ఏడు ప్రభుత్వదవాఖానల్లో నైట్షెల్టర్లురోగులు, వారి సహాయకులకు సదుపాయాలు900 మంది ఉండేలా షెల్టర్లలో వసతులుచలి, వాన బాధలు ఇక ఉండవురూ.10.68కోట్లతో షెల్టర్లు అందుబాటులోకి..జీహెచ్ఎంసీ నిధులతో నిర్మాణంసిటీబ్యూరో,
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: వార్డుల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలిందిగా దేశంలోని అన్ని దవాఖానలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆలిండియా కన్జూమర్ ప్రొటెక్షన్ అండ్ యాక్షన్ కమిటీ (ఏసీపీఏ) అనే ఎన్జీవో దాఖలు చేసిన పిటి
టీటీడీ | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తెలంగాణలో విద్యా, వైద్యశాలలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకులు కేవీ ప్రసాద్, కర్నాటి నాగేశ్వర్ రావులు చైర్మన్
వాషింగ్టన్: అమెరికాలో డెల్టా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. టెక్సాస్ రాజధాని నగరం ఆస్టిన్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నగరంలో 24 లక్షల జనాభా �
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. శనివారం ఆ�
అన్ని దవాఖానలు పాటించాలని ఆదేశం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్ చికిత్స అందిస్తున్న అన్ని దవాఖానలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం నూతన మార్గదర్శకాలను జారీచేసింది. పేషెంట్లలో షుగర
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పరిస్థితి క్రమంగా మెరుగుపడ్తున్నది. మొన్న ఆక్సిజన్ వాడకం తగ్గడంతో ప్రాణవాయువు నిల్వలు మిగిలిపోయాయని కేంద్రానికి వాపసు చేసిన ఢిల్లీ సర్కారు ఇప్పుడు హాస్పిటల్స్ లో బెడ్స్ మిగ�
వైద్య విభాగంలో పనిచేస్తున్నవారే సభ్యులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనాతో ప్రజలు విలవిల్లాడుతుంటే.. మరోవైపు చికిత్సకు ఉపయోగించే మందులను బ్లాక్లో విక్రయిస్తూ, మెడికల్ మాఫియా చెలరేగి�
కరోనా బాధితులకు హెల్ప్లైన్లు కష్టకాలంలో తోడుగా సర్కారు స్వచ్ఛంద సంస్థల దాతృత్వం ప్రత్యేక ప్రతినిధి/ హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): కరోనా వచ్చిందంటే నలుగురు సహాయం చేయలేని రోజులు. ఆపత్కాలంలో అండగా ఉండేందు
ఢిల్లీ , మే11: కరోనా రోగుల చికిత్స కోసం రూ.2 లక్షలపైగా నగదు చెల్లింపులను స్వీకరించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఇందులో ఎర్రర్ను సవరిస్తూ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరక�
రోజూ 35 లక్షల లీటర్లు సరఫరా డీఆర్డీవోతో కలిసి 40 ఆక్సిజన్ ప్లాంట్లు హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితులను ఆదుకొనేందుకు ప్రముఖ నిర్మాణరంగ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ముందుకొచ్చింది. హైదరాబాద్లోని �
99.45% కోలుకుంటున్నారు! మరణాలు అర శాతమే క్రమంగా పెరుగుతున్న రికవరీ రేటు అందుబాటులో ఆక్సిజన్, ఔషధాలు అక్కరకొచ్చిన ముందస్తు జాగ్రత్తలు చికిత్సపై దృష్టిసారించిన అధికారులు దవాఖానల్లో పెరుగుతున్న డిశ్చార్జ్
మరోసారి విజిలెన్స్ దాడులు | ఆంధ్రప్రదేశ్లోని దవాఖానల్లో వరుస విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నాలుగు దవాఖానల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి యాజమాన్యాలపై అధి�