నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు వైద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు వైద్యులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
దవాఖానల్లోని పారిశుధ్య కార్మికులకు రూ.15,600 పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికీ వర్తింపు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 24 : ప్రభు త్వ దవాఖానల్లో పనిచేసే పారిశుధ్య కార�
పెన్సిల్ షార్ప్నర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్క్లు, హోటల్, హాస్పిటల్ రూమ్లు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల్ని నోటీఫై చేసిన సీబీఐసీ న్యూఢిల్లీ, జూలై 15: వచ్చేవారం నుంచి పలు ఉత్పత్తులు, సేవలు మరింత ప్రియం
వైద్య సేవలను విస్తృతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజల ప్రాణాలకు భరోసా ఇస్తున్నది. రూ.లక్షల విలువ చేసే కార్పొరేట్ స్థాయి చికిత్సలను కూడా ఉచితంగానే అందిస్తున్నది. విద్యతో పాటు వైద్యానికి పెద్దపీట వేస
భువనగిరి కలెక్టరేట్, జూన్ 13: యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుమతులు లేని ఏడు ప్రైవేట్ దవాఖానలను సీజ్ చేసినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే మల్లికార్జునరావు సోమవారం తెలిపారు. తుర్కపల్లి మండలం మాదాప
ప్రభుత్వ దవాఖానల్లో ఏడాదికి కనీసం లక్ష క్యాటరాక్ట్ ఆపరేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏడాదికి 4 లక్షల క్యాటరాక్ట్
Minister Harish rao | కాంగ్రెస్ మాటల పార్టీ, టీఆర్ఎస్ అంటే చేతల పార్టీ అని హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ దవాఖానలను ఎందుకు పట్ట�
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారో�
తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నాస్టిక్ హబ్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవల కోసం కోట్ల రూపాయాలను ఖర్చు చేసి వసతులను కల్పిస్తున్నదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా�
జిల్లా స్థాయిలోనే అత్యవసర వైద్య సేవలు అందించేలా చూడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. అనవసరంగా హైదరాబాద్ దవాఖానలకు రిఫర్ చేయొద్దని సూచించారు. అత్యవసర కేసులను తమ వద్దకే పంప�
తమ దేశంలోని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా ధ్వంసం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. దాదాపు 400 మేర దవాఖానలు, మెడికల్ ఇన్స్టిట్యూట్లను నాశనం చేసిందని, దీంతో రోగులు తీవ్ర ఇ