న్యూఢిల్లీ, జూలై 15: వచ్చేవారం నుంచి పలు ఉత్పత్తులు, సేవలు మరింత ప్రియం కానున్నాయి. గత నెలలో చండీగఢ్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ పలు ఎన్నో గృహ వినియోగ వస్తువులు, హోటళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకింగ్ సేవ లు తదితరాలపై పన్ను రేట్లను సవరిస్తూ సిఫార్సులు చేసింది. ఇందులో పెరిగినవే ఎక్కువ. కొత్త పన్ను రేట్లు ఈ నెల 18 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) తాజా వీటిని నోటీఫై చేసింది. వివరాలు…