Bomb Threat: ఢిల్లీలోని నాలుగు ఆస్పత్రులకు ఇవాళ ఉదయం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం అనేక స్కూళ్లకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీతో పాటు కొన్ని పెద్ద నగరాలకు
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయి అని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్, పల్లె దవాఖానాల్లో పనిచేసే మిడ్
Health Insurance | ఇక నుంచి ఆరోగ్య బీమా వసతి కల వారు ఏ దవాఖానకైనా వెళ్లి ‘క్యాష్ లెస్ ట్రీట్మెంట్’ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చునని, గురువారం నుంచే అమల్లోకి వస్తుందని ‘దీ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ తెలిపింది.
దవాఖానలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో రోగులను అడ్మిట్ చేసుకోవటంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న పేషెంట్ లేదా అతడి బంధువులు నిరాకరిస్తే.. సదరు రోగిని దవాఖాన�
UPI Payments | ఇప్పుడు యుటిలిటీ బిల్లులు మొదలు క్రెడిట్ కార్డుల బిల్లుల వరకూ ప్రతిదీ డిజిటల్ చెల్లింపులే.. అంటే యూపీఐ పేమెంట్సే.. విద్యా సంస్థలు, దవాఖానల్లో ఫీజుల చెల్లింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ శుక
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని ప్రారంభ
డాక్టర్ మామయ్య, డాక్టర్ బాబాయ్, డాక్టర్ పిన్ని.. ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ముద్దు పేర్లు. అంతగా కుటుంబంలో కలిసిపోయేవారు. నాన్న బీపీ ఎంతో, అమ్మ షుగర్ ఏ స్థాయిలో ఉందో పరీక్షించకుండానే చెప్పేవారు ఆయన.
నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖాన అత్యాధునిక వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. దవాఖానలో కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్త�
డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. బుధవారం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్
ఒకప్పుడు చిన్న జ్వరం వచ్చినా ఎక్కడో మండల కేంద్రాల్లోని పీహెచ్సీలకో, పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకో వెళ్లాల్సి వచ్చేది. దీంతో దూర భారంతోపాటు అధిక ఖర్చు, సమయం వృథా అయ్యేది. స్వరాష్ట్రంలో రాష్
ప్రజలు హాస్పిటల్కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ కట్టడం ఆరోగ్య తెలంగాణ (Telangana) కాదని చెప్పారు.
కేకే శైలజ .. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. కొవిడ్ సమయంలో కేరళ వైద్యశాఖ మంత్రిగా ఆ మాజీ టీచరమ్మ చూపిన చొరవ, చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
ఆరు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ దవాఖానల చుట్టూ తిరుతున్నాడు ఓ ఇంటి పెద్ద. అయినా అతడిని కాపాడుకునేందుకు అప్పులు చేసి, గుడిసె, స్థలం అమ్మి రూ.10 లక్షలు ఖర్చుపెట్టింది ఆ నిరుపేద కుటుంబం.