కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చండీఘఢ్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, లాటరీలపై 28 శాతం జీఎస్టీ విధింపు ప్రతిపాదనపై నిర్ణ�
తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం యత్నిస్తోందని, వీటికి రాష్ట్ర సర్కారు కేటాయించిన భూముల విలువ సుమారు రూ. 40వేల కోట్ల వరకూ ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 17: ఈ నెల 20న ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశంకాబోతున్నారు. ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరుచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాల అమలు జర�
వాషింగ్టన్: క్రిప్టోలకు క్రేజీ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే క్రిప్టోల వల్ల కలిగే దుష్ ప్రభావాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కామెంట్ చేశారు. డిజిటల్ కరెన్సీ వల్ల మనీల్యాండరి
జాతీయ నగదీకరణ పైప్లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 96,000 కోట్ల విలువైన ఆస్తుల విక్రయాల్ని పూర్తిచేసిందని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. పెండింగ్ అంశాలపై కూడా చర్చించారు. ఇక ఈ సమావేశం తర్వా
Nirmala Sitharaman | లోక్సభ కార్యకలాపాలు ప్రారంభంకాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2022-23కు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమ్ముకశ్మీర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భారమైనదే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) కోసం గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐట
పాలసముద్రం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్) భూమి పూజలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను రూ.730 కోట్లు...
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మార్చి నెలలో ప్రతిపాదించిన ఐపీవో వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో
న్యూఢిల్లీ : వృద్ధి రేటును బలోపేతం చేయడంలో మేథో సంపత్తి హక్కులు (ఐపీఆర్) కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 2013-14లో 4000 పేటెంట్లు మంజూరు కాగా గత ఏడాది 28,000 పేటెంట
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో పట్ల మార్కెట్లో అమితంగా ఆసక్తి ఉందని, ప్రభుత్వం ఈ పబ్లిక్ ఆఫర్ను జారీచేయాలనే చూస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ల మ�
తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశ�