపై యుద్ధం చేస్తున్న రిజర్వ్బ్యాంక్ చేతులు కట్టేస్తూ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ద్రవ్యోల్బణ నియంత్రణ బా�
నరేంద్ర మోదీ హయాంలోనే 100 లక్షల కోట్లకు దేశ అప్పు డబుల్ ఇంపాక్ట్ పాలన కావాలి పనికిరాని డబుల్ ఇంజిన్లు కాదు బీజేపీ రాష్ర్టాలు బాగా పనిచేస్తే ఇప్పటికే భారత్ 4.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అయ్యేది మం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటన సందర్భంగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రేషన్ షాపుల్లో నాటి ప్రధాని మన్మోహ�
కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అబద్ధాలను ఎంతో అందంగా చెప్పారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ పట్ల ఆమె నరనరాన వ్యతిరేకతను నిం
Minister Harish Rao | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘కేంద్రం నిధులు వినియోగిస్తే మోదీ ఫొటో పెట్టాల్సిందే’ అని మాట్లాడడంలో ఔచిత్యం లేదన్నారు. యూ�
తెలంగాణ అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి ట్విటర్ వేదికగా చురకలంటించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీ
అమిత్షా లానే వ్యవహరించిన కేంద్ర మంత్రి పేరుకే బీజేపీ దళిత కార్యకర్త ఇంట్లో అల్పాహారం బయటి నుంచి హాట్బాక్సుల్లో తెప్పించిన టిఫిన్స్ పింగాణీ ప్లేట్లలో ఆరగించిన నిర్మలా సీతారామన్ ఇదేం పద్ధతంటూ నెటి�
రూ.34,149 కోట్ల బకాయిల మాటేంటి? ఆర్థిక సంఘాల ఆదేశాలను అమలు చేయరా? నీతి ఆయోగ్ సూచనలు ఏమైనట్టు? ఉత్తుత్తి పర్యటనలతో ఉపయోగమేంటి? నిర్మలమ్మను ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగా�
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ 59 శాతం కార్డులకే మిగతా ఖర్చంతా భరిస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే కలెక్టర్ పట్ల అమర్యాద సరికాదు నిర్మల వ్యాఖ్యలపై మంత్రి గంగుల ఆగ్రహం హైదరాబాద్, సెప్టెంబర్2 (నమస్తే తెలంగా�
ఆమె ఒక విఫల ఆర్థిక మంత్రి స్థాయిని దిగజార్చుకొనేలా అబద్ధాలు రేషన్ దుకాణాల వద్ద ఫొటో పంచాయతీలా?: వేముల ఫైర్ ఖలీల్వాడి, సెప్టెంబర్ 2: నిర్మలా సీతారామన్ విఫలమైన ఆర్థికశాఖ మంత్రి అని రాష్ట్ర రోడ్లు, భవనా�
కేంద్రమంత్రి నిర్మల వ్యాఖ్యలు సిగ్గుచేటు: మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వకున్నా కేంద్ర మంత్రులు అన్నీ తామే చేస్తున్నట్టు గొప్పలు చె�