ఆరోగ్య రంగంలో జాతీయ సగటు కంటే తెలంగాణ పనితీరు బాగుందని రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వైద్యరంగ
ప్రభుత్వ దవాఖానల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న నిపుణులైన వై�
నాడు, నేడు హాస్పిటల్స్ పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఏ స్థాయిలో మెరుగైందో నిరూపిస్తూ మంత్రి కే తారకరామారావు ‘నాడు-నేడు’ ట్వ�
Covid Cases | దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో కూడా కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. థర�
Hyderabad | నగరంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో కరోనా నియమాలను మరింత కఠినతరం చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మాస్కులు ధరించని వారికి వెయ్యిరూపాయల జరిమానా విధించే
ఏడు ప్రభుత్వదవాఖానల్లో నైట్షెల్టర్లురోగులు, వారి సహాయకులకు సదుపాయాలు900 మంది ఉండేలా షెల్టర్లలో వసతులుచలి, వాన బాధలు ఇక ఉండవురూ.10.68కోట్లతో షెల్టర్లు అందుబాటులోకి..జీహెచ్ఎంసీ నిధులతో నిర్మాణంసిటీబ్యూరో,
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: వార్డుల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలిందిగా దేశంలోని అన్ని దవాఖానలకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆలిండియా కన్జూమర్ ప్రొటెక్షన్ అండ్ యాక్షన్ కమిటీ (ఏసీపీఏ) అనే ఎన్జీవో దాఖలు చేసిన పిటి
టీటీడీ | తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తెలంగాణలో విద్యా, వైద్యశాలలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకులు కేవీ ప్రసాద్, కర్నాటి నాగేశ్వర్ రావులు చైర్మన్
వాషింగ్టన్: అమెరికాలో డెల్టా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. టెక్సాస్ రాజధాని నగరం ఆస్టిన్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నగరంలో 24 లక్షల జనాభా �
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. శనివారం ఆ�
అన్ని దవాఖానలు పాటించాలని ఆదేశం హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్ చికిత్స అందిస్తున్న అన్ని దవాఖానలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం నూతన మార్గదర్శకాలను జారీచేసింది. పేషెంట్లలో షుగర
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా పరిస్థితి క్రమంగా మెరుగుపడ్తున్నది. మొన్న ఆక్సిజన్ వాడకం తగ్గడంతో ప్రాణవాయువు నిల్వలు మిగిలిపోయాయని కేంద్రానికి వాపసు చేసిన ఢిల్లీ సర్కారు ఇప్పుడు హాస్పిటల్స్ లో బెడ్స్ మిగ�
వైద్య విభాగంలో పనిచేస్తున్నవారే సభ్యులు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): కరోనాతో ప్రజలు విలవిల్లాడుతుంటే.. మరోవైపు చికిత్సకు ఉపయోగించే మందులను బ్లాక్లో విక్రయిస్తూ, మెడికల్ మాఫియా చెలరేగి�