తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను వచ్చే కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నిర్మాణ రంగంపై విధిస్తున్న జీఎస్టీ రేట్లను తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయి) తెలంగాణ ప్రతినిధులు కో�
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 75 వందేభారత్ ట్రైన్స్ను ప్రవేశపెడతామని మోదీ ప్రభుత్వం ఘనంగా చాటగా ఇప్పుడు కేవలం ఏడు రైళ్లు మాత్రమే పట్టాలెక్కాయి.
ప్రపంచ ప్రధాన కరెన్సీల్లో రూపాయి బలంగా ఉందంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు నెలల క్రితం చేసిన వాదనల్ని ఫారిన్ కరెన్సీ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్ పూర్తిగా తోసిపుచ్చింది.
ఫార్మసీ వరల్డ్గా భారత్ గుర్తింపుపొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తక్కువ ధరకే ప్రపంచ ప్రమాణాలకు లోబడి ఔషధాలు ఇక్కడ తయారవుతున్నాయన్నారు.
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు అక్షరాల రూ.10,09,511 కోట్ల మొండి రుణ బకాయిలను మాఫీ (రైటాఫ్) చేశాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించారు.
పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి హిందీ బాగా లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అవహేళన చేసేలా మాట్లాడటం ఆమె అహంకారానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా�
బీజేపీ భాష విధానం దేశంలో మరోసారి అసమానతలకు, అవమానాలకు, హేళనకు తావిస్తుందనడానికి తాజా పార్లమెంట్ సన్నివేశమే చక్కని ఉదాహరణ. హిందీ రాకుంటే, హిందీ సరిగ్గా మాట్లాడకుంటే పనికిరాని వారిలా చిత్రీకరించడం, అవమా�
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నోరుజారారు. నిండు పార్లమెంటు సాక్షిగా తెలంగాణవాళ్ల భాషను అవమానించారు. తెలంగాణ నుంచి వచ్చే సభ్యులు ‘కమ్జోర్ (బలహీనమైన,
ఆ అధికారం కేంద్రానికి లేదు. తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉంటే.. కేంద్రం వాటా 49 శాతమే. బొగ్గు గనులను మేం విక్రయిస్తామనే ప్రచారాన్ని నమ్మొద్దు. కొందరు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారు.
ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని, కస్టమ్స్ సుంకాల్లో సవరణలు చేయాలని, సరసమైన వడ్డీరేట్లకే రుణాలను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని దేశీయ ఎగుమతిదారులు డిమాండ్ చేశారు.
అందినకాడికి అమ్ముకుందాం.. దొరికినకాడికి దోచుకుం దాం.. అన్నరీతిలో ముందుకెళ్తున్న మోదీ సర్కారు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఏ ఒక్క ఆస్తినీ విడిచి పెట్టడం లేదు.
జాతీయ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ పథకం నుంచి బయటకు వచ్చే స్వేచ్ఛ లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్�
రూపాయి పతనంపై కొత్త భాష్యం చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఘాటు రిైప్లె ఇచ్చారు. ‘మేం ఓడిపోలే.. వాళ్లే గెలిచారు’ అన్న చందంగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్�