మరోసారి విజిలెన్స్ దాడులు | ఆంధ్రప్రదేశ్లోని దవాఖానల్లో వరుస విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నాలుగు దవాఖానల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి యాజమాన్యాలపై అధి�
చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి | కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీలు, అందులో ఏ చికిత్సలు చేస్తారనే అంశం, ఏ ప్యాకేజీకి ఎంత చార్జీ చేస్తున్నారనే విషయాలను ప్రజలందరికీ అర్థమయ్యేల�
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దవాఖానల్లో అగ్నిప్రమాద నివారణ ఏర్పాట్లపై (ఫైర్సేఫ్టీపై) పూర్తిస్థాయిలో సమీక్షించాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఇటీవల పలు రాష్ర్టాల్లోన�
అలాంటివారికి ఫలితాల కోసం వేచిచూడకుండా కొవిడ్ వైద్యం దవాఖానల ముందు పడకల వివరాలతో బోర్డు ప్రైవేటు దవాఖానలకు వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): అవసరం లేకున్నా కొన్ని ప్రైవేట్
బెంగళూర్ : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉంది. బెంగళూర్ లో ఒకే బెడ్ ను ఇద్దరు బుక్ చేసుకున్నారని చెబుతూ 82 ఏండ్ల మహిళను అడ్మిట్ చేసుకోకపోవడంత�
అవసరమున్న వారికి పడకలు దొరకడం లేదు రెమ్డెసివిర్ కోసం వైద్యులపైనే ఒత్తిడి చేస్తున్నారు వదంతులు నమ్మొద్దు గేటెడ్కమ్యూనిటీ, అపార్టుమెంట్లలో ఆక్సిజన్ లైన్లు వేసుకోవాలి టీఎస్హెచ్ఏ ప్రెసిడెంట్, కి�
సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్.. వైద్యారోగ్య శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న