రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) లేదా వాటి స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీలు) సమీకరించే రుణాల్ని రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమ�
క్రిప్టోకరెన్సీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళనల్ని వ్యక్తం చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలు అస్థిరమైనవని,
పెన్సిల్ షార్ప్నర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్క్లు, హోటల్, హాస్పిటల్ రూమ్లు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల్ని నోటీఫై చేసిన సీబీఐసీ న్యూఢిల్లీ, జూలై 15: వచ్చేవారం నుంచి పలు ఉత్పత్తులు, సేవలు మరింత ప్రియం
న్యూఢిల్లీ: జీఎస్టీ మండలి సమావేశాల వివరాలను మీడియాతో వెల్లడిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట జారారు. గుర్రపు పందాలపై జీఎస్టీ పన్ను వసూల్ చేసే అంశాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న �
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన చండీఘఢ్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, లాటరీలపై 28 శాతం జీఎస్టీ విధింపు ప్రతిపాదనపై నిర్ణ�
తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం యత్నిస్తోందని, వీటికి రాష్ట్ర సర్కారు కేటాయించిన భూముల విలువ సుమారు రూ. 40వేల కోట్ల వరకూ ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 17: ఈ నెల 20న ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశంకాబోతున్నారు. ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరుచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాల అమలు జర�
వాషింగ్టన్: క్రిప్టోలకు క్రేజీ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే క్రిప్టోల వల్ల కలిగే దుష్ ప్రభావాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఓ కామెంట్ చేశారు. డిజిటల్ కరెన్సీ వల్ల మనీల్యాండరి
జాతీయ నగదీకరణ పైప్లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 96,000 కోట్ల విలువైన ఆస్తుల విక్రయాల్ని పూర్తిచేసిందని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. పెండింగ్ అంశాలపై కూడా చర్చించారు. ఇక ఈ సమావేశం తర్వా
Nirmala Sitharaman | లోక్సభ కార్యకలాపాలు ప్రారంభంకాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2022-23కు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమ్ముకశ్మీర్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భారమైనదే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) కోసం గత నెల 1న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐట