దీర్ఘకాల అనారోగ్యం, శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాలు, రక్తశుద్ధి తదితర సమస్యలతో నగరంలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానలు,జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో వేలాదిమంది చికిత్స పొందుతున్నారు. వీరికి సహా
హైదరాబాద్ నగరం నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. దవాఖానల నిర్మాణానికి ప్రభుత్వం రూ.2400 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చింది. అనుమతుల ఉత్తర్వులు ఒక
అంబర్పేట డివిజన్ పరిధిలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కానున్నది. ఇప్పటికే అంబర్పేట మున్సిపల్ కాలనీలో ప్రభుత్వ దవాఖాన విస్తృత వైద్య సేవలు అందిస్తుండగా దీనికి తోడు ఒకేసారి రెండు బస్తీ దవాఖానల
హైదరాబాద్ మహా నగరంలోని దవాఖానల్లో పరిశుభ్రతపై వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. పరిశుభ్రతపై ప్రధానంగా దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన దవాఖానలు, టీచింగ్ హాస్పిటల్స్లో నెలకొన్న పారిశుధ్య పరిస్థితు�
ప్రభుత్వ దవాఖానల్లో శానిటరీ, ఫుడ్, సెక్యూరిటీ తదితర సేవలందించే ఏజెన్సీ ల్లో దళితులకు 16 శాతం రిజర్వేషన్ కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మొత్తం 222 ప్రభుత్వ దవాఖానల్లో
కరోనా అలజడి సృష్టించిన రెండేండ్ల తరువాత గాంధీ, ఉస్మానియా తదితర సర్కార్ దవాఖానల్లో ఓపీ, ఐపీ సేవలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కరోనాకు పూర్వం మాదిరిగానే అన్ని దవాఖానల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్
జెనీవా: ఉక్రెయిన్లోని హాస్పిటళ్లు, అంబులెన్సులు, డాక్టర్లపై వేర్వేరుగా 70 దాడులు జరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఆ దాడుల సంఖ్య రోజువారీగా పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ
మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో బస్తీ దవాఖానాలపై ఏర్పాటుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. మున్సిపాలిటీల్లో ఇప్పటికే హాస్పిటళ్లు ఉంటే వాటికి కనీసం 3 కిలోమీటర్ల దూరంలో బస్తీ
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు కొత్తరూపాన్ని సంతరించుకొంటున్నాయి. ఓవైపు అత్యాధునిక పరికరాలను సమకూర్చుకొంటూనే.. మరోవైపు పర్యావరణహితంగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఆరోగ్య తెలంగాణ సాధనలో భా�
ఆరోగ్య రంగంలో జాతీయ సగటు కంటే తెలంగాణ పనితీరు బాగుందని రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. ప్రజల ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వైద్యరంగ
ప్రభుత్వ దవాఖానల్లో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను మరింత బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న నిపుణులైన వై�
నాడు, నేడు హాస్పిటల్స్ పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఏ స్థాయిలో మెరుగైందో నిరూపిస్తూ మంత్రి కే తారకరామారావు ‘నాడు-నేడు’ ట్వ�
Covid Cases | దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో కూడా కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. థర�
Hyderabad | నగరంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో కరోనా నియమాలను మరింత కఠినతరం చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మాస్కులు ధరించని వారికి వెయ్యిరూపాయల జరిమానా విధించే