ఒకప్పుడు చిన్న జ్వరం వచ్చినా ఎక్కడో మండల కేంద్రాల్లోని పీహెచ్సీలకో, పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకో వెళ్లాల్సి వచ్చేది. దీంతో దూర భారంతోపాటు అధిక ఖర్చు, సమయం వృథా అయ్యేది. స్వరాష్ట్రంలో రాష్
ప్రజలు హాస్పిటల్కు వెళ్లకుండా ఉంటేనే ఆరోగ్య తెలంగాణ సాకారవుతుందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పెద్దపెద్ద హాస్పిటల్స్ కట్టడం ఆరోగ్య తెలంగాణ (Telangana) కాదని చెప్పారు.
కేకే శైలజ .. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. కొవిడ్ సమయంలో కేరళ వైద్యశాఖ మంత్రిగా ఆ మాజీ టీచరమ్మ చూపిన చొరవ, చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
ఆరు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతూ దవాఖానల చుట్టూ తిరుతున్నాడు ఓ ఇంటి పెద్ద. అయినా అతడిని కాపాడుకునేందుకు అప్పులు చేసి, గుడిసె, స్థలం అమ్మి రూ.10 లక్షలు ఖర్చుపెట్టింది ఆ నిరుపేద కుటుంబం.
Telangana | ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో గాయపడినవారిని వేగంగా దవాఖానకు చేర్చడం, అక్కడ అంతే వేగంగా చికిత్స అందించడం ఎంతో ముఖ్యం. దీంతో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం మేరకు రాష్ట్రంలో ట్రామా కేర్ సేవలను మరింత వ�
క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాలో కీమో థెరపీ చేయించుకొనే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో రూ.80 కోట్లతో నిర్మించిన ఎంఎన్�
Masks Mandatory | కరోనా (Corona) మహమ్మారి మరోసారి దేశాన్ని వణికిస్తున్నది. రోజు రోజుకు తీవ్ర పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ (Mask)ను తప్పనిసరి చేశాయ
నిరుపేదలకు కంటి వెలుగులు పంచడమే లక్ష్యంగా రేకుర్తిలో 1988 ఫిబ్రవరి 20న అప్పటి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పీవీ నరసింహారావు చేతుల మీదుగా ఈ చారిటీ దవాఖానను ప్రారంభించారు.
మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ (టీ హబ్)కు రాష్ట్రంలోనే గుర్తింపు లభించిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక పక్రియలో భాగంగా అదనపు అభ్యర్థులకు శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలను సిటీ పోలీస్ శిక్షణ కేంద్రం (సీటీసీ)లో బుధవారం పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు ప్రారంభించ�