Bhavnagar Complex Fire | ఒక కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ల్యాబ్ నుంచి వెలువడిన మంటలు, పొగలు సమీపంలోని హాస్పిటల్స్కు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో స్థానికులు స్పందించారు. హాస్పిటల్స్లోని చిన్నారులను బయటకు తెచ్�
పరిశ్రమలకు చెందిన 9,292 ఎకరాల భూములను కన్వర్షన్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.27ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇండస్ట్రియల్ భూములను ఇకపై మల్టీ పర్పస్ యూజ్డ్ జోన్లుగా ప్రకటించింది.
అత్యవసర పరిస్థితుల్లో బాధితులను దవాఖానకు చేర్చే 108 అంబులెన్స్లు అత్యవసర మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. అధికారుల పట్టింపులేని తనం మారుమూల ప్రాంతాల ప్రజల పాలిట శాపంగా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయ
Children Lose Eyesight | దీపావళి రోజున పలువురు పిల్లలు ‘కార్బైడ్ గన్’తో ఆడారు. దానిని పేల్చడంతో వంద మందికిపైగా కంటికి గాయాలయ్యాయి. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు.
ప్రజా సంక్షేమ రాజ్యానికి ఆరోగ్యం వెన్నెముక వంటిది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందించాలనే గొప్ప ఆశయంతో మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకానికి జీవనాడ�
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ప్రభుత్వ పశువుల దవాఖాన పరిధిలో పశువైద్యం సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, సమయ పాలన పాటించడ�
మహదేవ్పూర్ మండల కేంద్రంలని ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఎస్ఎంహెచ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ సోమవారం వినతిపత్రం అందజేశ�
వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, కిషన్రావుపేటలో నూతనంగా నిర్మాణం చేసిన పల్లె దావఖానలను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను త్వరగా
ఆసియా ఖండంలోని దేశాలు చైనా, జపాన్, సింగపూర్లో జరిగిన అభివృద్ధి గురించి మనం గొప్పగా చెప్పుకొంటాం. ఆసియా ఖండంలోనే ఉన్న పాక్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఛీ ఛీ అంటుంటాం.
Basti Dawakhana | బస్తీవాసులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్యసేవలందించే బస్తీ దవాఖానలు కాంగ్రెస్పాలనలో నిర్వీర్యమయ్యాయి. నాణ్యమైన వైద్యసేవలందించడంలో విఫలమవ్వగా, పనిచేసే సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు
సర్కార్ దవాఖానల్లో చేరే రోగి సంరక్షణలో ప్రధాన పాత్ర పోషించే రెగ్యులర్ డైటీషియన్లు లేకపోవడం మూలానా పోషకాలు లేని తిండే గతైతోంది. జిల్లా పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో డైట్ ప్లాన్ క్రమపద్ధతిలో అమలు �
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి కట్ట లింగస్వామి అన్నారు. ఈ మేరకు �
దశాబ్దాలుగా బీజేపీ పాలిస్తున్నప్పటికీ గుజరాత్లో వైద్య రంగం అస్తవ్యస్తంగా ఉంది. ‘అక్కడి దవాఖానల్లో వైద్యులు, నర్సులు సరిపడా లేరు. కనీసం రోగులకు అవసరమైన పడకలు కూడాలేవు. సమగ్రమైన ఆరోగ్య విధానం లేక, ఆరోగ్య