న్యూఢిల్లీ: వేతన జీవులను కేంద్ర బడ్జెట్ మళ్లీ నిరాశపరించింది. ఈ సారి కూడా ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎటువంటి మార్పులు చేయలేదు. పన్ను మినహాయింపుల్లో ఉద్యోగులకు ఎటువంటి అవకాశం కల్పించల�
న్యూఢిల్లీ: ఆదాయపన్ను దరఖాస్తుల్లో జరిగే పొరపాట్లను సరి చేసుకునేందుకు కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. అయితే ఆ దరఖాస్తుకు సంబంధించిన అప్డేట్ను రెండేళ్ల తర్వాత కూడా చేసుకోవచ్చు అన
Union Budget 2022 | నదుల అనుసంధానానికి పెద్దపీట వేస్టామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా 5 ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంటులో కేంద�
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఇండియాలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఆ�
న్యూఢిల్లీ: డిజిటిల్ బ్యాంకింగ్ సదుపాయాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పురస్కరించుకుని, దేశంలోని 75 జిల్లాల్లో 75 డ
న్యూఢిల్లీ: సుమారు 25 వేల కిలోమీటర్ల మేర కొత్తగా జాతీయ రహదారుల్ని నిర్మించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్సభలో ఆమె 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగ
Budget2022 | కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala sitharaman ) మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ( Union Budget )ను ప్రవేశపెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె.. వచ్చే 25 ఏండ�
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇవాళ లోక్సభలో ఆమె 2022-23 బడ్జెట్ను చదువుతూ.. 60 లక్షల ఉద్యోగులు సృష్టించడమే ప్రభుత్వ టార్గ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 9.27 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్సభలో 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. పౌరుల క�
న్యూఢిల్లీ: ఇవాళ కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. దానికి ముందు కేంద్ర క్యాబినెట్ భేటీలో ఆ బడ్జెట్కు ఆమోదం దక్కింది. పార్లమెంట్లో ఆ సమావేశం జరిగింది. నిర్మల �
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ 2021-22 సంవత్సరానికి చెందిన ఆర్ధిక సర్వే నివేదికను లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఆర్థిక సర్వే ప్రకారం.. 2022-23 సంవత్సరంలో భారత ఆర్థిక వృ�
ఫార్మా సిటీ, పారిశ్రామిక కారిడార్లకు రూ.14,000 కోట్లివ్వండి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులివ్వండి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో హైదరాబాద్ ఎన్డీసీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించండి కేంద్ర ఆర్థికమంత్�
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మల రెండు విడుతలుగా సమావేశాలు.. ఏప్రిల్ 8న ముగింపు న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు పార్లమెంట్ ఉభయసభల�
ముంబై, జనవరి 7: ఎల్ఐసీ ఐపీవోపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమీక్ష జరిపారు. మార్చికల్లా వస్తుందని భావిస్తున్న ఈ మెగా ఐపీవోపై పలువురు కీలక అధికారులతో శుక్రవారం మంత్రి సమావేశమయ్యారు. దీపమ్ కార�