ప్రభుత్వ దవాఖానాల్లో కనీస వసతులు కల్పించాలని, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని సిటీసెంటర్ హాల్లో నిర్వహించిన �
ఆస్పత్రుల్లోని ముఖ్యమైన విభాగాలకు విద్యుత్ సరఫరా అనేది కీలకమైంది. ఒక్కసారిగా సరఫరా నిలిచిపోతే రోగి పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. నిరంతర విద్యుత్ సరఫరా కోసం బ్యాకప్లు ఉంటాయి. ఒక్కోసారి �
దవాఖానల్లో బయో మెడికల్ వ్యర్థాల సేకరణకు సంబంధించి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీచేసిన కొత్త బిల్లింగ్ విధానానంపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో రోగులకు నాణ్యత లేని డైట్(భోజనం) అందిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందే రోగులకు నాణ్యమైన డైట్ అందించినప్పుడే వారు త్వరగా కోలుకుంటారు. రోగు�
Viral Fevers | గత వారం పది రోజులుగా వైరల్ ఫీవర్ లక్షణాలతో రోగులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలకు క్యూ కడుతున్నారు. బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెం�
మూగజీవాలకు రోగం వస్తే ఎవరికీ చెప్పుకోలేవు. అడ్డంపడితే తప్ప వాటికి జబ్బు చేసిన సంగతి యజమానులకు తెలియదు. అప్పటికప్పుడు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి. ఉదయం పదిగంటలు దాటితే తప్ప ఆసుపత్రులకు
Bhavnagar Complex Fire | ఒక కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ల్యాబ్ నుంచి వెలువడిన మంటలు, పొగలు సమీపంలోని హాస్పిటల్స్కు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో స్థానికులు స్పందించారు. హాస్పిటల్స్లోని చిన్నారులను బయటకు తెచ్�
పరిశ్రమలకు చెందిన 9,292 ఎకరాల భూములను కన్వర్షన్ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం జీవో ఎంఎస్ నం.27ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇండస్ట్రియల్ భూములను ఇకపై మల్టీ పర్పస్ యూజ్డ్ జోన్లుగా ప్రకటించింది.
అత్యవసర పరిస్థితుల్లో బాధితులను దవాఖానకు చేర్చే 108 అంబులెన్స్లు అత్యవసర మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. అధికారుల పట్టింపులేని తనం మారుమూల ప్రాంతాల ప్రజల పాలిట శాపంగా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయ
Children Lose Eyesight | దీపావళి రోజున పలువురు పిల్లలు ‘కార్బైడ్ గన్’తో ఆడారు. దానిని పేల్చడంతో వంద మందికిపైగా కంటికి గాయాలయ్యాయి. సుమారు 14 మంది పిల్లలు కంటి చూపు కోల్పోయారు.
ప్రజా సంక్షేమ రాజ్యానికి ఆరోగ్యం వెన్నెముక వంటిది. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఉచిత, నాణ్యమైన వైద్యం అందించాలనే గొప్ప ఆశయంతో మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకానికి జీవనాడ�
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ప్రభుత్వ పశువుల దవాఖాన పరిధిలో పశువైద్యం సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, సమయ పాలన పాటించడ�
మహదేవ్పూర్ మండల కేంద్రంలని ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఎస్ఎంహెచ్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ సోమవారం వినతిపత్రం అందజేశ�