కంటివెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఉదర సంబంధిత వ్యాధుల చికిత్సలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానాలపై యువ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్లకు అవగాహన కల్పించేందుకు ఆదివారం జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి
మానవాళికి వచ్చే అనేక రోగాలకు ‘చేతుల అపరిశుభ్రత’నే కారణం. ‘పరిశుభ్రత’ అనేది ప్రతిరోజు చేసే ఒక సాధారణ ప్రక్రియ. కానీ చేతుల పరిశుభ్రతపై సరైన అవగాహన లేక ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు.
రాజధాని నగరంలో అల్వాల్, సనత్నగర్, ఎల్బీ నగర్లలో నిర్మించే సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి మెఘా, ఎల్అండ్టీ, డీఈసీ సంస్థలు ఆర్థిక అర్హత సాధించాయి.
పేదలను దగా చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది
నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు వైద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు వైద్యులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
దవాఖానల్లోని పారిశుధ్య కార్మికులకు రూ.15,600 పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికీ వర్తింపు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 24 : ప్రభు త్వ దవాఖానల్లో పనిచేసే పారిశుధ్య కార�
పెన్సిల్ షార్ప్నర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్క్లు, హోటల్, హాస్పిటల్ రూమ్లు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల్ని నోటీఫై చేసిన సీబీఐసీ న్యూఢిల్లీ, జూలై 15: వచ్చేవారం నుంచి పలు ఉత్పత్తులు, సేవలు మరింత ప్రియం