ప్రజారోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముందుకుసాగుతున్నారు. ఆ మేరకు 2018 డిసెంబర్లో జగిత్యాలకు మెడికల్ కాలేజీని మంజూరు చేస్తామని ప్రకటించారు.
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నదని తెలంగాణ వైద్య,విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి అన్నారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మండలానికో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఉండేది. దీంతో పేద ప్రజలు నానా తంటాలు పడేవారు.
కంటివెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఉదర సంబంధిత వ్యాధుల చికిత్సలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక ఎండోస్కోపిక్ విధానాలపై యువ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్లకు అవగాహన కల్పించేందుకు ఆదివారం జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి
మానవాళికి వచ్చే అనేక రోగాలకు ‘చేతుల అపరిశుభ్రత’నే కారణం. ‘పరిశుభ్రత’ అనేది ప్రతిరోజు చేసే ఒక సాధారణ ప్రక్రియ. కానీ చేతుల పరిశుభ్రతపై సరైన అవగాహన లేక ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు.
రాజధాని నగరంలో అల్వాల్, సనత్నగర్, ఎల్బీ నగర్లలో నిర్మించే సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణానికి మెఘా, ఎల్అండ్టీ, డీఈసీ సంస్థలు ఆర్థిక అర్హత సాధించాయి.
పేదలను దగా చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది